కలెక్టర్‌ వారూ నన్ను మరచిపోయారా?

(ఎస్ శ్రీనివాసరావు విజయనగరం) అయ్యా…. విజయనగరం జిల్లా కలెక్టర్ వారూ…..నన్ను మరచిపోయారు… ఇది మీకు న్యాయమా? జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రివర్యులారా..మీరు కూడా మరచిపోవడం న్యాయమా? విజయనగరం జిల్లా అధికార యoత్రాంగమా…. నన్ను మరచిపోవడం మీకు న్యాయం కాదు కదా.. విజయనగరం జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులారా…. శాసన సభ్యులారా….. జిల్లా పరిషత్ చైర్మన్ వారూ….ఇతర ప్రజాప్రతినిధులారా..మీరు కూడా నన్ను మరచిపోవం తగదు… హలో..నేనండి….. నన్ను గుర్తించరూ….ఎవరు అనుకొన్నారా… నేనండి […]

Read More

నిరంత‌రం అన్న క్యాంటీన్లు కొన‌సాగిస్తాం

– రూ. 15ల‌కే పేద‌ల‌కి మూడు పూట‌లా నాణ్య‌మైన భోజ‌నం – రాష్ట్రంలో మొత్తం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం – గ‌త వైసీపీ ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్లు మూసేసి నిరుపేద‌ల క‌డుపుకొట్టింది – ఎంతో మంది దాత‌లు ముందుకొస్తున్నారు – ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి నెర‌వేరుస్తున్నాం – రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ – నెల్లూరు చేప‌ల మార్కెట్ వ‌ద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన […]

Read More

పేదల కడుపు నింపడమే సీఎం లక్ష్యం

– గ‌త వైసీపీ ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేసిందో అర్థం కావట్లేదు – మన ప్రభుత్వ హయాంలో రీఒపెన్‌ చేయడం గొప్ప విషయం – సీఎం చంద్రబాబుని పది సార్లు కాదు వెయ్యి సార్లు గుర్తుకు తెచ్చుకోవాలి – శుచి, శుభ్రతతో కూడిన భోజనం అందిస్తున్నారు – ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది – నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి – […]

Read More

కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

– బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె, “సభ్యసమాజం తలదించుకునేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయనకు మహిళలపై గౌరవం లేకపోవడం వారి సంస్కార హీనతను తెలియజేస్తుంది” అని […]

Read More

17 వ తేదీ వైద్య సేవల నిలిపివేత: ఐఎంఏ

కోల్ కత్తా లో జరిగిన వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో న్యాయం కోసం డిమాండ్ వైద్య సిబ్బంది కేంద్ర రక్షణ చట్టం చేయాలి ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలి కోల్ కతాలో ఆర్.జీ.కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం […]

Read More

ఆనంతో నారాయ‌ణ భేటీ…

 రాష్ట్ర మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి నారాయ‌ణ‌ రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం సంత‌పేట‌లోని మంత్రి ఆనం నివాసంలో…ఆయ‌న్ని మంత్రి నారాయ‌ణ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌, జిల్లా అభివృద్ధిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘ‌గంగా చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నారాయ‌ణ వెంట‌…టీడీపీ పార్ల‌మెంట్ […]

Read More

పేద ప్రజల ఆకలి తీర్చటమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లు

-శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజలకు అల్పాహారం వడ్డించారు. అనంతరం జనసేన నాయకులు బొర్రా అప్పారావు, మాజీ మునిసిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామిలతో కలిసి భోజనం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పేద ప్రజల ఆకలి తీర్చడమే ఈ క్యాంటీన్ల ప్రధాన […]

Read More

కార్యశీలి అటల్ బిహారీ వాజపేయి

– ఘన నివాళులర్పించిన మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ న్యూఢిల్లీ: అనునిత్యం దేశ సేవలో తరించిన కార్యశీలి, ప్రతిక్షణం భరతమాతను స్మరించిన భాగ్యశాలి, నిరాడంబరుడు, అజాత శత్రువు, సహనం ఆయన ఆయుధం, శాంతం ఆయన ఆభరణంగా కలిగిన మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజపేయి వర్ధంతి న్యూఢిల్లీలో శుక్రవారం జరిగింది. పార్టీ నాయకులు, సహచర కేంద్ర మంత్రిలతో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి […]

Read More

ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, మహానాడు: గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ గార్లతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం తన ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, విప్ బిర్లా ఐలయ్య, ఎంఎస్‌ ప్రభాకర్ రావు, లేజిస్లేచర్ సెక్రెటరీ […]

Read More

టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేష్ భేటీ!

ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం ఎయిర్ పోర్టు వరకూ వెళ్లి చంద్రశేఖరన్ కు వీడ్కోలు పలికిన మంత్రి లోకేష్ అమరావతి: టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయం వచ్చిన చంద్రశేఖర్ తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, […]

Read More