గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్ బాధ్యతలు

గుంటూరు:ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

Read More

సీఎం రేవంత్‌ను కలిసిన టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ నాయకులు

హైదరాబాద్‌, మహానాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందించడాన్ని హర్షిస్తూ బుధవారం గల్ఫ్‌ సంఘాల పక్షాన టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ నాయకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కలిసిన వారిలో టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌, ఈరవత్రి అనిల్‌, తదితరులు ఉన్నారు.

Read More

నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఆయన అమేథీ, వాయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో,  ఆయన ఇవాళ వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య రాహుల్ […]

Read More

వైసీపీకి కిల్లి కృపారాణి రాజీనామా

ఎన్నికలకు ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆమెకు అప్పుడు నిరాశ ఎదురయింది. 2024లో అయినా టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్న ఆమెకు ఈసారి కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. […]

Read More

కమలం ముద్దు.. కూటమి వద్దు

– కూటమిపై జగన్ ధ్వజం – టీడీపీ-జనసేనపై విసుర్లు – బీజేపీని మాత్రం విమర్శించని లౌక్యం – మరి కూటమిలో కమలం లేదా? – జగన్‌పై బీజేపీ నేతల విమర్శల వర్షం – పురందేశ్వరి నుంచి పాతూరి వరకూ విమర్శలు – అయినా బీజేపీపై ఎదురుదాడి చేయని వైసీపీ – ఇదేం అనుబంధంమంటూ విశ్లేషకుల విస్మయం – జగన్ వైఖరిపై వైసీపీ సీనియర్ల అసంతృప్తి – కనీస విమర్శలు చేయకపోతే […]

Read More

తెలంగాణ వేదికగా జాతీయ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో

6న తెలంగాణ జనజాతర సభలో విడుదల తెలంగాణ ప్రాంతం, కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో ప్రత్యేకం తెలంగాణకు సోనియమ్మ కుటుంబం మరీ ప్రత్యేకం సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే కలుగు నుంచి బయటకొచ్చారు రైతుబంధుపై మా లెక్కలు తప్పని నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధం హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం తుక్కుగూడ విలేకరుల సమావేశంలో సీఎం […]

Read More

చంద్రబాబు -సత్యకుమార్ భేటీ

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యద ర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి వై.సత్యకుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి వ్యవహారాలు, ఓట్లు బదిలీ, ప్రచారాంశాలపై చర్చించారు. ధర్మవరంలో పరిటాల శ్రీరాం, వరదాపురం సూరి ఉమ్మడిగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సత్యకుమార్ చెప్పారు. ఓట్ల బదిలీపై సమిష్టి కృషి జరుగుతోందన్నారు. పరిటాల శ్రీరాం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి తన విజయం కోసం కృషి చేస్తున్నారని, బీసీ […]

Read More

గజ్వేల్‌ అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్‌, బీజేపీలకు బుద్ధి చెప్పాలి

100 రోజుల పాలనలో అన్నీ ఉద్దెర మాటలేనా రేవంత్‌రెడ్డి? కల్లబొల్లి మాటలతో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నావ్‌ ఓటు అడిగే నైతిక విలువ ఉందా? రైతు రుణమాఫీ, 4 వేల పెన్షన్‌, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు రూ.2,500 ఏమయ్యాయి? బీజేపీ చెప్పింతే వింటే జోడీ..లేకుంటే ఈడీనే పదేళ్లలో ప్రజలకు చేసింది శూన్యం దుబ్బాకలో పనికిరాని రఘునందన్‌…మెదక్‌లో పనికొస్తాడా? మెదక్‌ పార్లమెంట్‌లో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి గజ్వేల్‌ కార్యకర్తల సమావేశంలో […]

Read More

ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు

ఈ జగన్ మోహన్ రెడ్డి నాకు పరిచయం లేదు వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారు హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడు వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం వైఎస్సార్ బ్రతికి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారు – ఏపీసీసీ […]

Read More

సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పిన బాబా రామ్‌దేవ్

పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించిన విషయంలో యోగా గురు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత విచారణలో వారిద్దరికీ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు వచ్చిన వారిద్దరినీ తీవ్రంగా మందలించింది ధర్మాసనం. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత […]

Read More