-ఓడిపోతున్నామనే భయంతో సజ్జల ఎన్నికల కమిషన్పై నిందలు -ఓటింగ్ వేయడానికి వచ్చిన జనసునామిని చూసి ఓర్వలేక సజ్జల రామకృష్ణా రెడ్డి కళ్లు బైర్లు కమ్మాయి -హిట్లర్ కు ఏ గతి పట్టిందో అదే గతి జగన్ రెడ్డికి పట్టబోతుంది -ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం -భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది… ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తాం – మాజీ మంత్రి […]
Read Moreపోలింగ్ అక్రమాలకు కమాండ్ కంట్రోల్తో చెక్
ప్రకాశం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు మంగళగిరి: పోలింగ్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సభ్యులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో వైసీపీ శ్రేణుల అరాచకాలు, పోలింగ్ […]
Read Moreరాష్ట్రం నుండి రాక్షసుల్ని తరిమేందుకు ప్రజలు యుద్ధం చేస్తున్నారు
-అరాచక శక్తి బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు -ఓటర్లు చూపిన చొరవ ప్రజాస్వామ్యాన్ని ఫరిడవిల్లేలా చేసింది -గులకరాయి బ్యాచ్ అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం – పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పుత్రకామేష్టి యజ్ఞాన్ని విఘ్నం చేసేందుకు మారీచ సుబాహులు ప్రయత్నించినట్లుగా రాష్ట్రంలో రాక్షస పరిపాలనకు స్వస్తి పలికేందుకు, అరాచక పాలన అంతం కోసం, దుర్మార్గ పాలనను రాష్ట్రం నుండి తరిమికొట్టడం కోసం, అప్రజాస్వామిక, రాజ్యాంగాన్ని […]
Read Moreరాష్ట్రంలో 38 కేసులు నమోదు
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ హైదరాబాద్: పోలింగ్ వేళ వివిధ కారణాలతో 38 కేసులు నమోదు చేశామని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. తుది ఓటింగ్ శాతం ఎంత అనేది రేపు వెల్లడిస్తాం.. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తాం. […]
Read Moreతూర్పులో హ్యాట్రిక్ కొడతా..బాబుకు కానుక ఇస్తా
విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ పోలింగ్ బూత్లో కుటుంబసభ్యులతో ఓటు విజయవాడ, మహానాడు : తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిచి నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ తెలిపారు. సోమవారం సాయంత్రం గుణదల పెద్ద బోర్డింగ్ స్కూలులో పోలింగ్ సరళిని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ తనను అభ్యర్థిగా […]
Read Moreఎమ్మెల్యే ప్రవర్తన దురదృష్టకరం
పోలింగ్ కేంద్రం వద్ద ఓటరుపై చెయ్యి చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేందుకు చేసిన ప్రయత్నం ఓటమి ఖాయమని తెలిసి ఎమ్మెల్యే సహనం కోల్పోయారు తెనాలి సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి తెనాలి నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించిన అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అలాంటి ఓటరుని గౌరవించుకోకపోతే ఎలా? పోలింగ్ బూత్ దగ్గర స్వయానా ఓ శాసన సభ్యుడు […]
Read Moreగాజు గ్లాస్కు ఓటేయమంటే…ఫ్యాన్కు ఓటేశారు!
వీరవాసరంలో పోలింగ్ సిబ్బంది నిర్వాకం ఓటు వేసేందుకు సాయం కోరిన వృద్ధుడికి షాక్ అమరావతి, మహానాడు : నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడు ఓటు వేసేందుకు సాయం కోరితే ఎన్నికల సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే…ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసిన వైనం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో జరిగింది. గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. ఆయన నడవలేని […]
Read Moreమరో వివాదంలో కేజ్రీవాల్ పీఏ
కాల్ చేసి పిలిపించి దాడికి పాల్పడ్డారు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ఆరోపణ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు తనపై దాడి చేశారని ఆరోపించారు. సీఎం నివాసం నుంచి రెండుసార్లు పీసీఆర్ కాల్ చేసి సీఎం పీఏ బిభవ్కుమార్ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు […]
Read Moreహింసాత్మక దాడులపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల సంఘానికి కూటమి నేతల ఫిర్యాదు అమరావతి, మహానాడు : ఎన్నికల సంఘం అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయ లోపంతో హింసాత్మక దాడులు జరిగాయని, ఈ కారణంగా పోలింగ్ శాతం తగ్గినందువల్ల పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలని కూటమి నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనాతో పాటు కేంద్ర ఎన్నికల అధికారికి వినతిపత్రం పంపించారు. వైసీపీ ఆగడాలను నిరోధించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో […]
Read Moreమీ తెగువకు నా పాదాభివందనం
– టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ, పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనం. భావితరాల భవిష్యత్తు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి ఎపి ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలచిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని […]
Read More