రాజధాని పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం

అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలు ప్రజా రాజధానిని అపహాస్యం చేసి విధ్వంసం చేశారు ఒక వ్యక్తి మూర్ఖత్వంతో రాష్ట్రానికి తీరని నష్టం నాడు పుణ్యనదుల నుంచి తెచ్చిన నీరు, మట్టి వల్లనే నేడు మళ్లీ అమరావతి నిలబడింది 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన ఏకైక ప్రాజెక్టు అమరావతి 80 శాతం పూర్తి అయిన నిర్మాణాలను అలాగే వదిలేశారు అందరి సహకారంతో, ప్రణాళికతో ముందుకు పోతాం […]

Read More

హోమంత్రి పదవిని దళిత ఎస్సీ మహిళకు ఇవ్వడం గర్వకారణం

దళితులకు చంద్రబాబు పెద్ద పీట టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆశీర్వాదం తీసుకున్న హోంమంత్రి శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి పనిచేస్తా: వంగలపూడి అనిత అమరావతి: రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించేందుకు ఆమె ఛాంబర్ కు వెళ్లిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను చూసిన ఆమె గౌరవ ప్రదంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు […]

Read More

కేసీఆర్, కేటిఆర్ మాట్లాడతానంటే ఆధారాలు తో సహా నేను చర్చకు సిద్దం

కొత్త గనులు రావడం తప్పనిసరి సింగరేణికి కేటాయించమని అడుగుతున్నాం అఖిలపక్షం ద్వారా ప్రధానమంత్రిని మేము వేడుకోవటానికి సిద్ధం మాకు భేషజాలు లేవు నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరో, అవంతిక సంస్థలకు కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు దక్కే విధంగా ఏర్పాటు చేసింది అవంతిక, ప్రతిమ రెండు కంపెనీల కాంట్రాక్టు రద్దు చేస్తాం బిఆర్ఎస్ కూడా కలిసి రండి…గతంలో లాగా కుట్ర లు చేయవద్దు ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి […]

Read More

కూటమికి భగవంతుడు మనోబలం ఇవ్వాలి

-నా భాషా ద్వేషపాలన పోరాటం ఫలించింది -ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు -అవనిగడ్డలో రఘురామరాజుకు ఘన స్వాగతం అవనిగడ్డ: భాషా ద్వేష పాలనకు వ్యతిరేకంగా తాను చేపట్టిన పోరాటం సఫలమయిందని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం అవనిగడ్డ వచ్చిన ఆయనను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, భావ […]

Read More

నేతలు నియోజకవర్గ ప్రజల కోసం పని చేయాలి

-ఈ మూడు సమాజం కోసం పుట్టిన పార్టీలు -బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: కూటమి మీద ఉన్న విశ్వాసంతో మనందరిని ప్రజలు ఆశీర్వదించారు. గత పాలన లో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. బటన్ నొక్కి పథకాలు ఇస్తున్న అనే అహంకార ధోరణి ఉన్న పాలనతో ప్రజలు విసుగుచెందారు. పొత్తులో భాగంగా ఎవరైతే సీటు ఆశించి, రాకపోయినా కూటమి కోసం ప్రతి ఒక్కరు పని […]

Read More

కూటమి పాలనలో కష్టాలుండవు

-దుష్ట పరిపాలన పోయి ప్రజా పరిపాలన -వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు: ఎన్డీయే కూటమి పాలనలో ప్రజలకు ఇక కష్టాలు ఉండవని మాజీ ఎమ్మెల్సీ, సర్పంచ్, పంచాయితీరాజ్ చాంబర్స్ సంఘం అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దుష్టపాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు. ఆంధ్ర-తెలంగాణకు చెందిన సర్పంచ్, పంచాయితీరాజ్ చాంబర్ సంఘాల సభ్యులు రాజేంద్రప్రసాద్‌ను ఉయ్యూరులోని ఆయన ఆఫీసులో కలసి సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…. ఆంధ్ర […]

Read More

బంగారం దొరికితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాటించకుండా ఎవరికైనా ఇచ్చేస్తారా?

 – ఆ గోవులను కోర్టులో ప్రవేశపెట్టండి – ఏపీ హైకోర్టు చరిత్రలో జంతువుల కోసం తొలిసారి హెబియస్ కార్పస్ పిటిషన్ – గో సంతతి అక్రమ తరలింపు పై విజయవాడ పోలీసులపై మండిపడ్డ హైకోర్టు విజయవాడ శివార్లలో బక్రీదు పండుగ ముందురోజు 195 సంఖ్యలో గోసంతతి అనుమానాస్పదంగా కనపడడం కల్లోలమైన విషయం విదితమే. పండుగ సందర్భంగా వధించేదుకు ఆ గోసంతతిని తీసుకెళ్తున్నారని హిందూ సంఘాలు ఆందోళన చేపట్టడం.. మహ్మదీయ మతపెద్దలు […]

Read More

వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి

-14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు -గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.7,453 కోట్లతో చెరో 500 మెగావాట్ల సామర్థ్యంతో ఆఫ్‌షోర్‌ పవన విద్యుత్‌ ప్రాజెక్టు లు -కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. క్యాబినెట్‌ […]

Read More

జగన్ ఓదార్పు యాత్ర

– కొడాలి నాని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ త్వరలోనే ఓదార్పు యాత్ర చేస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని జగన్ పరామర్శిస్తారని వెల్లడించారు. నియోజకవర్గాల్లో వారం రోజులపాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని, ఇంత మంచి చేసినా ఓటమి చెందడం నమ్మశక్యంగా లేదని చెప్పారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చంద్రబాబు చెప్పాలని […]

Read More

ప్రతిభకు బాబు పెద్దపీట

– సీనియారిటీకి పట్టం కట్టిన బాబు – పాత పద్ధతికి భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు‌ నియమించింది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును.. కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించారు. పోలీసు దళాల అధిపతిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారికాగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్‌ అధికారుల సీనియార్టీ […]

Read More