క్యాట్‌లో ఐఏఎస్‌లకు చుక్కెదురు

– ఐఏఎస్‌ల వాదన త్రోసిపుచ్చిన క్యాట్ – ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? – ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదు? – ఏపీలో వదర బాధితులకు సేవచేయాలని లేదా? – ఐఏఎస్ అధికారులకు క్యాట్ ప్రశ్నలు – ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని ఆదేశం హైదరాబాద్: క్యాట్‌కు వెళ్లిన ఆ ఐఏఎస్‌ల పోరాటం ఫలించలేదు. ప్రస్తుతం విధులు నిర్వర్తించే చోటే కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ క్యాట్ […]

Read More

దేశ రక్షణలోనూ రాజకీయాలా?

– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్: దేశ భద్రతకు, రక్షణ శాఖకు సంబంధించి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెలంగాణకు రావడం శుభప్రదం. భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ప్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ (రాడార్ సెంటర్) ఏర్పాటు కోసం ప్రాజెక్టుకు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ […]

Read More

యువతకు స్ఫూర్తి అబ్దుల్ కలాం జీవితం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఈ పోటీ ప్రపంచంలో యువత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుంటే, ఏ రంగంలోనయిన విజయం తథ్యమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఇక్కడి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి […]

Read More

గ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు

– నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో “పల్లె పండుగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొని దాదాపు రూ.3 కోట్ల విలువైన 50కి పైగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: గ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం […]

Read More

అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం

విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయానుసారం పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరధం, బెస్తవారి వల ముందు నడవగా అమ్మవారి సిరిమాను ముమ్మార్లు పురవీధుల్లో ఊరేగింది. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు అయిన కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఉత్సవానికి హాజరైన అశేష జన వాహినిని ఆశీర్వదించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారికి ప్రతిరూపంగా […]

Read More

మాచవరం వద్ద కుంగిన రైల్వే ట్రాక్!

– రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు మాచవరం, మహానాడు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ట్రాక్ కుంగిపోయింది. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తిరుపతి-సికింద్రాబాద్ రైలును అధికారులు వెనక్కి మళ్లించి అప్పికట్ల రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత అప్పికట్ల స్టేషన్ నుంచి మూడో లైన్ ద్వారా వందేభారత్ సికింద్రాబాద్‌కు బయలుదేరింది. విజయవాడ-చెన్నై […]

Read More

చంద్రబాబు పాలనలో పల్లెలకు అభివృద్ధి కళ!

– ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే పల్లెలకు పండుగ కళ వచ్చిందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పండుగ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పెడబల్లి వెంకట గారిపల్లి, జగరాజు పల్లి పంచాయతీల్లో రూ. కోటి 10 లక్షలతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి […]

Read More

సంక్రాంతిలోపు అభివృద్ధి పనులు పూర్తి

– కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: పల్లె పండుగ – గ్రామ పంచాయితీ వారోత్సవాలలో భాగంగా జిల్లాలో 13.73 కోట్ల నిధులతో 160 అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ తెలిపారు. ​మంగళవారం చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ – గ్రామ పంచాయితీ వారోత్సవాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత రోడ్డు పనులకు భూమి పూజ చేసి, అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. గ్రామ సభల్లో […]

Read More

ఏపీజే అబ్దుల్ కలాంకు టీడీపీ నేతల ఘన నివాళి

మంగళగిరి, మహానాడు: దేశ ప్రతిష్ఠతను ఆకాశంలో నిలబెట్టేలా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత రక్షణ రంగం బలోపేతానికి విశేష కృషి చేసిన మీసైల్ మ్యాన్, మేధావి, నిరాడంబరుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ […]

Read More

విజ్ఞత, స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికుడు అబ్దుల్ కలాం

– మంత్రి సత్యకుమార్ విజయవాడ, మహానాడు: విజ్ఞత, స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఆయన జయంతి […]

Read More