-రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ కి భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ రాజ్యం యంగ్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువతీ యువకుల జీవితాలు అద్భుతంగా ఉండాలని గత పాలనలో […]
Read Moreమాది పేదల ప్రభుత్వం…ప్రజలకు అండగా ఉంటాం
కష్టపడతాం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం…పేదలకు పంచుతాం వైసీపీ హయాంలో అప్పులు ఫుల్…ఆదాయం నిల్ నిర్లక్ష్యంతో రాయలసీమను రాళ్ల సీమగా చేశారు సీమ రైతులకు డ్రిప్ సబ్సీడీలు ఇవ్వలేదు..కానీ సాక్షి పేపరుకు మాత్రం రూ.403 కోట్ల ప్రకటనలిచ్చారు రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయ లేదు…సర్వేరాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు తగలేశారు రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మించి సాగు, తాగు నీరు అందిస్తాం మడకశిరలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు […]
Read Moreరేపు అమరావతికి రానున్న ఐఐటీ నిపుణులు
– రాజధానిలో కట్టడాల పరిశీలన – గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేయనున్న ఇంజినీర్లు అమరావతి: రెండు రోజులపాటు రాజధానిలో కట్టడాల పరిశీలన రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు రాష్ట్రానికి రానున్నారు.2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా, మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని […]
Read Moreతెలంగాణ శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు
నాగార్జునసాగర్ దిశగా 2.79 లక్షల క్యూసెక్కులు ఆగస్టు 2న ఖరీఫ్ కోసం ఎడమ కాల్వకు నీరు విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్ కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన నదీమతల్లి నాగార్జునసాగర్ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో సోమవారం మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. మంగళవారం పది గేట్ల ద్వారా […]
Read Moreతెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. రాగల మూడురోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు […]
Read Moreనది నవ్వుతూ పరిగెత్తుతుంది
నది నవ్వుతుంది నిండిన తానును చూసి చెట్టును పలకరిస్తుంది ప్రేమతో మురిసి కోయిలను ఆహ్వానిస్తుంది ఆనందముతో తడిసి మనసు ఉయ్యాలలో ఊపిరి బిగించి నడుస్తూ.. గిరులను వసంత చిగుర్లుగా మలుస్తూ కొండల సందుల మధ్య వయ్యారంగా తిరుగుతూ వలపులు ఎన్నింటినో మలుపులు తిప్పుతూ శిఖరము నుండి నేలకు జాలువారుతుంది.. చిరుజల్లులతో పులకించిపోతూ చినుకు చినుకును ఒడిసి పట్టి నిలుపుతూ డొంకను వంకను వాగును ఏకం చేస్తూ సంపూర్ణ రూపాన్ని సంతరించి […]
Read Moreసీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి
– బిఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అద్యక్షురాలు, మాజీ యంపి మాలోత్ కవిత మహబూబాబాద్: నిండు శాసనసభలో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? ఆడబిడ్డలంటే అంత అలుసా.., అధికారం ఉన్నదనే మితిమీరిన గర్వమా? రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకో. ఆడబిడ్డలను ఏడిపిస్తే ఆ ఉసురు ఊరికే పోదని మరిచిపోకు. ఎమ్మెల్యేలు సబితఇంద్రారెడ్డి, సునీతలక్ష్మారెడ్డికి క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ మహిళాలోకం సియం రేవంత్ రెడ్డిని క్షమించదు. ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి […]
Read Moreహాస్టల్ బాత్రూమ్లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని
ఎవరు దీనికి కారణం అనే కోణం లో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మోటుమాల: ప్రకాశం జిల్లా మోటుమాల కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని బాత్రూమ్లో ప్రసవించింది. అయితే పసికందు ప్రాణాలు కోల్పోయింది. వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థిని రెండు నెలల నుంచి మోటుమాల వద్ద ఉన్న కస్తూర్బా బాలికల […]
Read Moreన్యూయార్క్ కంటే అధునాతన నగర నిర్మాణం
– రీజనల్ రింగ్ రోడ్డు పనులను మూడు నెలల్లో ప్రారంభిస్తాం – యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మరో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాం. నగరం నిర్మాణం జరగాలంటే, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌళిక […]
Read Moreమాదిగల పోరాట విజయానికి బ్రాహ్మణ అభినందనలు
గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సమస్యపై సుప్రీంకోర్టు ఆ రుగురు ధర్మాసనం ఇచ్చిన తీర్పును బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ స్వాగతించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ప్రజా పోరాటాలు, ఉద్యమాలు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో […]
Read More