ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ మహానటుడు

– తన తప్పులు కప్పిపుచ్చుకుని ఎదుటి వారిని విమర్శిస్తున్న జగన్ – 10ఏళ్లుగా కేసులు విచారణకు రాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న జగన్ – జగన్మోహన్‌రెడ్డికి ఏమైనా చట్టంలో మినహాయింపులు ఉన్నాయా? – అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోర్టుకు వెళ్లకుండా డ్రామాలాడుతున్న సీఎం – జగన్‌పై ఉన్న కేసులు విచారణ పూర్తయితే జైలుకెళ్లడం ఖాయం – జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కేసులు విచారణకు సహకరించాలి – టీడీపీ పొలిట్ బ్యూరో […]

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా టీడీపీ నేత టీ.డీ జనార్ధన్ రావు జన్మదిన వేడుకలు

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్ధన్ రావు జన్మదిన వేడుకలు మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ…టీ.టీ జనార్ధన్ సామాన్య కుటుంబంలో పుట్టి తన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగారు. టీ.డీ జనార్దన్ ప్రభుత్వ […]

Read More

పల్లెల్లో ‘ఫ్యాను’ గాలి ఆగినట్లేనా?

-‘ఫ్యాను’ గాలి తీసిన ధర్మాన – ఓటర్లు టీడీపీకే ఓటు వేస్తామంటున్నారట – ‘ఫ్యాను’ గుర్తు ఎక్కడా కనిపించడం లేదట – కాంగ్రెస్ పేరు కూడా చెబుతున్నారట – ఎవరిని అడిగినా అదే చెబుతున్నారంటూ విస్మయం – పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వేడికోలు – ధర్మాన ప్రసాదరావు మనసులోమాట – అన్నిచోట్లా వైసీపీ అభ్యర్ధులది ఇదే పరిస్థితి – మనసులో మాట బయటపెట్టిన ధర్మాన ప్రసాదరావు – వైనాట్ […]

Read More

మూడు నెలలూ మండే ఎండలు

– ఏప్రిల్‌, మే, జూన్‌లలో విపరీతమైన వేడి గాలులు ఐఎండీ హెచ్చరిక దేశంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, […]

Read More

చంద్రబాబు గెలుపుతోనే బీసీలకు పూర్వవైభవం

-ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: బీసీలంటే ప్రాణం పెట్టే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కలిసిక ట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పిలపునిచ్చారు. చంద్రబాబు వస్తేనే బీసీలకు పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. మంగళవారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం 8వ క్లస్టర్‌ ఇన్‌చార్జి పఠాన్‌ సమద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. 8వ […]

Read More

కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందాం

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సైకో పాలనను తరిమికొట్టి కూటమి పాలనను అధికారంలోకి తెచ్చుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. రాజుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సైకో పాలన పోవాలంటే మనందరం కలిసికట్టుగా విభేదాలకు తావివ్వకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం మత కులాలను రెచ్చగొట్టే విధ్వంసకర ప్రచారాలు […]

Read More

పింఛన్లపై వైసీపీ పీచేముడ్!

– ‘పెన్షన్’ పాలిటిక్స్ – ఆత్మరక్షణలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి – వాలంటీర్లతో పెన్షన్లు వద్దన్న ఎన్నికల సంఘం – టీడీపీ వల్లే పెన్షన్లు ఇవ్వడం లేదంటూ వైసీపీ ప్రచారం – గ్రామ, వార్డు ఆఫీసుల వద్దే పెన్షన్లు ఇవ్వాలని సెర్ప్ ఆదేశం – సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి కుట్రపై విమర్శలు – వృద్ధుల్లో విమర్శలకే సెర్ప్ ఆదేశాలని టీడీపీ ఆగ్రహం – అంగన్వాడీ సమ్మెలో సచివాలయ సిబ్బంది, వార్డు కార్యదర్శులతో […]

Read More

బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే తెల్లం గుడ్‌బై?

– కాంగ్రెస్ భేటీలో పాల్గొన్నభద్రాచాలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు – పార్లమెంటు ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరిక – ఇటీవలే రేవంత్‌ను కలిసిన తెల్లం – దానం, కడియం తర్వాత తెల్లం షాక్ హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తొలుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీకి గుడ్‌బై చెప్పగా, రెండురోజుల క్రితమే మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసి […]

Read More

వాలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించరాదు

-అభ్యర్థులు ప్రచార అనుమతులు తీసుకోవాలి -రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో -గుంటూరు నగర కమిషనర్‌ చేకూరి కీర్తి గుంటూరు, మహానాడు: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించడానికి వీలులేదని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్‌ చాంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పశ్శిమ నియోజకవర్గ […]

Read More

జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌

-ఏపీలో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీపై బదిలీ వేటు -ముగ్గురు ఐఏఎస్‌ కేడర్‌ ఎన్నికల అధికారులపైనా చర్యలు -ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో ఉండరాదు -తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశం -కొత్తవారి భర్తీకి ప్యానల్‌ పంపాలని ప్రభుత్వానికి సూచన -టీడీపీ నేతల ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు అమరావతి, మహానాడు: ఎన్నికల నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వానికి షాక్‌ ఇస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో […]

Read More