ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

– ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వల్లూరు, మహానాడు: గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసన సభ్యుడు వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలంలో కోరుమిల్లి, కపిలేశ్వరపురం, అచ్యుతాపురం, వల్లూరు గ్రామాలలో పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా పలు అభివృద్ది పనులకు మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ళ భూమిపూజ చేశారు. తొలుత కోరుమిల్లి గ్రామంలో రూ. 60 లక్షలతో […]

Read More

బీసీలకు కవచం బీసీ రక్షణ చట్టం

రాష్ట్ర మంత్రులు వెల్లడి • బీసీ రక్షణ చట్టం విధివిధానాలపై మంత్రుల సమావేశం • పాల్గొన్న 8 మంది బీసీ మంత్రులు, హోం మంత్రి అనిత అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి మంత్రులు స్పష్టం చేశారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన […]

Read More

చదువుకోండి… ఆర్థిక సమస్య అడ్డొస్తే అండగా ఉంటా…

– ఇద్దరికి రూ.75 వేల సాయం – విద్యార్థులకు ఎమ్మెల్యే ‘యరపతినేని’ భరోసా గురజాల, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరొకసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తున్నారు. దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన పందిటి సుమంత్ కుమార్ నీట్ లో జాతీయ స్థాయి అర్హత సాధించి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని […]

Read More

ప్రగతి కోసమే పల్లె పండుగ

– పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం -శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక – నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నందిగామ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య తెలిపారు. బుధవారం మండలంలోని కమ్మవారిపాలెం, రాఘవాపురం, పల్లగిరి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి […]

Read More

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం అమరావతి, మహానాడు: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీకి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. రెండు వాహనాలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ బాన్ హామ్ కు ఆరు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో ఒకరిది తిరుపతి జిల్లా కాగా మరో ఇద్దరిది శ్రీకాళహస్తిగా తెలుస్తోంది. […]

Read More

పల్నాడుకు మరో మహా రోడ్డు!

– కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారికి రూ. 881.61 కోట్లు – ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వెల్లడి – కేంద్ర ప్రభుత్వానికి పల్నాడు ప్రజానీకం తరుపున ధన్యవాదాలు తెలిపిన ఎంపీ న్యూఢిల్లీ: పల్నాడు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మరో మహా రోడ్డు నిర్మాణానికి రూ. 881.61 కోట్లు మంజూరు చేసిందని నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పార్లమెంట్ పక్ష నాయకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు వెల్లడించారు. […]

Read More

మంత్రి నారా లోకేష్ చొరవతో శిశువుకు పునర్జన్మ!

– ప్రజాదర్బార్ విజ్ఞప్తికి స్పందించిన మంత్రి – ప్రాణాపాయ స్థితిలో ఉన్న 14 రోజుల పసికందుకు వైద్యసాయం – లోకేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు అమరావతి, మహానాడు: ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ 14 రోజుల పసికందుకు పునర్జన్మిచ్చింది. తమ బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, వైద్య సాయం చేసి ఆదుకోవాలంటూ ప్రజాదర్బార్ కు తరలివచ్చి వేడుకున్న ఆ […]

Read More

జల’జీవాన్ని’ కూడా తీసేసిన జగన్ పాలన!

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మురికిపూడి, మహానాడు: అప్పులు, అక్రమాలు, ప్రజలకు తిప్పలు తప్ప మరో ఊసులేకుండా సాగిన వైసీపీ అయిదేళ్ల పాలనలో జగన్‌ చివరకు జల్‌ జీవన్ మిషన్ జీవం కూడా తీసేశారని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరాకు ప్లాంట్ల నిర్మాణం, పైపు లైన్లు, ఇంటింటికీ కుళాయిలు సమకూర్చడం వంటి పనుల పురోగతిలో రాష్ట్రానికి వెనకబడి […]

Read More

‘ప్రజాదర్బార్‌’… సమస్యల పరిష్కార వేదిక!

– ప్రజా విజ్ఞప్తులపై అప్పటికప్పుడే లోకేష్‌ ఆదేశాలు – మంత్రి చొరవ పట్ల బాధితుల హర్షం – 42వ రోజు మంత్రి నారా లోకేష్ కు విన్నపాల వెల్లువ అమరావతి, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కోసం చెప్పులు అరిగిపోయాలా తిరిగిన ప్రజలకు కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘ప్రజాదర్బార్‌’ అండగా నిలుస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 42వ రోజు […]

Read More

డయేరియా మరణాలపై ముఖ్యమంత్రి విచారం

అమరావతి, మహానాడు: విజయనగరం జిల్లా, గుర్ల గ్రామంలో డయేరియాతో రెండు రోజుల్లో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన కార్యాలయ అధికారులతో మాట్లాడి సీఎం… వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య […]

Read More