– మంత్రి మండిపల్లి సంబేపల్లి, మహానాడు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలవలు ఏర్పాటు చేసి గ్రామాలను అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సంబేపల్లి మండలం, దేవపట్ల గ్రామంలో మంగళవారం సిమెంటు రోడ్డు నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల్లో అభివృద్ధిని […]
Read Moreగ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
– పల్లె పండుగతో ప్రగతి పరుగులు – 4 నెలలకే రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం – 57 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ – మంత్రి సవిత పెనుకొండ, మహానాడు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలో బీచిగానిపల్లి పంచాయతీ గొల్లపల్లి, బీచిగానిపల్లి, పాత్రగానీపల్లి, వంగలపల్లి గ్రామాల్లో పల్లె […]
Read Moreజిల్లాలకు ఇన్ఛార్జీలు
– ఏపీ సర్కారు కీలక నిర్ణయం అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను మంగళవారం నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. కొందరికి రెండేసి జిల్లాలను అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. – విజయనగరం – అనిత – శ్రీకాకుళం – కొండపల్లి […]
Read Moreమంత్రి సురేఖకు అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేత
హైదరాబాద్, మహానాడు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయాస్తమ సేవలో భాగంగా నిర్వహించిన నవ చండీయాగ రక్షను ఆలయ అర్చకులు కొండా సురేఖకి అందించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని మంత్రి నివాసంలో మంగళవారం అర్చకులు మంత్రి సురేఖకి అమ్మవారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను అందించి, వేదాశీర్వచనం చేశారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఈవో […]
Read Moreరోడ్ల పనులకు మ్మెల్యే ముత్తుముల శంకుస్థాపన
రాచర్ల, మహానాడు: పల్లె పండుగ – ప్రగతికి అండగా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు రాచర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన వారోత్సవాల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాచర్ల గ్రామ పంచాయతీలోని ఫారం గ్రామంలో రూ. 10 లక్షలు, పలుగుంటి పల్లె గ్రామంలో రూ. 10 లక్షలు, రాచర్ల గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలు మొత్తం రూ. 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న […]
Read Moreపొందుగలలో పంగిడి చెరువు ఎమ్మెల్యే పరిశీలన
మైలవరం, మహానాడు: మండలం పొందుగల గ్రామంలో పంగిడి చెరువును మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం పరిశీలించారు. ‘పల్లెపండుగ’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం పొందుగల గ్రామానికి విచ్చేశారు. గత నెలలో అకస్మాత్తుగా కురిసిన మహాకుంభవృష్టికి పంగిడి చెరువు కరకట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో వసంత కృష్ణప్రసాదు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన స్థానిక నాయకులు పంగిడి చెరువు కట్టకు పడిన గండిని పూడ్చివేశారు. సాధ్యమైనంత […]
Read Moreరక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి రాక
– ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ బేగంపేట, మహానాడు: వికారాబాద్ జిల్లా, పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తున్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంలో సీఎం తోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా […]
Read Moreసుధా రెడ్డికి చెవిరెడ్డి సమాధానం చెప్పాలి!
– టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి డిమాండ్ చంద్రగిరి, మహానాడు: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దమ్ముంటే ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధా రెడ్డికి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు చేశారు. నాని కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయడం మాని ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు […]
Read Moreగుంటూరు ప్రజలకు పెమ్మసాని దసరా కానుక
– శంకర్ విలాస్ వంతెన 4 లైన్ల గా విస్తరణ – ఆర్ వో బీ నిర్మాణానికి రూ. 98 కోట్లు మంజూరు – పెమ్మసాని తొలి ప్రతిపాదనకు నితిన్ గట్కరి ఆమోదముద్ర – ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర మంత్రి గుంటూరు, మహానాడు: దశాబ్దాల గుంటూరు కలలకు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఊపిరిలూదారు. ప్రజలకు ఏం కావాలో ఎరిగిన […]
Read Moreమహిళలు, చిన్నారుల భధ్రతకు అత్యధిక ప్రాధాన్యం
•అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు •శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను 48 గంటలలో పట్టుకుని రిమాండ్ కు పంపాం •శ్రీ సత్యసాయి & బాపట్ల జిల్లాల్లో మహిళలపై జరిగిన అత్యాచార కేసులు ప్రత్యేక కోర్టు ద్వారా విచారణకు హైకోర్టుకు లేఖ రాష్ట్ర హోమ్ & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల […]
Read More