-నచ్చిన పార్టీకి ప్రచారం ప్రాథమిక హక్కు -లంచాలతో ప్రభావితం చేశామనడం అబద్ధం -ఉద్దేశపూర్వకంగా బురదజల్లాలని చూస్తున్నారు -ఫిర్యాదుపై తదుపరి చర్యలు నిలిపివేయండి -టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ -ఎన్నికల కమిషన్ నోటీసుపై వివరణ మంగళగిరి, మహానాడు: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండురోజుల క్రితం నిర్వహించిన టీడీపీ ఎన్ఆర్ఐ సానుభూతిపరుల మీటింగ్ రహస్యంగా నిర్వహించింది కాదని, సమావేశాన్ని యూట్యూబ్లో ప్రేక్షకుల కోసం ప్రసారం చేసినట్లు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి […]
Read Moreఎన్నికల ప్రచారంలో బండారు బ్రదర్స్
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం నుంచి కొత్తపేట కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు గురువారం ఆయన సోదరుడు జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ప్రచారం ప్రారంభించారు. తొలుత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటే శ్వరస్వామిని దర్శించున్నారు. అనంతరం లొల్ల, మెర్లపాలెంలో ప్రచారం జరిగింది.
Read Moreరాష్ట్రానికి పట్టిన పీడ వదిలించుకుందాం
-చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం -విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ -జగ్గయ్యపేట అభ్యర్థి నామినేషన్కు హాజరు -భారీ ర్యాలీకి తరలివచ్చిన కూటమి శ్రేణులు -విజయోత్సవాన్ని తలపించిన కార్యక్రమం -పాల్గొన్న పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురాం జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం వైసీపీ నాయకుల గుండెల్లో వణుకు పుట్టిస్తే జగ్గయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నామినేషన్ ర్యాలీతో తాడేపల్లి ప్యాలెస్లోని నాయకుల గుండెల్లో […]
Read Moreవిజయవాడ నూతన సీపీ, డీజీ బాధ్యతలు
విజయవాడ, మహానాడు: విజయవాడ నూతన సీపీగా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు చేపట్టారు. అలాగే నూతన ఇంటెలిజెన్స్ నూతన డీజీగా 1994 బ్యాచ్కు చెందిన కుమార్ విశ్వజీత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2006 బ్యాచ్కు చెందిన ఆయన నిబంధనలు పాటించే అధికారిగా పేరుపొందారు. విజయవాడలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వ హించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.
Read Moreఅన్నమయ్య ప్రాజెక్టును ముంచిన వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి
-జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు -డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం -వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి మీరే చికిత్స చేయాలి -ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుమార్తెను చదివించి, ఉద్యోగం ఇస్తాం -రాజంపేటలో మెడికల్ కాలేజీ కట్టిస్తాం -గాలేరు-నగరి పూర్తి చేసి రాజంపేటకు కృష్టా జలాలు తెస్తాం -కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించి బాధితులను ఆదుకుంటాం -బీజేపీతో పొత్తుపై […]
Read Moreజగనాసుర రక్త చరిత్ర ఒక్క రోజు కూడా రాష్ట్రంలో ఉండటానికి వీలులేదు
-అరాచక పాలన అంతం మా కూటమి పంతం -జగన్ ఛార్జ్ షీట్ విడుదల చేసిన కూటమి నేతలు -జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై ఎన్డీయే కూటమి నేతలు ఛార్జ్ షీట్ విడుదల -జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై కూటమి నేతల మీడియా సమావేశం -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయ కర్త పేరాలశేఖర్ రావు, […]
Read Moreపసుపు చీరకట్టుకున్నా నిందిస్తారా?
– సొంత చెల్లెమ్మలపైనే జగనన్న బురదనా.. హవ్వ -అది సంప్రదాయానికి గుర్తని తెలియదా? – వైఎస్ వారసులెలా అవుతారన్న దానికేమిటి అర్ధం? – షర్మిల వైఎస్కు పుట్టలేదని గతంలో వైసీపీ సోషల్మీడియా బురద – ఇప్పుడు సోదరుడు జగన్ వారసురాలు కాదని వ్యాఖ్య – వైఎస్ వ్యతిరేకులతో జత కట్టారంటూ చెల్లెమ్మలపై జగనన్న నింద – మరి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు? – చెల్లెళ్లపై జగనన్న […]
Read Moreఐదేళ్లు అరాచకాలు చాలు కాకాణి…
సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీని వీడుతున్న శ్రేణులు సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసలు సర్వేపల్లి, మహానాడు : ఐదేళ్లు నియోజకవర్గంలో అరాచకాలు చాలు…ఇక మేం భరించలేమంటూ సర్వేపల్లి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు మండలంలో ఆయన అక్రమాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయ ని దుయ్యబడుతున్నారు. తమకే ఆ పార్టీలో ఉండటం సిగ్గుగా ఉందని అంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నాయకత్వంలోనే సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి […]
Read Moreఇనుమెళ్లలో వైసీపీ మూకల దాడి దారుణం
` తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలి ` బాధిత టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం ` నరసరావుపేటలో పరామర్శించిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట, మహానాడు : ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, ఆయుధాలతో వైసీపీ మూకలు చేసిన దాడి అరాచకం దారుణమని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఇనిమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా […]
Read Moreబ్రాహ్మణపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తా
వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణపల్లి సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తామని సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రచారంలో తప్పెట్లతో గ్రామస్తులు స్వాగతం పలికారు. […]
Read More