మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలి

బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అమరావతి: గుంటూరు నగరంలోని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన మద్యం పాలసీ టెండర్లు, లాటరీల ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభమయ్యే సందర్భంలో మద్యం షాపులకు వివిధ మతాలకు చెందిన దేవుళ్ళ పేర్ల తో […]

Read More

జగన్ కు కోటరీ ఝలక్

కోటరీ ఉచ్చులో జగన్ వైసీపీలో ఆ ముగ్గురు చెప్పిందే వేదం చక్రం తిప్పుతున్న కోటరీ సజ్జల, అప్పిరెడ్డి, రఘురామ్‌దేహవా కోటరీ దెబ్బకు పార్టీ నుంచి బయటకు వెళ్లిన బాలినేని, మోపిదేవి విజయసాయిరెడ్డినీ పక్కనపెట్టించిన సజ్జల? ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితమైన విజయసాయిరెడ్డి జగన్ చెప్పినా దక్కని అధ్యక్ష పదవులు జగన్ ఆదేశాలు బేఖాతర్ జిల్లా అధ్యక్షుల్లో కోటరీదే పైచేయి కోటరీని మెప్పించిన వారికే పదవులు కోటరీపై నేతల కన్నెర్ర సజ్జలపై సీనియర్ల […]

Read More

‘మద్యం’ టెండర్లలో పారదర్శకత ఏది?

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం చూస్తున్నారని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. ఎక్కడికక్కడే అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని తెలిసింది. కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు […]

Read More

పల్లె ప్రగతికి బాటలు వేస్తాం

– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: పల్లెల అభివృద్ధికి అభివృద్ధి బాటలు వేస్తామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “పల్లె పండుగ” వారోత్సవాల్లో భాగంగా సోమవారం నరసరావుపేట మండలం రావిపాడు, లింగంగుంట్ల, అల్లూరివారిపాలెం, ఇక్కుర్రు గ్రామాల్లో జడివానలోనే తడుస్తూ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా […]

Read More

అభివృద్ధి బాటలో పల్లెలు

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: ఎన్డీయే సర్కారు పాలనలో పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం, కట్టావారిపాలెం గ్రామంలో రూ.15 లక్షలు, కంటెపూడి గ్రామంలో రూ.20 లక్షలు, భీమవరం గ్రామంలో రూ.8 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాలువలు, రోడ్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి […]

Read More

స్వచ్ఛ చల్లపల్లికి హీరో రవితేజ ప్రశంసలు

చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లిలో పదేళ్లుగా జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమాలను ప్రముఖ సినిమా హీరో రవితేజ అభినందించారు.సోమవారం ఆయన స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను అభినందిస్తూ వీడియో సందేశాన్ని పంపించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డీ.ఆర్.కే. ప్రసాద్-డాక్టర్ టీ. పద్మావతి ఆధ్వర్యంలో దేశం, రాష్ట్రం గర్వించే విధంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలు నిర్వహించడం మంచి విషయం అని అన్నారు.  

Read More

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు

– అందుబాటులోకి 108 కొత్త ఇసుక రీచ్‌లు – నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు – నదీ తీర ప్రాంతాల్లో కొత్త ఇసుక రీచ్‌ల గుర్తింపు -మంత్రి కొల్లు రవీంద్ర గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రస్తుతం ఇసుక లభ్యత సంక్లిష్టమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇసుకపై జగన్‌ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటు […]

Read More

అనకాపల్లిలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తాం

– మోడల్ నియోజకవర్గంగా అనకాపల్లి – ఎంపి సీఎం రమేష్ హామీ – కశింకోట గ్రామం లో 2.24 కోట్ల రూపాయలు సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేసిన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీ.ఎం రమేష్ అనకాపల్లి: కశింకోట గ్రామం లో అగ్రహారం వీధి నందు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ రెండు కోట్ల 24 లక్షల రూపాయలు సీసీ రోడ్లు […]

Read More

తుపాను… ప్రభుత్వం అప్రమత్తం!

– హోం మంత్రి అనిత వెల్లడి విశాఖపట్నం, మహానాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడామని, ఎలాంటి ప్రమాదం జరగకముందే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. తుపాను వల్ల ఏ ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయో ముందుగా గుర్తించాం.. అక్కడికి బృందాలను పంపిస్తున్నాం. తుపాను షెల్టర్‌లు […]

Read More

గెలిచిన తర్వాత ఖనిజ సంపదల ప్రత్యక్ష దోపిడీ

– 80 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఏమయ్యాయి? – రీచ్‌లలో ఇసుక మాయం చేసిన కూటమి నేతలు. – వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు. తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఖనిజసంపదల దోపిడీకి మాస్టర్‌ స్కెచ్‌ వేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇసుక దోపిడీని వ్యవస్ధీకృతం చేసి… ప్రత్యక్ష దోపిడీకి […]

Read More