బటన్‌ నొక్కి ఇచ్చింది ఎంత…నొక్కింది ఎంత?

మరో కబాలీలా జగన్‌ మారాడు అసాంఘిక శక్తులకు అడ్డాగా పులివెందుల కడప పార్లమెంటు కాంగ్రెస్‌కు కంచుకోట 20న షర్మిలారెడ్డి నామినేషన్‌ రాహుల్‌ను ప్రధానిగా చూడాలని వైఎస్సార్‌ ఆశయం పీసీసీ మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి పులివెందుల, మహానాడు : పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని పీసీసీ మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందులలో రోడ్లు అధ్వానంగా మారాయి…భూలోకంలో యమలోకం […]

Read More

ఉప్పొంగిన అభిమానం…తరలివచ్చిన యువ దళం

జీవీ తనయుడు హరీష్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వినుకొండ అభివృద్ధి కోసం…ఒక్క అడుగుకు స్పందన వినుకొండ, మహానాడు : వినుకొండ రేపటి భవిష్యత్తు… ఈ రోజు మనచేతుల్లోనే అంటూ టీడీపీ సీనియర్‌ నాయకుడు, కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఇచ్చిన పిలుపు ఒక ప్రభంజనమైంది. ఉప్పొంగిన అభిమానంతో తరలి వచ్చిన యువదళంతో పట్టణ వీధులు పసుపుమయ్యాయి. అభివృద్ధికి ఓటేద్దాం.. అంజన్నను గెలిపించు కుందామంటూ వినుకొండ అభివృద్ధి కోసం ఒక్క అడుగు కార్యక్రమంలో […]

Read More

తాళ్లూరు మండలంలో గొట్టిపాటి లక్ష్మి ప్రచారం

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం మల్కాపురం, రాజానగరం గ్రామాల్లో కూటవి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకుడు పమిడి రమేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారితో పాటుగా మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

Read More

అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన జనసేనాని పవన్ కళ్యాణ్

– నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం అందజేశారు. 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన పవన్, వ్యక్తిగత కారణాల వల్ల పాలకొండ నుంచి రాలేకపోయారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఎంతో […]

Read More

దళిత ద్రోహుల పార్టీ వైసీపీ

దాడుల్లో 7వ స్థానంలో రాష్ట్రం సుధాకర్‌ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది బలి 12 వేల ఎకరాల భూములను కూడా లాక్కున్నారు సంక్షేమ పథకాలు అందకుండా మోసగించారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ పల్నాడు జిల్లా, మహానాడు : దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్‌రెడ్డి అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాల పాటి శ్రీధర్‌ అన్నారు. నరసరావుపేట పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన […]

Read More

పట్టుదలంటే..ఉదయ్ కృష్ణారెడ్డిదే

– ఆ కానిస్టేబులే నేటి యుపిఎస్సీ ర్యాంకర్ ప్రభుత్వ స్కూల్లో చదివి, సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. సివిల్ ర్యాంక్ సాధించాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. కూరగాయలు అమ్మి తన నానమ్మ తనను చదివించింది. చిన్నప్పటి నుండి ప్రభుత్వ స్కూల్లో, కాలేజీలో చదివిన ఉదయ్, 2019లో సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, సివిల్స్ […]

Read More

వైసీపి ప్రభుత్వాన్ని దించడమే ఎన్డీఎ లక్ష్యం

-కేంద్ర నిధులు మళ్లించిన ఘనుడు జగన్ – బీజేపీ మీడియా ఇన్చార్జి నాగభూషణం -కేంద్రం నిధులు మింగేసిన అనకొండ జగన్ – మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విజయవాడ : ఎన్డీఎ పక్షాలు మీడియా సమావేశం నిర్వహించాయి. బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావులు సంయక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు వైసీపి ప్రభుత్వాన్ని దించితేనే గ్రామీణ […]

Read More

సొమ్ములన్నీ సలహాదారులకే సమర్పయామి!

-జనం సొమ్ము కొల్లగొట్టి.. సలహాదారులను మేపిన జగన్ -క్యాబినెట్ ఏర్పడక ముందే సలహాదారుల నియామకం -సాక్షి ఉద్యోగులు, జగన్ రెడ్డి సామాజిక వర్గం, జగన్ అనుంగ అధికారులకు సలహాదారుల పదవులు -ఒక సలహాదారుడికి నెలకు 30 లక్షలు ఖర్చు చేసిన వైనం -నామ్ కే వాస్తిగా మంత్రులు, జగన్.. ఐదేండ్లు వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిన సలహాదారులు -ప్రతి పక్ష నాయకులపై విమర్శలు చేయడమే సలహాదారుల పని -60 మంది జంబో […]

Read More

వన్‌టౌన్‌ రౌడీతో గులకరాయి దాడి ప్లాన్‌

జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసే కుట్ర వెల్లంపల్లి, కేశినేని కాల్‌ రికార్డ్స్‌ను బయటపెట్టాలి టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్‌ మంగళగిరి, మహానాడు : జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసేందుకు జగన్‌ కుట్ర పన్నుతున్నాడని టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్‌ మండిపడ్డారు. రూట్‌ మ్యాప్‌ మార్చి కావాలనే కరెంట్‌ కట్‌ చేసి రాయితో దాడి చేయించుకుని సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారని అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ […]

Read More

గులకరాయి డ్రామా వెనుక వెల్లంపల్లి, కేశినేని…

తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా రచన ఓటమి భయంతో మరో బీసీ బిడ్డను బలి చేసే కుట్ర టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించేందుకు యత్నం కూటమి అధికారంలోకి వస్తే సీబీఐతో దర్యాప్తు చేయిస్తాం సహకరించిన అధికారులను ఇంటికి పంపుతాం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మంగళగిరి, మహానాడు : ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని గ్రహించి ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా జగన్‌ […]

Read More