ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు గుంటూరు, మహానాడు: ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని ఆరో వార్డు పరిధిలోని బాబా పేట ఫ్లైఓవర్ క్రింద వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడటం పై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం,మరమ్మతులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. […]
Read Moreవిద్యార్థులకు పుస్తకాల పంపిణీ
గుంటూరు, మహానాడు: గుంటూరు తూర్పు నియోజకవర్గం సంగడిగుంటలో ఉర్దూ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ చేసారు. ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాదారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreపచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా…
వైసీపీ నేతల తీరు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అమరావతి, మహానాడు: పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. వైసీపీ నాయకుల తీరు ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే, బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన […]
Read More‘పల్నాడు’ను పెదకూరపాడులో ఆపండి
– రైల్వే జీఎంకు ఎంపీ కృష్ణదేవరాయలు లేఖ పెదకూరపాడు , మహానాడు: పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలును అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న పెదకూరపాడు రైల్వే స్టేషన్లో ఆపాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను కోరారు. సికింద్రాబాద్ లో జీఎం ను కలిసి పల్నాడు జిల్లాలో రైల్వేకు సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. పెదకూరపాడు అంశాన్ని ప్రత్యేకంగా […]
Read Moreత్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ
యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ ఆన్ టైమ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగో ను విడుదల చేసిన సీఎం హైదరాబాద్ […]
Read Moreఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం
సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణం మోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే జీవితంలో ఫోకస్ గా పనిచేయండి వరూ ఎవరికంటే తక్కువ కాదు జేఎన్టీయూలో స్థూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు. సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారింది. పిల్లలను మొబైల్ ఫోన్లకు […]
Read More37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
– ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ అమరావతి : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. * శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్రెడ్డి * విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ * అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక * సత్యసాయి జిల్లా […]
Read Moreఅమరావతి.. ఒక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ
కళ్లు చెదిరే భవనాలు.. ముద్దొచ్చే రోడ్లు అమెరికా.. దుబాయ్.. అన్నీ అమరావతిలోనే ( మార్తి సుబ్రహ్మణ్యం) ఊహలకు రెక్కలు వస్తే ఎలా ఉంటుంది? అందమైన కల నిజమైతే ఎంత బాగుంటుంది? జరగదనుకున్నది కళ్లెదుటే ఆవిష్కృతమైతే ఎంత అద్భుతంగా ఉంటుంది? అసలు అసాధ్యమనుకున్నది సుసాధ్యమైతే మనసెంత ఉల్లాసంగా ఉంటుంది? ప్రపంచంలోని అన్ని అద్భుతాలన్నీ మన పక్కనే.. మన ఎదుటే.. మన ముందే ప్రత్యక్షమైతే ఎంత ఆనందంగా ఉంటుంది? మన ఊహలకు రెక్కలు […]
Read More16న నవతరం పార్టీ “ప్రజావారధి”
పోస్టర్ ఆవిష్కరించిన తెదేపా నేత జనార్ధన్ మంగళగిరి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నవతరం పార్టీ ఆధ్వర్యంలో జూలై 16న చేపట్టనున్న ప్రజావారధి అధ్బుతమైన కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి.జనార్ధన్ అన్నారు. ప్రజలు ప్రభుత్వం మధ్య వారధిగా నిలిచేందుకు ముందుకు వచ్చిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చొరవ అభినందనీయం అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, […]
Read Moreపూర్వజన్మ సుకృతం
నూతన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ, మహానాడు: విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించటం పూర్వ జన్మ సుకృతమని రాజశేఖర్ బాబు అన్నారు. శనివారం విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. నా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తా. ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. వినూత్న రీతిలో పోలిసింగ్ నిర్వహిస్తాం. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం పై దృష్టి పెడతాం. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా […]
Read More