-పవన్ కల్యాణ్ లాంటి విప్లవ భావాలున్న నాయకులు అరుదుగా ఉంటారు -పవన్ కల్యాణ్ చేసే ప్రతీ ఆలోచన, ప్రజల కోసమే -వైసీపీ దుర్మార్గాలను ఎదుర్కోవటం మామూలు విషయం కాదు -జనసైనికుల, వీరమహిళల పోరాటం స్ఫూర్తి దాయకం -దేశానికి మోదీ,రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని పవన్ కల్యాణ్ భావించారు -కూటమిని ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు -జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మహానాడు: జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ […]
Read Moreకేంద్ర మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే గల్లా మాధవి
మహానాడు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ ను, వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందనలు తెలిపారు.
Read Moreబీజేపీలోకి వైసీపీ ఎంపీలు
సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే విజయవాడ,మహానాడు: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు అంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీ హైకమాండ్ తో మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని వెల్లడించారు. బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా మిగితా ఎంపీలు కాషాయ కండువా కప్పుకుంటారని అన్నారు.
Read Moreయోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం
– గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడమే యోగా దినోత్సవ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ నగర అధ్యక్షులు వనమా నరేంద్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భముగా గళ్ళా […]
Read Moreఉస్మానియా ఆస్పత్రిలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
-ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కి చికిత్స చెయ్యాలి -తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తాం -జి ఎన్ ఎం హాస్టల్ బిల్డింగ్ త్వరలో కట్టిస్తాం హైదారాబాద్, మహానాడు: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి లో పర్యటించారు. ఈ పర్యటనలో 16 కోట్ల 68 లక్షల రూపాయలతో పనులకు ప్రారంభోత్సవం చేయగా,13.97 కోట్ల రూపాయలతో […]
Read Moreఅందరూ చూపు లోకేష్ వైపే..
మంగళగిరి ఎమ్మెల్యేగా తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన లోకేష్ తొలిసారి శాసన సభ్యుడి హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సందర్భంగా ఆయన తన మంత్రివర్గ సహచరులు శాసనసభ సభ్యుల వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని వారిని అభినందించారు ప్రధానంగా సభలోనే ఉన్న తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లిన లోకేష్ ను చంద్రబాబు అభినందించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ విధంగా తండ్రి […]
Read Moreన్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది
హరీష్ రావు హైదారాబాద్, మహానాడు: గూడెం మహిపాల్ రెడ్డి, వారి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని,ప్రతిపక్షాలను వేదించడం సరికాదన్నారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ […]
Read Moreజర్నలిస్ట్ రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి చేయాలి
– ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు వినతి గుంటూరు – జూన్ 21:- కరోన సమయంలో రద్దయిన జర్నలిస్టు రైల్వే పాస్ ల రాయితీ పునరుద్ధరణకు కృషి చేయాలని ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మ రాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యునిగా రెండవసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన లావు కృష్ణదేవరాయలను నిమ్మరాజు చలపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ ఏకే మోహన్ రావు లు శుక్రవారం మర్యాదపూర్వకంగా […]
Read Moreదుర్గమ్మను దర్శించుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు
ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తర్వాత గుంటూరుకు వచ్చి, తొలిసారిగా అమ్మవారిని దర్శించుకున్నాను. అందరి ఆశీర్వాదంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా ముందుకు నడవగలిగాను. అందుకే ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అమ్మను దర్శించుకున్నాను.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని పెమ్మసాని దంపతులు శుక్రవారం […]
Read Moreగంటా లక్ష్మణ రేఖ దాటేశారా?
భీమిలి నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన గంటా శ్రీనివాసరావు, ఋషికొండ ప్యాలెస్ ను ఒక్కసారిగా వార్తలలోకి తీసుకురావడం ద్వారా “లక్ష్మణ రేఖ ” దాటారనే అభిప్రాయం టీడీపీ వర్గాలలో వ్యక్తమవుతున్నది. జాతీయ మీడియాలో సైతం ఈ ప్యాలెస్ విశేషాలు విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఇంత మైలేజ్ ఒక ఎమ్మెల్యేకి రావడంతో ప్రభుత్వ పెద్దలుకు ఎంబరాస్సింగ్ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. నిజానికి, ఈ ఋషికొండ ఫ్యాలెస్ అంశాన్ని ఎలా డీల్ […]
Read More