మీ బిడ్డ మీబిడ్డ అంటూనే ప్రజల బుడ్డ ముంచావ్

– జగన్‌పై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు అమరావతి: దుర్యోధనుడికి లోకంలో మంచి కనపడదు. ధర్మరాజుకు చెడు కనిపించదు. ఈ రోజు ఏపీలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐదేళ్లూ మద్యం డిస్టలరీలను చేతిలో పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా నాయకుడు చంద్రబాబు నాయుడి కేమో అది చేతగాకపోయే. అందుకే కదా లాటరీ పెట్టి పారదర్శకంగా షాపులు కేటాయించి నిన్నటికి రాష్ట్ర ఖజానాకు సుమారు […]

Read More

జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

శ్రీనగర్‌: జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా నేషనల్‌ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర‌నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఆప్ నేత సంజయ్ […]

Read More

తిరిగి వస్తుంటే అడ్డుకోవడం ఏమిటి?

– కక్ష సాధింపు చర్యలు. వేధింపుల పర్వం – అందుకే ఎయిర్‌పోర్టులో నన్ను ఆపారు – హైకోర్టు ఆదేశాలున్నా, పట్టని పోలీసులు – రాష్ట్రంలో అరాచక పాలన.. రెడ్‌బుక్‌ పాలన – నేను ఏ తప్పు చేయలేదు. ఎందుకు పారిపోతాను? – స్కిల్‌స్కామ్‌లో ఈడీ దర్యాప్తుపైనా అసత్య ప్రచారం – రూ.24 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు – అయినా చంద్రబాబుకు కేసులో క్లీన్‌ చిట్‌ అని ప్రచారం […]

Read More

సూపర్‌సిక్స్ హామీలు ఏమాయె?

ఏపీకి మోదీ ఇచ్చిన హామీలు మరిచారు లోకేష్‌కు పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ట్వీట్ విజయవాడ: ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల సంగతి ఏమయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. ఏపీకి ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. సూప‌ర్ సిక్స్ హామీల విష‌య‌మై ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. 22 లోక్‌స‌భ సీట్ల‌కు గాను 21 సీట్లు గెలిచి […]

Read More

సజ్జలకు పోలీసుల నోటీసు

– రేపు విచారణకు హాజరుకావాలని మంగళగిరి పోలీసుల పిలుపు – ఎన్టీఆర్‌భవన్‌పై దాడి కేసులో సజ్జలపై బిగిస్తున్న ఉచ్చు – తాజాగా సజ్జలపై లుక్‌అవుట్ నోటీసు అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌భవన్‌పై వైసీపీ ముష్కరుల మూకదాడి కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు పంపించారు. గురువారం విచారణకు […]

Read More

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బాబుకు ఈడీ క్లీన్ చిట్

-బాబు అరెస్టు అక్రమమని తేల్చిన ఈడీ -స్కిల్ అరెస్టుతో తేలిన లోకేష్ నాయకత్వ ప్రతిభ -అటు న్యాయవాదులతో చర్చలు -ఇటు తనకు సంఘీభావం చెప్పేందుకు వచ్చిన నేతలతో మంతనాలు -కుటుంబానికి-పార్టీకి పెద్దదిక్కుగా లోకేష్ -తనను పరామర్శించేందుకు వచ్చిన వారికి ైధె ర్యం చెప్పిన భువనేశ్వరి ( సుబ్బు) ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామం […]

Read More

నిద్రపోతున్న నాలుగో సింహం!

– పోలీసులు నాలుగు రాష్ట్రాలు తిరిగినా కనిపించని పానుగంటి చైతన్య – ఎన్టీఆర్ భవన్‌పై దాడి కేసులో తొలి ముద్దాయి చైతన్య – ఫలితాల రోజునే గుంటూరు నుంచి పరారీ – తాజాగా లాయర్లతో కోర్టుకు వచ్చి లొంగుబాటు – విజయపాల్, అప్పిరెడ్డిని పట్టుకోలేని అసమర్ధత – అంతకుముందు పిన్నెల్ని అరెస్టులోనూ అదే వైఫల్యం – విజయపాల్‌కు సొంత శాఖలోనే వార్తాహరులు – కోర్టుకెళ్లేంతవరకూ కళ్లప్పగించి చూస్తున్న వైనం – […]

Read More

ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి

– మాజీ మంత్రి హరీష్ రావు హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. నేరాల రేటు గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నాడు సమీక్ష చేయడం లేదు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న […]

Read More

టీడీపీ, కూటమి నాయకులకే సంపద సృష్టి

– అదే మద్యం పాలసీ. వైన్‌షాప్‌ల కేటాయింపు – మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌ విశాఖపట్నం: చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టికి అర్ధం.. కేవలం […]

Read More

మద్యంపై 2 శాతం సెస్

– రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం – ఎమ్మార్పీ ధరల్లో చిల్లర లేకుండా రౌండ్ ఫిగర్ అమరావతి: రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మద్యంపై 2 శాతం సెస్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని డ్రగ్స్ నియంత్రణ, రిహాబిలిటేషన్ సెంటర్లకు వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి రూ. 10కి […]

Read More