ప్రజల జేబులు నింపేలా కూటమి పాలన

జగన్ పాలనలో రాష్ట్రం  తిరోగమనం  ప్రజలపై మోయలేని భారాలు  దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పై  వైసీపాది అవగాహనారాహిత్యం  – తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల  అమరావతి , మహానాడు :  జగన్‌రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉంటుందని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత  యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి […]

Read More

ప్రజా శ్రేయస్సే కూటమి ధ్యేయం 

ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ  వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రభుత్వం   ఆనాడు వాలంటీర్లు లేకుంటే జగన్ చేతులెత్తేశారు  ఎండల్లో తిప్పి పింఛన్ దారుల ప్రాణాలు తీశారు  కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది అరాచక నాయకులను ప్రజలే తిప్పి కొట్టాలి మంగళగిరి, మహానాడు :  కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని… సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో నేడు రికార్డు స్థాయిలో ఒక్కరోజే ఉదయం 10 గంటలకు 95% […]

Read More

ఆమె రాగి రొట్టె ‘సింధూర’ం

రోటీ మేకర్ గా ఎమ్మెల్యే పల్లె సింధూర బిజీబిజీ టాక్ ఆఫ్ ది పుట్టపర్తిగా హాల్ చల్ (బహదూర్) ఈ కాలంలో రాగి రొట్టె అంటే సీమ బిడ్డలకు ఇష్ట. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మరీ ఇష్టం . అందుకే గురువారం నియోజకవర్గంలోని ఓడి చెరువు మండల కేంద్రంలోనీ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు మల్లా పల్లి ఓబుల్ రెడ్డి ఇంటిలో తానే స్వయంగా రాగిరొట్టె తయారుచేసి, […]

Read More

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం

– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ అమరావతి, మహానాడు :  ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ అన్నారు. దశాబ్దాల తరబడి  మాదిగలు చేసిన పోరాటానికి  ఒక ఫలితమే ఈ తీర్పు అని విల్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1970 దశకం […]

Read More

సాగునీటి విషయంలో రైతులు ఇబ్బంది  పడకూడదు 

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్  అవనిగడ్డ , మహానాడు : రైతాంగం సాగునీటి విషయంలో ఎక్కడా ఇబ్బందులు పడకూడదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రధాన కాలువలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనసేన నేతలు పరిశీలించారు. అవనిగడ్డ – కోడూరు ప్రధాన పంట కాలువలో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని కోడూరు మండల జనసేన పార్టీ నేతలు పరిశీలించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చొరవతో కోడూరు మండల వ్యాప్తంగా ఉన్న […]

Read More

అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదు.. రాదు

ఎస్సీ అధికారులకు పోస్టింగులో అన్యాయం – ఏపీ సియంఓలో ఎస్సీ అధికారి లేడు – జిల్లా కలెక్టరేట్ ముందు ఎస్సీ కార్పొరేషన్ ప్రారంభించాలని చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా – కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నెల్లూరు: జిల్లా కలెక్టర్ పోస్టింగులలో కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్కరూ కలెక్టర్ గా లేకుండా చేశారు.టిటిడి లో కూడా ఎస్సీ అధికాలులు లేకపోవడం చాలా బాధాకరం. పక్క రాష్ట్రం తమిళ నాడులో సియంఓలో […]

Read More

శ్రీశైల మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు

శ్రీశైలం : ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. నేడు చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం సున్నిపెంటకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ […]

Read More

సీఎం క్షమాపణలు చెప్పాలి 

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన   హైదరాబాద్, మహానాడు : మహిళా శాసన సభ్యుల పట్ల అనుచితంగా అగౌరవంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈ రోజంతా అసెంబ్లీలో తమ నిరసన తెలియజేశారు. సబితా ఇంద్రారెడ్డికి ఈ అంశంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పదేపదే స్పీకర్ కి విజ్ఞప్తి చేసినా, స్పందించకపోవడం, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ సభలో నినాదాలు చేస్తూ వెల్ […]

Read More

అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు

– విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు. పింఛన్లు అందుకున్న వితంతువులు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే మాకు ఆశీస్సులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాదిమంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి అందిన వెలకట్టలేని బహుమానం.

Read More

అక్కా .. మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు

–చెల్లెల్ని జైల్లో పెట్టినా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు -దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ -యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు -అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి.. వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారు. రాజీవ్ గాంధీ దేశానికి […]

Read More