దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మానవత్వం అత్యవసర సమయంలో గర్భిణీకి ఆపరేషన్ తల్లి, బిడ్డ సురక్షితం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : ప్రసవ వేదనతో కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ప్రాణాపాయంలో ఉన్న గర్భిణీకి ఆపరేషన్ చేసి తల్లి,బిడ్డ ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నారు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణ ప్రసవ వేదనతో […]
Read Moreఈటల సేవలు దేశానికి అవసరం
-మీరు గెలిపించి పంపించండి -దేశాభివృద్ధిలో మోదీ తో కలిసి పనిచేస్తారు – కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి -మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్ ర్యాలీకి ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకి కేంద్రమంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య స్వప్న, బార్ కౌన్సిల్ […]
Read Moreనీటి విడుదలపై కృష్ణా బోర్డు ఉత్తర్వులు
-ఏపీకి 5.5 టీఎంసీలు -మిగిలిన నీరు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగు నీటి అవసరాల కోసం -సాగర్లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత హైదరాబాద్: ఎండా కాలంలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది.నాగార్జున సాగర్లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. 500 అడుగుల వరకు సాగర్లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత […]
Read Moreగ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్ పాలన పోవాలి
ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏకం కావాలి పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ సర్పంచులు`గ్రామాల సమస్యలపై అఖిలపక్ష సమావేశం రాజమండ్రి, మహానాడు : సర్పంచులు`గ్రామాల సమస్యలు అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రివర్ బే హోటల్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ […]
Read Moreకూటమికి ‘గోడమీదరేపు’ గోస
– ఏపీలో బీజేపీ డబుల్గేమ్? – బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందంటూ సోషల్మీడియాలో చర్చ – వైసీపీతోనూ తెరచాటు బంధం కొనసాగిస్తోందన్న అనుమానం – నర్సాపురం సీటుపై జగన్ పట్టు గెలవడమే ఆ అనుమానాలకు కారణం – ఎంపీ రాజుకు సీటివ్వకుండా చేయడంలో జగన్‘ బీజేపీ లాబీయింగ్’ సక్సెస్ – కొత్త సీఎస్గా నీరబ్ లేదా సిసోడియా అన్న ప్రచారం – కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు వస్తారన్న ప్రచారం […]
Read Moreరేపు దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్
హాజరుకానున్న కేంద్రమంత్రి వి.కె.సింగ్ అమరావతి, మహానాడు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వి.కె.సింగ్ హాజరుకానున్నారు. ఆయన చార్టర్డ్ విమానంలో రాజమహేంద్రవరం చేరుకుని నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు అరకు అసెంబ్లీ అభ్యర్థిగా పాడేరు తహసీల్దార్ కార్యాలయంలో […]
Read Moreఆర్ఎంపీలు, పీఎంపీలకు గుర్తింపుకార్డులు ఇస్తాం
ఇళ్ల స్థలాలు ఇచ్చి కమ్యూనిటీ హాలు కట్టిసాం ఆత్మీయ సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆర్ఎంపీలు, పీఎంపీల సమస్యలన్నీ పరిష్కారిస్తామని చిలకలూ రిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ గ్రామీణ ప్రాం త ప్రజల ఆరోగ్యమిత్రులుగా పనిచేస్తున్న వారిని కాపాడుకుని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్ఎంపీ, […]
Read Moreఅరవిందబాబు నామినేషన్ ర్యాలీకి ఉప్పొంగిన జనం
కేరింతలతో హోరెత్తిన నరసరావుపేట వీధులు పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నామినేషన్ ర్యాలీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. నరసరావుపేట ప్రధాన వీధులు హోరెత్తాయి. మండుటెం డను లెక్కచేయకుండా నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ మల్లమ్మ సెంటర్ మీదుగా ప్రధాన రహదారికి చేరుకుంది. ర్యాలీలో ప్రజలు, మహిళలు, […]
Read Moreనామినేషన్ దాఖలు చేసిన నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు
నాలుగో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఏపీలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. నరసరావుపేటలో భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లిన లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. “విజయవంతంగా నామినేషన్ దాఖలు చేశాను. […]
Read Moreరాష్ట్ర భద్రతా కమిషన్- పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు ఏదీ?
(డా. యం. సురేష్ బాబు- రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బలగాల స్వతంత్రత ప్రభావాన్ని నిర్ధారించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అమలు పరచ వలసినదిగా పలు ప్రజా సంఘాలు ముఖ్యమంత్రిని కోరడమైనది . రాష్ట్ర భద్రతా కమిషన్ మరియు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీల స్థాపనకు సంబంధించి, సుప్రీంకోర్టు ఆదేశాలు పోలీసు బలగాల స్వతంత్రత […]
Read More