జూలై 1న దర్శిలో మెగా వైద్యశిబిరం

డాక్టర్స్‌ డే రోజున ప్రజాసేవను ప్రారంభిస్తున్నా అందరి సహకారంతో దర్శిని అభివృద్ధి చేస్తా టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి దర్శి: డాక్టర్స్‌ డే సందర్భంగా జూలై 1న దర్శిలో మెగా వైద్య శిబిరం నిర్వహిం చనున్నట్లు దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం..ఇచ్చిన హామీ ప్రకారం అందరి సహకారంతో దర్శిని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. శుక్రవారం సాయంత్రం దర్శిలో తన […]

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ కు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి పెద్ద ఖర్మ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా BRS హయాంలో టాస్క్ ఫోర్స్ మాజీ DCP ప్రభాకర్ అధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టడంతో పోలీసులు […]

Read More

5 రోజుల్లో ₹579 కోట్లు సంపాదించిన హెరిటేజ్!

ఏపీలో చంద్రబాబు ఘన విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 55% పెరిగాయి. ఇవాళ కూడా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ ని తాకాయి. జూన్ 3న (ఎన్నికల ఫలితాలకు ముందు రోజు) రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్.. ఇవాళ రూ.661కి చేరింది. తద్వారా ఆ కంపెనీ ప్రమోటర్ భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ.579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్ లో […]

Read More

తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్

– ఏపీలో తొలగింపు.. మరుసటి రోజే తెలంగాణలో పదవి ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయన్ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహాదారుగా నియమించింది. జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయన్ను నిన్ననే అక్కడి ప్రభుత్వం తొలగించింది. మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించడం విశేషం.

Read More

వైకాపా కుటుంబాలను రోడ్లమీద పడకుండా కాపాడిన దేవుడు

– కోట్లాది మందిని కాపాడిన కేకే (ఏ.బాబు) అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు, వైకాపా గెలుస్తోంది అని ఎగ్జిట్ ఫలితాలు చెప్పిన ఆరా మస్తాన్.. సొంత ఊర్లో టిడిపికి 637 ఓట్లు, వైసీపీకి 313 ఓట్లు పడ్డాయి. చిలకలూరిపేట మద్దిరాల ఆయన ఇంటి ఎదురుగా తెలుగు యువత వారు కేకే సర్వే ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించిన కిరణ్ కొండేటికి కంగ్రాట్స్ చెబుతూ ఫ్లెక్సీ పెట్టారు. […]

Read More

బాబుతో పడిలేచిన స్టాక్‌మార్కెట్

అమెరికా లోని ఎస్ & పి గ్లోబల్ మార్కెట్ స్క్రీన్ పై.. నిన్నటి నుండి స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి కారకుడు అంటూ.. మన తెలుగు జాతి నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని చూపుతూ.. పొగుడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు వాడి ఖ్యాతి, మన తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారు ఉన్నారు కాబట్టి, మనకు ఈ దృశ్యాన్ని ఫోటో తీసి పంపారు.

Read More

జీవీ నివాసంలో కోలాహలం

కూటమి నాయకులు, కార్యకర్తలతో సందడి హామీలు అమలుచేస్తానని ప్రజలకు భరోసా వినుకొండ: ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు నివాసం దగ్గర శుక్రవారం నాయకు లు, కార్యకర్తలు, అభిమానులతో కోలాహలం నెలకొంది. 30,276 ఓట్ల అఖండ మెజారిటీతో గెలుపొందిన తమ నాయకుడిని కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తరలివస్తున్నారు. దీంతో స్థానిక కొత్తపేటలోని జీవీ నివాసం దగ్గర మూడురోజులుగా పండుగ వాతావరణం నెల కొంది. ప్రజలకు జీవీ అభివాదం చేస్తూ […]

Read More

లోకేష్‌కు సినీ, రాజకీయనేతల అభినందన

లోకేష్‌తో ప్రముఖుల భేటీ అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను లోకేష్ అభినందించారు. సినీ నిర్మాత బండ్ల గణేష్, హీరో నిఖిల్, లోకేష్ ని కలిసి అభినందనలు తెలిపారు. […]

Read More

వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు

ప్రతి గ్రామంలో ఐదుగురికే చోటు జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు డిగ్రీ ప్రామాణిక అర్హతతో నియామకం కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్న ప్రభుత్వం సర్పంచుల పరిధిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది ప్రాతినిధ్యం అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు తీసుకొ చ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఐదుగురికి మాత్ర మే చోటు కల్పించనున్నారు. జీతం రూ.5 […]

Read More

రాష్ట్రంలో సరికొత్త సుపరిపాలన కావాలి

అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం పనిచేయాలి ఐదేళ్ల విధ్వంసంపై న్యాయ విచారణ జరిపించాలి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి: రాష్ట్రంలో కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మోములో కొత్త చంద్ర బింబం చూడాలని, కొంగొత్త పాలన అందించాలని కోరుకుంటున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడారు. […]

Read More