చెల్లి అడుగుతున్న ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి

-అన్నమయ్య గేటును కొట్టుకుపోయేలా చేసి అమాయకుల్ని చంపాడు -ధరల బాదుడు, ఛార్జీల వాతలు, పన్నుల భారాలు తప్ప జగన్ సాధించిందేంటి? -హంద్రీనీవా, గాలేరు-నగరి గాలికొదిలేసిన సీమ ద్రోహి జగన్ రెడ్డి -జగన్ రెడ్డి అనే సైకో ప్రతి ఎన్నికకూ.. ఒక సింపతీ డ్రామాతో వస్తున్నాడు -హంతకున్ని వెనకేసుకొస్తూ.. ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం -అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనను పున:సమీక్షించి ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తా -రైల్వే కోడూరు […]

Read More

పెదకూరపాడు అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌ నామినేషన్‌

పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న భాష్యం ప్రవీణ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా అశేష ప్రజానీకం మధ్య ర్యాలీ గా అమరావతి పట్టణం అంబేద్కర్‌ కూడలి నుంచి బయలుదేరారు. అమరావతి అంబేద్కర్‌ విగ్రహ కూడలి నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ లింగాపురం, పరస, 75 తాళ్లూరు మీదు గా పెదకూరపాడు అంబేద్కర్‌ విగ్రహ కూడలి, పెదకూరపాడు తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో […]

Read More

మాఫియా పాలనపై జనంలో తిరుగుబాటు మొదలైంది

జగన్‌ పాలన నుంచి విముక్తి రాబోతోంది ఫ్యాన్‌ రెక్కలు విరగటం ఖాయం…కూటమి రావటం తథ్యం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సైకో పాలనను తరిమికొట్టి ఓడిరచేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్‌ రెక్కలు […]

Read More

వైసీపీ దాడి బాధితులకు పరామర్శ

వినుకొండ, మహానాడు : వినుకొండ మండలం నాగులవారం గ్రామంలో అరాచక దాడుల్లో గాయపడి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురువారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

Read More

పల్నాడు పోలీసు ఎన్నికల పరిశీలకులుగా డీఐజీ అజిత్‌సింగ్‌

పల్నాడు, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పల్నాడు జిల్లాకు ఎన్నికల పోలీసు పరిశీలకులుగా డీఐజీ అజిత్‌సింగ్‌ను నియమించారు. ఈ సందర్భంగా పలనాడు జిల్లాకు వచ్చిన అజిత్‌ సింగ్‌కు పోలీసు యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. ఈ మేరకు నరసరావుపేట లోని మునిసిపల్‌ గెస్ట్‌ హౌస్‌లో పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళి అనుసరించి […]

Read More

ఏ మాత్రం ఆదమరిచినా గూండా రాజ్యమే

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు మూడు మండలాల నుంచి టీడీపీలోకి చేరికలు వినుకొండ, మహానాడు : ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ మాత్రం ఆదమరిచినా రాష్ట్రం రౌడీల పాలవుతుందని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు అన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో చెలరేగుతున్న హింసే అందుకు సాక్ష్యమన్నారు. కొడుతున్నా, చంపుతున్నా, కాళ్లు, చేతులు విరగ్గొడుతున్నా పోలీసులు చోద్యం చూస్తుంటే ఇక ప్రజల ధన,మాన, ప్రాణాలకు […]

Read More

మోసగించినందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలా?

-మూడు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే -17 ఎంపీ స్థానాలను గెలుస్తాం -బండి సంజయ్‌ నామినేషన్‌లో కిషన్‌రెడ్డి -గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా?: బండి -ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ కరీంనగర్‌, మహానాడు: కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్‌ రజనీకాంత్‌ పటేల్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా […]

Read More

ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

-వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వైసీపీని తరిమికొట్టాలి -టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ పెనమలూరు, మహానాడు: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు టౌన్‌ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన తెదేపా, జనసేన, బీజేపీ నాయకుల, కార్యకర్తల సమావేశానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ జగన్మోహన్‌ […]

Read More

రాష్ట్ర భవితను మార్చే టీడీపీ కూటమి టాప్‌ 25 హామీలు

ప్రజల బతుకులు మార్చేస్తాయి. డబ్బు ఆదా అవుతుంది. వారి సంపాదనకు ఇది తోడు అవుతుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు ప్రతి కార్యకర్త కనీసం 5 కుటుంబాలకు మీరు బాధ్యతగా తీసుకుని ఈ 25 హామీల గురించి తెలియజేయండి. 1. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం 2. వృద్ధాప్య పెన్షన్‌ రూ.4 వేలు 3. దివ్యాంగుల పెన్షన్‌ రూ.6 వేలు. 4. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు, […]

Read More

భజనతో కాదు.. బాధ్యతతో పనిచేస్తుంది

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక కౌన్సిల్ సమావేశం స్థానిక బందర్ రోడ్ లోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక” ఏర్పాటు చేసిన అంశాన్ని తెలియచేస్తూ పరిష్కారమే లక్ష్యంగా “భజనతో కాదు 1. బాధ్యతతో, పార్టీలతో […]

Read More