-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -కారుమంచి, వయ్యకల్లులో ఎన్నికల ప్రచారం -పాల్గొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, మక్కెన వినుకొండ, మహానాడు: కూటమి ప్రభుత్వంతో ప్రజలకు ఇప్పుడున్న పథకాలకంటే కనీసం మూడు, నాలుగు రెట్లు అదనపు సంక్షేమం అందుతుందని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. 150 నుంచి 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గురువా రం శావల్యాపురం మండలం వయ్యకల్లు, కారుమంచిలో ఎంపీ అభ్యర్థి […]
Read Moreవివేకా హత్య కేసుపై మాట్లాడవద్దు
– కడప కోర్టు ఆదేశం కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దని […]
Read Moreఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి సస్పెండ్
– పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వు -వైసీపీకి ప్రచారం చేశారన్నదే సస్పెండ్కు కారణం – ఎట్టకేలకూ ఈసీ ఆదేశాలు పాటించిన సర్కారు విజయవాడ: వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ, ఆ పార్టీకి ఉద్యోగులు ఓటు వేయాలని కోరుతూ పట్టుబడ్డ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని జగన్ ప్రభుత్వం ఎట్టకేలకూ సస్పెండ్ చేసింది. ఆయనను సస్సెండ్ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. నిజానికి వైసీపీ సేవలో తరిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్య […]
Read Moreఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్
విమాన టిక్కెట్లపై 19 శాతం రాయితీ ఓటు హక్కు వినియోగానికి యువతకు ప్రత్యేకం ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమం న్యూఢల్లీి: దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల నేపథ్యంలో వారికి విమాన టిక్కెట్లలో ప్రత్యేక రాయితీ కల్పించేలా నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాల కు వెళ్లేందుకు విమాన టిక్కెట్లపై 19 […]
Read Moreసీఎంపై రాయి కేసులో సతీష్కు రిమాండ్
– 14 రోజులు రిమాండ్ – నెల్లూరు జైలుకు తరలింపు విజయవాడ: సీఎం జగన్పై రాయి విసిరిన సతీష్ అనే యువకుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్కు మే 2 వరకూ రిమాండ్ విధించి, అతడిని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో ఐదుగురు యువకులను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం […]
Read Moreనోరు జాగ్రత్త బిడ్డా…లాగు విప్పి కొడతాం
నికార్సయిన ఉద్యమకారుడిని… ప్రజల కోసం జైలుకుపోయే దమ్మున్న వాడిని నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు వారికి బ్రోకర్లు అనే పేరుంది.. జిల్లా రాజకీయాల్లో వెదవులు వాళ్లు కేసీఆర్ జోలికొస్తే తన్ని తరిమేస్తాం కోమటిరెడ్డి బ్రదర్స్పై బీఆర్ఎస్ నేత జగదీష్రెడ్డి ఫైర్ నల్గొండ, మహానాడు : కోమటిరెడ్డి సోదరులపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం నల్గొండ […]
Read Moreకోలాహలంగా ఆదిరెడ్డి నామినేషన్
– వేలాదిగా తరలివచ్చిన ప్రజలు – 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తా – రాష్ట్రంలో కూటమిదే అధికారం – రాజమండ్రి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్ధనలు చేసి కూటమి నాయకులు, కార్యకర్త లు, […]
Read More‘పువ్వు’ అనుకున్నంత నవ్వదా?
బీజేపీకి వచ్చేది 178 సీట్లేనట! – ఆరెస్సెస్ అంతర్గత నివేదిక? – యుపిలో 53, మధ్యప్రదేశ్లో 22? – రాజ్పుట్ల ఉద్యమంతో బీజేపీకి భారీ నష్టం? – ఉత్తరాదిలో బ్రాహ్మణ, బనియాలు దూరం? – విద్యాధికుల్లో ఎలక్టోరల్ బాండ్స్ ప్రభావం – ఎక్కువ సీట్లు మళ్లీ యుపిలోనే – ఆరెస్సెస్ నివేదిక పేరుతో సోషల్మీడియాలో హల్చల్ – అదంతా కాంగ్రెస్ దుష్ప్రచారమేనంటున్న బీజేపీ ( మార్తి సుబ్రహ్మణ్యం) సార్వత్రిక ఎన్నికల్లో […]
Read Moreమహిళల ఆర్థికాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం
చంద్రబాబు హయాంలో ప్రత్యేక స్థానం రానున్న ఎన్నికలలో వారే కీలకం కొత్తపేట కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు కొత్తపేట, మహానాడు : మహిళల ఆర్థికాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని నాడు చంద్రబాబునాయుడు చేసిన కృషి వల్లే మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిరదని కొత్తపేట నియోజక వర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో మహాలక్ష్మి […]
Read Moreదళిత ద్రోహి జగన్కు బుద్ధి చెప్పాలి
నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ నాటకాలు తప్పులను ప్రశ్నిస్తే దాడులు, హత్యలా? వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైంది జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట, మహానాడు : దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్రెడ్డి, దళిత ద్రోహుల పార్టీ వైసీపీ అని మరోసారి రుజువైందని జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల […]
Read More