యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలి

-చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదు -లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలి. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో- మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై […]

Read More

కారంపూడిలో టీడీపీ కార్యాలయం ధ్వంసం

కారంపూడి, మహానాడు : పోలింగ్‌ నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి పట్టణం, కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామాల్లో తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. దీంతో మండలంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

Read More

నా జన్మదినోత్సవం రోజే… వైకాపా మరణం

-రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఇక వైకాపా ఉండే అవకాశం లేదు -జూన్ 4 న ఆ పార్టీ పెద్దకర్మ -నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వైకాపా ఉండే అవకాశమే లేదని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు అన్నారు. మే 13వ తేదీన ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ […]

Read More

బీరు సీసాలతో పులవర్తి నానిపై దాడి

-చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి నానిపై వైసీపీ హత్యాయత్నం -ఆసుపత్రికి తరలింపు -చంద్రగిరిలో ఉద్రిక్తం తిరుపతి : స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నానితో పాటు ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిపై కొంతమంది వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ […]

Read More

కార్యకర్తల తెగువ అభినందనీయం

అండగా నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : వైసీపీ దాడులకు ఎదురొడ్డి నిలబడి పార్టీ శ్రేణులు, ఓటర్లు ఓటేసి అండగా నిలవడం మరిచిపోలేనని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. మంగళవారం కూట మి నాయకులు, కార్యకర్తలు ఆమెను కలిసి అభినందించారు. అనంతరం లక్ష్మి మాట్లాడు తూ కూటమి కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో […]

Read More

కవితకు మరోసారి బిగ్‌ షాక్‌

కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం ఈడీ అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ఎనిమిది వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. దాంతో కోర్టు జ్యుడీషి యల్‌ కస్టడీని మరోసారి ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పటికే సీబీఐ కేసులో ఆమెకు కోర్టు ఈ నెల […]

Read More

ఐదేళ్లుగా ప్రజల హక్కులను హరించారు.. ప్రజా ఉద్యమాలను అణిచివేశారు

-జగన్ రెడ్డి తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు -అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -ప్రజా ఉద్యమంలో ఎన్డీయే కూటమి గెలవబోతుంది – మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీలో అరాచక, ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చి తమ తీర్పును వెలువరించారు. 5 ఏళ్లు భరించి, ఓపిక నశించిన, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గం అని భావించిన […]

Read More

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలి

– పులివర్తి నానిపై వైసీపీ మూకలు చేసిన దాడిని ఖండిస్తున్నాం – తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిన్న పోలింగ్ బూత్‌ల వద్ద జనసునామీని చూసిన జగన్ రెడ్డి ప్రజావ్యతిరేకతను సహించలేకపోతున్నారు. తమ హింసా సంస్కృతి అస్త్రాన్ని ప్రయోగించారు. ఓడిపోతున్నామన్న భయంతోనే వీధి కుక్కల స్వైర విహారం వలె, వైసీపీ మూకలు బయటి వచ్చి దాడులు చేస్తున్నారు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్ధి పులివర్తి నానిపై వైసీపీ […]

Read More

బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని జగన్ రెడ్డి కుట్ర

-రావాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులు రాక కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేశారు -రిటైడ్ ఉద్యోగులకు, పోలీసులకు, పంచాయితీ రాజ్ ఛాంబర్‌కు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి -ఏమి తొందరని హుటాహుటిన వేల కోట్లు అప్పు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలనుకుంటున్నారు? -ఈ రాజకీయ ఆర్థిక కుట్రలో భాగస్తులైన సీఎస్ జవహర్ రెడ్డిని, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి సెక్యూరిటీ బాండ్ల […]

Read More

కాంగ్రెస్‌కు 12 నుంచి 14 స్థానాలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భూపాలపల్లి, మహానాడు : భూపాలపల్లి జిల్లా మంథని మండలంలో మంత్రి దుద్దిళ్ల స్వగ్రామమైన ధన్వాడలో వివిధ దేవాలయాల వార్షికోత్సవాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకోబోతోందని తెలిపారు. సమావే శంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మంచిర్యాల […]

Read More