పత్రికారంగంలో కొత్త ఒరవడి సృష్టించారు

-సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దేశ పత్రికారంగంలోనే రామోజీరావు ఓ కొత్త ఒరవడి సృష్టించారని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగు పత్రికారంగంలో ఆయన ఓ మకుటం లేని మహారాజు అని అన్నారు. రాబోయే తరాల పత్రికా ప్రతినిధులకు ఓ మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. చిత్రసీమలోనూ అడుగుపెట్టి, ఉషోదయ సంస్థను విజయవంతంగా నడిపించారని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోను నిర్మించి దేశానికి గర్వకారణమయ్యారని […]

Read More

రామోజీరావు…తెలుగు నాట తొలి విజనరీ

– విక్రమ్‌ పూల ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం నాతోపాటు అందర్నీ ఆవేదనకు, బాధకు గురి చేస్తుంది. రామోజీరావు గారు తెలుగు సమాజానికి, దేశానికి చేసిన సేవలు విస్తృతం, అనన్య సామాన్యం. ఓ దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ విలువలు పతనం అవుతున్న దశలో రామోజీరావు గారు ఈనాడు ద్వారా సాగించిన అక్షర యజ్ఞం, రాజీలేని పోరాటం తెలుగునాట రాజకీయ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు […]

Read More

తెలంగాణ ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో రామోజీరావు అంత్య‌క్రియ‌లు

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మీడియా దిగ్గ‌జం రామోజీ రావు అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించాల‌ని తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం సీడ‌బ్ల్యూసీ స‌మావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ అక్క‌డి నుంచే రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అంత్య‌క్రియ‌ల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌నర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఓ మీడియా దిగ్గ‌జానికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో […]

Read More

రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్..

గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్ – దర్శకుడు శంకర్ పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ […]

Read More

రామోజీరావు మృతి పట్ల పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి..

రామోజీరావు మృతి పట్ల పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి.. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు.. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీ నిరూపించారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలి -పవన్‌ కల్యాణ్

Read More

దార్శనికుడు రామోజీరావు : మోదీ

రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు.భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సహకారం జర్నలిజం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందన్నారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మీడియా, వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమాణాలు నెలకొల్పారని […]

Read More

ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌ మిర్జా షంషేర్‌

ఒక్కరోజు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రికార్డ్‌ ఎన్నికల కోడ్‌ రోజు ఉదయం బాధ్యతలు..సాయంత్రానికి కోడ్‌ విజయవాడ: స్టేట్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న షేక్‌ అసిఫ్‌కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయిం చారు. ఖాళీ అయిన అయన స్థానంలో ప్రకాశం జిల్లాలో పేరొందిన రాజకీయ నాయకులు, విద్యాసంస్థల ప్రముఖులు మిర్జా షంషేర్‌ అలీబేగ్‌ నియమితు లయ్యారు. వైసీపీ అధినేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి స్వయంగా […]

Read More

అంగన్‌వాడీ సమస్యలపై స్పందించిన తాతయ్య

జగ్గయ్యపేట:  పట్టణంలో శుక్రవారం అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలపై జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య చర్చించారు. సమస్యలు తెలుసు కున్నారు. మీరందరూ నా అక్కాచెల్లెళ్లతో సమానం. మీకు ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

సజ్జల, ఆయన తనయుడు భార్గవ్‌ పరార్‌

ఫోన్ల స్విచ్చాఫ్‌తో హైకమాండ్‌ ఆరా వారి వల్లే ఓడామని జగన్‌ ముందు అభ్యర్థుల గగ్గోలు సోషల్‌ మీడియాలో బిల్లులు ఆగిపోయాయని ఆవేదన వెతికే పనిలో ఉన్న పార్టీ శ్రేణులు అమరావతి: జగన్‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ముఖ్యమంత్రి కన్నా తానే ఎక్కువ అని ఫీల్‌ అయి నిర్ణయాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అతని తనయుడు సజ్జల భార్గవ్‌ ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నాయి. గత గురువారం […]

Read More

ఓటమి తరువాత జగన్‌ ఆత్మస్తుతి పరనిందలా ఉంది

-తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నాడు -జగన్‌ బటన్‌ నొక్కితే ఓటేయాలా? -ఘోరాలు, నేరాలు జనం మరిచిపోలేదు -ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నాడు -ప్రజలు ఏకగ్రీవంగా మాకొద్దు అని ఓట్లు వేశారు -ఘోరంగా ఓడిపోయినా పరనింద వేయడం సిగ్గుచేటు -వైసీపీ ఘోర ఓటమికి జగన్‌ రెడ్డే కారణం -ఏడుపు ముఖం పెట్టుకుని మాట్లాడితే దళితులు కరగరు -వారిపై నేరాలు, అఘాయిత్యాలు దళిత బిడ్డలు మరిచిపోలేదు -మాచర్లలో జరిగిన రావణకాష్టను జనం మరచిపోలేదు -సిగ్గులేకుండా […]

Read More