– పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం – పద్మనాభరెడ్డిగా గెజిట్లో మార్పు – ఇక కాపుల పేరెత్తితే చెప్పుతో కొడతామన్న బలిజనాడు కన్వీనర్ ఓవి రమణ – ముద్రగడ రెడ్డి ఎలా అవుతారంటున్న రెడ్డి సంఘం నేతలు – మారింది పేరే తప్ప కులం కాద ంటున్న కాపు సంఘాలు – కాపు ఉద్యమనేత ఇకపై రెడ్డినేత అంటూ సోషల్మీడియాలో సెటైర్లు – రాజకీయాల్లో ఇక ఆయన ప్రాధాన్యతకు తెర […]
Read Moreజగన్ బ్యాచ్కు బాబు ఝలక్
– మాజీ డీజీపీ రాజేంద్రనాధ్రెడ్డికి ప్రింటింగ్ కమిషనర్ – సునీల్, రిషాంత్రెడ్డికి నో పోస్టింగ్ – జగన్ బ్యాచ్కు బాబు ఝలక్ – గతంలో సునీల్, రిషాంత్రెడ్డి ఓవరాక్షన్ – టీడీపీ కార్యకర్తలకు సునీల్ వేధింపులు – ఎంపి రాజుపై థర్డ్ డిగ్రీలో హస్తం – తాజాగా ఆయనపై ఫిర్యాదు చేసిన రఘురామరాజు – వైసీపీ కార్యకర్తలా పనిచేసిన రిషాంత్రెడ్డి – ఏకంగా చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు – బాబు […]
Read Moreమెడికల్ కాలేజీకి మట్టి పర్మిషన్ తీసుకున్నది గోరంత.. కానీ తరలిస్తున్నది కొండంత
-ప్రజా ప్రతినిధులతో, ఎస్.అర్.ఎస్.పి అధికారులతో బేరం -నాడు బి.అర్.ఎస్ మంత్రి కనుసన్నల్లో.. నేడు కాంగ్రెస్ మంత్రి కనుసన్నల్లో మట్టి దందా -మట్టి మాఫియాతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లు గండి కొడుతున్న మంత్రి పొన్నం మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యమేమిటో..? -ఎల్.ఎం.డి నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టి దందాను తక్షణమే నిలుపుదల చేయాలి -బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ కరీంనగర్ : కరీంనగర్ తలాపున ఉన్న లోయర్ […]
Read Moreజమ్మూ కాశ్మీర్లో మోదీ అంతర్జాతీయ యోగా
(వెంకట్) న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు.. మూడోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ.. జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా, శుక్రవారం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జమ్మూ కాశ్మీర్లో జరుపుకోనున్నారు. శ్రీనగర్ లోని దాల్ సరస్సు ఒడ్డున ఆయన యోగా దినోత్సవాన్ని జరుపు కోనున్నారు. […]
Read Moreరోజుకి 10 గంటలు చొప్పున పవన్ కళ్యాణ్ సమీక్షలు
• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలవారీ సమీక్ష సమావేశాలు • శాఖాపరమైన విషయాలు అవగాహనపరచుకుంటూ… ప్రాధాన్యాంశాలు నోట్ చేసుకుంటూ సాగిన సమావేశాలు • ఉన్నతాధికారులకు సముచిత గౌరవం ఇస్తూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పరిశీలన • శాఖలపై తన ఆలోచనలను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ • పంచాయతీల్లో పారదర్శక పాలన… మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టీకరణ • అటవీ సంరక్షణకు చట్టాలు కఠినంగా అమలు… […]
Read Moreగ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుదాం
• 2047 విజన్ డాక్యుమెంటుకు అనుగుణంగా పని చేద్దాం • ప్రతిభ ఉన్న వారిని తగిన విధంగా ముందుకు తీసుకువెళ్దాం • ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పని చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.తనకు […]
Read Moreప్రజలను రెవిన్యూ శాఖకు చేరువ చేస్తాం
• రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రయత్నం చేస్తాను • భూముల రీసర్వేలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం • రెవెన్యూ శాఖలో జవాబుదారీ తననాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాం • రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై ప్రత్యేకంగా రెవెన్యూ అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నం • భూరికార్డుల పటిష్ట నిర్వహణకు బ్లాక్ చైన్ విధానం తెస్తాం • కోర్టు కేసుల సమర్ధ నిర్వహణకు ఆన్లైన్ రెవెన్యూ కోర్టు […]
Read Moreమహిళల పారిశ్రామిక ఎదుగుదలకు రోడ్ మ్యాప్
– చిన్న ,మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి,జూన్ 20: రాష్ట్ర చిన్న ,మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర సచివాలయంలోని ఐదవ భవనంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్న మంత్రి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టి తొలుత […]
Read Moreగుజరాత్ తరహాలో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తాం
పారిశ్రామిక, వాణిజ్య & ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ అమరావతి, జూన్ 20 : పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు […]
Read Moreపోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై త్వరలో శ్వేతపత్రం
• గత ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది • ఏడాదిలో పూర్తవ్వల్సిన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేళ్ళు వెనక్కి నెట్టింది • పోలవరం సహా ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం • కాలువలు,డ్రైన్లలో తూడు తొలగింపు,డీసిల్టింగ్ పనులకు తొలి దస్త్రంపై సంతకం – రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి,20 జూన్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టు […]
Read More