కాషాయ రంగులోకి డీడీ న్యూస్‌ లోగో

బీజేపీపై విపక్షాల విమర్శల వెల్లువ ఎన్నికల వేళ స్వామి భక్తి అంటూ మండిపాటు న్యూఢల్లీి: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్‌ చానల్‌ దూరదర్శన్‌ గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగిన డీడీ న్యూస్‌ చానల్‌ లోగో రంగు ను మార్చారు. అది కూడా కాషాయ రంగుకు మార్చటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోగోతో పాటు న్యూస్‌ అనే అక్షరాలను కూడా కాషాయ […]

Read More

మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి నామినేషన్‌

పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు : మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్‌ జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మాచర్ల తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా 9 గంటలకు పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో ఆంజనేయ స్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, పాతూరులోని నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట చీఫ్‌ ఏజెంట్‌ చిరుమామిళ్ల మధు బాబు, భార్య శోభారాణి ఇద్దరితో కార్యాలయానికి చేరుకున్నారు. […]

Read More

బీఆర్‌ఎస్‌ పాలనలో బలిదానాల తెలంగాణ దోపిడీ

అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి… అవినీతి అంటని నాయకుడు కిషన్‌రెడ్డి మతం, కులం తెలియని వ్యక్తి సికింద్రాబాద్‌ అభివృద్ధే అందుకు నిదర్శనం మరోసారి ఎంపీగా గెలిపించాలి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సికింద్రాబాద్‌, మహానాడు : సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. గత పదేళ్లలో […]

Read More

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు…జగన్‌ ప్రభుత్వ హత్యలే

అన్నదాతలు బతికి బట్టకట్టాలంటే వైసీపీని సాగనంపాలి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ నుంచి పార్టీలోకి భారీగా వలసలు చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యలన్నీ జగన్‌ ప్రభుత్వం హత్యలేనని చిలక లూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడవ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలిపిన దుర్మార్గమైన పాలన […]

Read More

మూర్ఖులకు, అహంకారులకు ఓటేయొద్దు…

రాష్ట్రం మొత్తం మాఫియాగా మారింది రైతులను దగా చేశారు…శిలాఫలకాల ప్రభుత్వమిది ఆలూరులో పనికిరాని వ్యక్తిని మార్చాడట నియోజకవర్గం మొత్తం దోపిడీ అంటా ఇక్కడ చెత్త…మరోచోట పనికొస్తుందా? కార్మిక మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఆలూరు ప్రచారంలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఆలూరు, మహానాడు : మూర్ఖులకు, అహంకారులకు ఓటు వెయొద్దని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని, ఆ పార్టీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని హెచ్చరించారు. […]

Read More

నిత్యకృషీవలుడు చంద్రబాబు

అభివృద్ధికి చిరునామా బాబు ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకావిష్కరణ పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ సీనియర్‌ నేత, పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ రూపొందించిన ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని నేడు చంద్రబాబునాయుడుగారు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1995`2004 మధ్య చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలపాటు […]

Read More

రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి చెందడం విషాదకరం

– టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం. సమయానికి 108 అంబులెన్స్ రాక…. బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే … అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి […]

Read More

సామాన్యులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది

అహంకారంతో జగన్ దోపిడీ, విధ్వంసం పాలించమని అధికారమిస్తే వ్యవస్థలన్నీ నాశనం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ప్రాణాలతో ఆటలు కూటమి ప్రభుత్వం రాగానే సర్పంచులకు విధులు…నిధులు సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు జగన్ చెప్పే మాటలకు…చేసే పనులకు పొంతన ఉండదు. మాదాసి కురబలను ఎస్సీల్లో చేర్చుతాం ఆలూరు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు ఆలూరు : ‘‘ఏపీ చరిత్ర, ప్రజల భవిష్యత్ మార్చే ఎన్నికలివి. […]

Read More

కడప కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టి వేయవచ్చు

జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు గతంలో చేసిన తప్పు మళ్ళీ ప్రజలు చేయరు ఇప్పటికే ఎంతో పశ్చాత్తాప పడుతున్న రాష్ట్ర ప్రజానీకం ఈ ఎన్నికల్లో ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నం అతని పీడ ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్న 60 శాతం మంది ప్రజలు ప్రజాస్పందన తగ్గట్లే సర్వేల అంచనాలు అన్ని సర్వే రిపోర్టుల్లోనూ కూటమిదే అప్రహతిత విజయమన్న సంకేతాలు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రానున్న […]

Read More

ఇంట్లో కూర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తొచ్చిందా?

పదేళ్లలో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారు? లీకుల గురించి మాట్లాడే దమ్ముందా? ఎగిరెగిరి పడుతున్నావ్‌…నోరు జాగ్రత్త నమ్మించి గొంతుకోసే రకం కాదు కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ కౌంటర్‌ హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణా ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు, మీ నాన్న తెలంగాణ సమాజా నికి ఒరగబెట్టింది ఏంటి? ఇప్పుడు ఇంట్లో కుర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తుకు వచ్చిందా? అని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ […]

Read More