• పోలీస్ స్టేషన్ ల చుట్టు తిప్పుతూ వేధింపులు • బయట పడుతున్న గత ప్రభుత్వ రీ సర్వే మోసాలు • భూ కబ్జాలపై అధిక ఫిర్యాదులు • సీఎంఆర్ఎఫ్, ఇతర అర్థిక సాయం కోసం వినతులు • పలువురికి మాజీ మంత్రి ఆర్థిక సాయం మంగళగిరి, మహానాడు: తాము తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి అనుకూలంగా ఉన్నామని తమపై ఓ మహిళతో అక్రమ కేసులు పెట్టించి పోలీసు స్టేషన్ లకు తిప్పి […]
Read Moreసీఎం ఒమర్ అబ్దుల్లానే
– జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి పేరును ప్రకటించిన ఫరూక్ అబ్దుల్లా – జమ్మూకశ్మీర్ లో ఇండియా కూటమి ఘన విజయం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల ఎన్సీ-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 28 చోట్ల లీడ్ లో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో, ఇతరులు 9 […]
Read Moreఈ నెల 14 నుండి ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’
• రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాం • ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నాం.. • ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 2081 కోట్ల వేతన బకాయిలు జమ చేశాం • 2024-25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం • 30 వేల పనులకి పల్లె పండుగలో శ్రీకారం • ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన […]
Read Moreఅడుసుమిల్లి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
విజయవాడ: ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్ళిన వైయస్ జగన్, ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించారు. అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా వైయస్ జగన్ స్మరించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో పాటు, […]
Read Moreజమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం
– కాంగ్రెస్ ముక్త జమ్మూను ప్రజలు మరొకసారి నిరూపించారు – జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం. గతంలో కంటే ఎక్కువ సీట్లు మరియు ఓట్లు పొందాం. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో మేం విజయం సాధించాం. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో […]
Read Moreజులానాలో వినేశ్ పొగట్ విజయం
జులానా: ఆటల బిడ్డ, కుస్తీ రాణి, బంగారు పతకాల తల్లి వినేశ్ పొగట్.. గెలిచిందోచ్. ఇక రాజకీయ క్రీడలో తన ప్రతాపం చూపటం ఖాయం. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా వినేశ్ పోటీ చేసింది. ఆమెకు 65,080 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ కు 59,065 ఓట్లు వచ్చాయి. దీంతో వినేశ్ పొగట్టా 6,015 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
Read Moreకోర్టుకు వచ్చిన నాగార్జున
– వాంగ్మూలం నమోదు హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, మేనకోడలు యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్మెంట్ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. తన కుటుంబంతో […]
Read Moreవరద బాధితులకు కంఫర్ట్ హోమ్స్ వితరణ
విశాఖపట్నం, మహానాడు: విజయవాడ వరద బాధితులకు చేతనైన సాయం చేసేందుకు జీవీఎంసీ 95వ వార్డు పరిధి పురుషోత్తపురంలోని కంఫర్ట్ హోమ్స్ నివాసితులు నడుం కట్టారు. అసోసియేషన్ పిలుపుమేరకు స్పందించిన నివాసితులు అందచేసిన రూ. 50 వేలు చెక్ రూపంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సుజాతనగర్ శాఖ మేనేజర్ సూర్యనారాయణ ద్వారా మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వి.రామకృష్ణ, కార్యదర్శి ఎం.సత్యనారాయణ, […]
Read Moreశంకరన్… అందరికీ ఆదర్శం
– విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ రమేష్ గుంటూరు, మహానాడు: ప్రభుత్వ యంత్రాంగం.. నిస్వార్ధంగా పనిచేసిన దివంగత ఎస్ఆర్ శంకరన్ అడుగుజాడల్లో నడవాలని విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన ఎస్ఆర్ శంకరన్ 14 వ వర్ధంతి సభకు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత […]
Read Moreవిహార యాత్రలో విషాదం!
– ఆంధ్రా న్యాయవాదుల బస్సుకు ప్రమాదం! – రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి విజయవాడ, మహానాడు: విహార యాత్రకు వెళ్ళిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రాలోని విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహారయాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో […]
Read More