`లిక్కర్ డాన్ అట…33 శాతం వాటా ఇవ్వాలట… ` ఇరిగేషన్ మంత్రిగా ఒక్క పనైనా చేశారా? ` ఇలాంటి వారు మనకు అవసరమా? ` సత్తెనపల్లి బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి ఫైర్ సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లిలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి గురువారం బహిరంగ సభలో ప్రసంగించారు. అంబటి రాంబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారట. సాగర్ కాలువల ఆధునీకరణ చేస్తామన్నారు. రబీ […]
Read Moreమోదీ పొత్తు ఒకరు..తొత్తు ఒకరు…
` ఆయనను నిలదీసే దమ్ముందా? ` బాబు, జగన్కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే ` బీజేపీకి బానిసలు మనకొద్దు… ` ఒకరు సింగపూర్..మరొకరు వాషింగ్టన్ అన్నారు… ` అమరావతిని భ్రమరావతి చేసి చేతిలో చిప్ప పెట్టారు… ` కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ` పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి విజయవాడ, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. […]
Read Moreవైఎస్సార్ వారసులా…చంద్రబాబు వారసులా?
`స్వలాభం, రాజకీయ స్వార్థం కోసం పచ్చ మూకతో కలిసి కుట్రలా? `ఇంతకన్నా దిగజారుడుతనం ఉందా… `చనిపోయాక కేసు పెట్టిన దుర్మార్గమైన పార్టీతో కలుస్తావా… `శత్రువు ఇంటికి పసుపు చీరకట్టుకుని వెళ్లి మోకరిల్లావ్… `ఆయన రాసిన స్క్రిప్టునే చెల్లెమలు చదువుతున్నారు `అవినాష్ తప్పు చేయలేదని నమ్మా… అందుకే టికెట్ ఇచ్చా… `చిన్న పిల్లాడి జీవితాన్ని నాశనం చేసేందుకు పెద్ద పెద్ద కుట్రలు `వివేకాను కుట్రతో ఓడిరచిన వారితో చెట్టపట్టాలా… `మహానేతకు ఎవరు […]
Read Moreరేవంత్ పాలనలో వెలుగుల ప్రస్థానం
-యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు తాజాగా పర్యావరణ అనుమతులు -డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు చొరవతో నిర్మాణంలో పెరిగిన వేగం గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 […]
Read Moreచంద్రబాబు నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూపు
-జగన్ పాలనతో జనం విసిగిపోయారు – 38వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ రాజమహేంద్రవరం : ఐదేళ్ల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడి పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ ` జనసేన ` బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక 38వ […]
Read Moreనీ మీడియానే చెల్లి వ్యక్తిత్వ హననం చేస్తుంటే పట్టించుకోవా జగన్?
-నీ చెల్లెళ్లను నీ పార్టీవాళ్లు నిందిస్తుంటే పట్టదా జగన్? -చిన్నాన్నను హత్య చేసిన వాడికి టికెట్ ఇవ్వడం ధర్మమేనా? -జగన్కు వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగలేఖ వివేకా హత్యపై ఇప్పటివర కూ పెద్దగా మాట్లాడని ఆయన భార్య సౌభాగ్యమ్మ తొలిసారి సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. చిన్నాన్నను హత్య చేసిన వారికి టికెట్ ఇవ్వడం ధర్మమేనా అని నిలదీశారు. సొంత పార్టీ, సొంత మీడియా జమిలిగా చెల్లెళ్లను వ్యక్తిత్వ […]
Read More24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులు స్వాదీనం
•రూ.165.91 కోట్ల విలువకు పైగా నగదు,లిక్కర్, డ్రగ్స్ స్వాదీనం •అత్యధికంగా అనంతపూర్ పి.సి.లో, అత్యల్పంగా నర్సాపురం పి.సి.లో స్వాదీనం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా అమరావతి, ఏప్రిల్ 25: ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన […]
Read Moreఅవినాష్ ఏ తప్పు చేయలేదు
-నేను బలంగా నమ్మబట్టే మరలా టికెట్ ఇచ్చా -వివేకా చిన్నాన్నకు రెండో వివాహం ద్వారా సంతానం ఉన్నది వాస్తవం కాదా? -నా చెల్లెళ్లు నాన్న శత్రువులతో చేతులు కలిపారు -వీళ్లా వైఎస్సార్ వారసులు? -పులి వెందుల లో సీఎం జగన్ చాలాకాలం తర్వాత తన చిన్నాన్న వివేకా హత్య నేపథ్యం గురించి సీఎం జగన్ పెదవి విప్పారు. ఆ సందర్భంలో తనపై తిరుగుబాటు చేసిన చెల్లెళ్లపైనా నిర్మొహమాటంగా విమర్శల వర్షం […]
Read Moreకల్వకుంట్ల జ్యోతిషాలయ ఎన్నికల పంచాంగం!
( మార్తి సుబ్రహ్మణ్యం) మా ఆయనే ఉంటే మంగలి ఎందుకన్నది పాతకాలపు సామెత. అప్పట్లో భర్త మృతి చెందితే మహిళకు శిరోముండనం చేయించే సంప్రదాయం ఉండేది. ఆ సందర్భంలో పుట్టిన సామెత ఇది. తెలంగాణ జాతిపిత.. జ్యోతిష శాస్త్ర పితామహుడు, డాక్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సిద్ధాంతి తాజాగా ఏపీ ఎన్నికలపై చెప్పిన జోస్యం ఇప్పుడు హాట్ టాపిక్. ‘తాను దూర సందులేదుగానీ మెడకో డోలు’ అన్నట్లుంది చంద్రశేఖర సిద్ధాంతి జోస్యం! […]
Read Moreఈ ఎన్నికలు రిజర్వేషన్లపై రెఫరెండం
– కావాలంటే కాంగ్రెస్…వద్దంటే బీజేపీకి ఓటేయండి – ఆర్ఎస్ఎస్ భావజాలంతో మోదీ కుట్ర – కాషాయ పార్టీ క‘మండల్’ ఉద్యమం – డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆదాని, ప్రధాని – 14 మంది ప్రధానులు చేసిన అప్పుకంటే – మోదీ ఒక్కడే పదేళ్లలో డబుల్ 113 లక్షల కోట్లు చేశాడు – నల్లధనం తెస్తామని పది పైసలు కూడా తేలేదు – దేవుడు పేరు చెప్పే అగరబత్తీలపైనా జీఎస్టీ […]
Read More