తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ

– తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతం – 65 శాతం పోలింగ్ – కాంగ్రెస్‌కే జైకొట్టిన మైనారిటీలు – మెదక్, వరంగల్‌లో పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్ – కాంగ్రెస్-బీజేపీ మధ్యనే పోటీ – హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు – హైదరాబాద్‌లో ఓటింగ్‌కు విముఖత చూపిన మైనారిటీలు – తొలిసారి ఇళ్లకు వెళ్లి ఓటర్లను అభ్యర్ధించిన మజ్లిస్ – నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్‌కు అత్యధిక మెజారిటీ? ( అన్వేష్) […]

Read More

అల్లు అర్జున్ మీదేనా.. నాగబాబు ట్వీట్?

-పవన్ ప్రచారానికి రాని అల్లు అర్జున్ -పవన్ కోసం పిఠాపురం వెళ్లిన రాంచరణ్ -వైసీపీ అభ్యర్ధికి ప్రచారానికి వెళ్లిన అల్లు -పవన్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ దుష్పచారం -అయినా ఆ పార్టీకే అల్లు అర్జున్ ప్రచారం ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అన్నయ్య, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే. మాతో […]

Read More

ఓటింగ్.. ఊచకోతలా ఉంది

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళి ఎలా ఉందో… కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువ ఓటర్ల ఓటింగ్ సరళి కూడా అదేవిధంగా ఉంది !! అభివృద్ధి ఖచ్చితంగా కావాలంటున్నారు ! ఉదయం 7.30 గంటలకు ఇదే చోట కూర్చుని మధ్యాహ్నం 3.30 గంటలకు లేచి ఓటు వేసి వచ్చా కొత్త ఓటర్లను వాళ్ళ కుటుంబాలను చైతన్య పరిచా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేసిన వారి ఓటింగ్ సరళి అయితే […]

Read More

వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం

-కొత్త చరిత్రకు ఇది శ్రీకారం -రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులే -పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు -ఓటర్లకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించింది. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి […]

Read More

మోదీని పొగడ్తలతో ముంచెత్తిన ‘ద ఎకనమిస్ట్’

-సముద్ర రవాణా అభివృద్ధి విషయం లో మోదీపై ప్రశంసలు -మౌలిక సదుపాయాలను భారీగా విస్తృతపరచడమే మోదీ అతిపెద్ద విజయం -వేల కొద్దీ మైళ్ల హై వేలు -వేగవంతమైన ఇంటర్‌సిటీ రైళ్లు ఎప్పుడూ మోదీ ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించే అంతర్జాతీయ ఆర్థిక పత్రిక ‘ద ఎకనమిస్ట్’ అయితే, ఈ సారి ఆశ్చర్యంగా సముద్ర రవాణా అభివృద్ధి విషయం లో మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతూ పెద్ద వ్యాసం ప్రచురించింది. ఆ వ్యాసం […]

Read More

కూటమికి రాష్ట్రంలో భారీ విజయం తథ్యం

• ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారు • దేశానికి మరోమారు మోదీ పాలన అవసరం • వారణాసిలో విలేకరులతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని ఓటర్ల తీర్పు స్పష్టంగా ఇచ్చారు. భారీ మెజార్టీతో ఎన్టీయే కూటమి రాష్ట్రంలో గెలవబోతోందని, ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పును ఇచ్చార’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ […]

Read More

ఏపీలో వెల్లువెత్తిన ఓటు స్వామ్యం

– పోటెత్తిన ఓటు – 84 శాతం పోలింగ్‌తో రికార్డు – రాత్రి వరకూ కొనసాగిన పోలింగ్ – పెరిగిన ఓట్ల శాతంతో టీడీపీ ఖుషీ – ఇది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతమన్న వ్యాఖ్యలు – పక్క రాష్ట్రాల నుంచి పోటెత్తిన ఓటర్లు – ఓటర్లపై వైసీపీ దౌర్జన్యాలు – ఓటరును కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే – పల్నాడులో మళ్లీ బాంబుల మోత – కన్నాపై అంబటి […]

Read More

దెందులూరు పోలింగ్‌ కేంద్రాలలో ఉద్రిక్తత

ఘర్షణలో టీడీపీ కార్యకర్తలకు గాయాలు క్షతగాత్రులకు చింతమనేని పరామర్శ దెందులూరు, మహానాడు: దెందులూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడటంతో పలువురికి గాయాల య్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకు న్న కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యాత్మకమైన గ్రామాలకు అదనపు […]

Read More

చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం

•సా.5 గం.కు 68.04 % పోలింగ్ నమోదు,మంగళవారం తుది ప్రకటన •ఇప్పటి వరకూ రీపోలింగ్ కు సంబందించి ఎటు =వంటి ఫిర్యాదులు లేవు •మెరుగైన ఓటర్ల జాబితాలో ఓటు మిస్పింగ్ అనే ఫిర్యాదులు రాలేదు •అదిగ సంఖ్యలో యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు •స్ట్రాంగ్ రూమ్ లలో నిరంతర నిఘా మద్య ఓటింగ్ యంత్రాలు సురక్షితం •రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి మే […]

Read More

తెలంగాణలో బీజేపీకి సంపూర్ణ మద్దతు

వచ్చే ఫలితాల్లో సరికొత్త శక్తిగా అవతరణ సికింద్రాబాద్‌లో విజయం నాదే రేవంత్‌ స్థాయి తెలుసుకుని మాట్లాడాలి మజ్లిస్‌ కార్యకర్తల్లా కాంగ్రెస్‌ శ్రేణులు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలపై కార్యక్రమాలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమ వారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషంగా ఉంది. ఓట్లేసిన తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు. 65 […]

Read More