ప్రైవేట్ వారికి అప్పగిస్తే సింగరేణి కుదేలు

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదారాబాద్ జూన్ 21మహానాడు: సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (ఏ) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉన్న దానిని పక్కనపెట్టి వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేననీ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి […]

Read More

వికృతానందం పొందిన చోటనే జగన్ విషాదం

పట్టు‘వదిలిన’ విక్క్రమార్కుడు చంద్రబాబు పడిన చోటనే తిరిగి నిలబడిన బాబు బూతులు తిట్టించిన నోటితోనే బ్రతిమిలాడుకున్న దౌర్భాగ్యం జగన్ వినతిని పెద్దనమనసుతో మన్నించిన చంద్రబాబు ఒక్కరోజుకు జగన్ వాహనానికి అనుమతి మంత్రుల తర్వాత ప్రమాణానికి బాబు అంగీకారం వెనుక గేటు నుంచి జగన్ వీరోచిత ప్రవేశం ఒక అవమానం.. మరో అహంకారానికి సాక్షిగా నిలచిన సభ ( మార్తి సుబ్రహ్మణ్యం) మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. లేకపోతే కాలమే […]

Read More

టెక్టోరో కు గూగుల్ గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డు

లండన్ లో అవార్డు స్వీకరించిన  ఎం డీ శ్రీధర్ దన్నపనేని హైదరాబాద్, జూన్ 21: మహానాడు : ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌ల విస్తరణ, సమీకృతంలో  విశేషమైన సహకారం అందించినందుకు గూగుల్ నుండి టెక్టోరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకుంది. లండన్‌లో జరిగిన   ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ గ్లోబల్ పార్టనర్ సమ్మిట్ 2024లో ఈ అవార్డును టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు. ఈ సందర్భంగా  టెక్టోరో […]

Read More

తలసాని ని పరామర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 21 మహానాడు : మాజీమంత్రి, సనత్ నగర్ ఎం ఎల్ సి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించగా, శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎం ఎల్ సి ఎం ఎస్ ప్రభాకర్ రావు లు వెస్ట్ మారేడ్ పల్లి లోని శంకర్ యాదవ్ […]

Read More

రేవంత్ రెడ్డి పరిపాలన పై స్పందించిన పోచారం

హైదరాబాద్, జూన్ 21 మహానాడు : రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలను గమనించిన పిమ్మట నేను వారిని మా ఇంటికి మనఃస్పూర్తిగా ఆహ్వానించాననీ పోచారం అన్నారు. రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యమైననీ అని అన్నారు. తాను స్వయంగా రైతుననీ,రైతుల కష్టసుఖాలు తనకు తెలుసనీ, అందుకే […]

Read More

పోరాట ఫలితమే ఎన్నికల్లో విజయం

రాష్ట్ర అభివృద్ధికై ఇక నుండీ పోరాడుదాం కలిసి పని చేద్దాం,నమ్మి ఓట్లేసిన ప్రజల ఆశయాలు నెరవేరుద్దాం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు అమరావతి,మహానాడు: కష్టమైనా, నష్టమైనా పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కాసేపు చర్చించారు.ఐదున్నర ఏళ్లుగా చేసిన […]

Read More

నూతన నగరంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ

పటాన్ చెరువు జూన్21 మహానాడు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పటాన్ చెరువు నియోజకవర్గ పర్యటనలో భాగంగా 8 కోట్ల 40 రూపాయలతో నిర్మించిన  తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని, ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట నిర్మించిన ఆడిటోరియం ను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ […]

Read More

మాజీ స్పీకర్ పోచారం పై బాజిరెడ్డి గోవర్ధన్ ఫైర్

హైదారాబాద్, జూన్ 21 మహానాడు : బీ ఆర్ ఎస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ స్పీకర్ పోచారం పై శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఆయన గతంలో మాట్లాడిన మాటలు వింటుంటే మాకే సిగ్గేస్తుందన్నారు. వ్యవసాయ, రైతాంగం అంశాల్లో రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలు చేస్తున్నట్టు చెప్పటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనీ,రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసిన ద్రోహం […]

Read More

దిగజారిన శాంతి భద్రతలు

*చెంచు మహిళ పై అత్యాచారం జరిగినా సీఎం స్పందించక పోవడం దురదృష్టకరం. * పాలమూరు బిడ్డనని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి . * స్వంత జిల్లాలోనే ఆవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు . *రాష్ట్రాన్ని గూండాలు, రౌడీల రాజ్యం గా మార్చాలని చూస్తున్నారు. * ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తున్నారు. హైదారాబాద్,జూన్ 21 మహానాడు: కొల్లాపూర్ నియోజకవర్గం లో శాంతి భద్రతలు దిగజారిపోయాయనీ వరసగా జరుగుతున్న […]

Read More

స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకేఒక నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. రేపు అసెంబ్లీ సమావేశాల రెండో రోజున అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ, అయ్యన్నపాత్రుడి తరఫున కూటమి నేతలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు.

Read More