ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేస్తున్న డిజిపి, ఏడిజి(ఇంటెలిజెన్స్)

అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు నేడు పెట్టె పేడ సర్దుకుంటున్నారు పెన్షన్ పంపిణీ వ్యవహారంపై వైసీపీ మూకలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లు ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్నికల ప్రధాన అధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు ఇజ్రాయెల్ నుంచి పెగాసెస్ అనే సాఫ్ట్‌ వేర్‌ను కొనుగోలు చేసి ప్రతిపక్ష నేతలు ఫోన్‌లు ట్యాంపింగ్ చేసి దొంగతనంగా డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఏడిజి(ఇంటెలిజెన్స్) రామాంజనేయులు ఫోన్‌లు వింటున్నారని, తగిన […]

Read More

నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం

అవ్వా తాతల్ని అవస్థలపాలు చేయడం దుర్మార్గం నిధులుంటే ఏప్రిల్‌ 1కి ముందే బ్యాంకుల నుండి నిధులు విత్‌ డ్రా చేసి ఉండేవారు కదా! ముందే బ్యాంకుల నుండి విత్‌ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఎదురయ్యేది కాదు వైసీపీ దుష్ప్రచారాన్ని పెన్షనర్లు నమ్మవద్దు మీ వెంటే కూటమి పెన్షనర్లకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బహిరంగలేఖ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ […]

Read More

మాటిస్తున్నా పల్నాడుకు తాగు, సాగునీరు ఇస్తాం

– గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్‌, గోవిందాపురం లిఫ్ట్‌లు బాగు చేయిస్తాం – మాచవరంలో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి నీరందిస్తాం – టీడీపీ వస్తే చేసే మంచిని గడపగడపకు వివరించండి – ప్రజల్లో ఉండి సేవ చేసే వారినే గెలిపించుకోవాలి – నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు – మాచవరం మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం పల్నాడు జిల్లా […]

Read More

వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి వేద్దాం

నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు: వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి వేద్దామని నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య పిలునిచ్చారు. పట్టణంలోని కాకాని నగర్‌లో మంగళవారం కూటమి పార్టీల నేతల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ తొర్లికొండ సీతారామయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోట వీరబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ […]

Read More

ఔను…వాళ్లిద్దరూ కలిసిపోయారు!

ఒక్కటైన కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరామ్‌ జీవీ ఆంజనేయులు నివాసంలో చర్చలు సఫలం కలిసి పనిచేసేందుకు సిద్ధమని శివరామ్‌ వెల్లడి ఇక పల్నాడు టీడీపీలో పుల్‌ జోష్‌ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐక్యతా రాగం గుంటూరు, మహానాడు : గత కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివప్రసాద్‌ కుమారుడు కోడెల శివరామ్‌ కలయిక పల్నాడు టీడీపీలో జోష్‌ నింపింది. వాళ్లిద్దరూ కలిసి పనిచేస్తామని […]

Read More

కూటమికి కారకుడు పవనే

పవన్‌తో సుజనా భేటీ పవన్ పోరాటం ఫలిస్తుంది – జనసేన అధిపతితో సుజనాచౌదరి విజయవాడ వెస్ట్‌లో మీ విజయం ఖాయం నేనూ ప్రచారానికి వస్తా జనసైనికులు మీ వెంటే ఉంటారు – సుజనాకు పవన్ భరోసా – పవన్‌తో వర్మ, నిమ్మకాయల, కామినేని భేటీ – కూటమి విజయం, ఓట్ల బదిలీపై చర్చ ( అన్వేష్) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కేంద్రమాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్ధి […]

Read More

ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ

ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధాన అధికారికి చంద్రబాబు ఫోన్ అమరావతి : రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు జవహర్ రెడ్డితో చంద్రబాబు నాయుడు మంగళవారం ఫోనులో మాట్లాడారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి […]

Read More

వేధింపుల వెనుక మంత్రి విడదల రజనీ హస్తం

– దళితద్రోహి జగన్ రెడ్డి • జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి • గుంటూరులో ఎస్సీ యువకుడి కిడ్నాప్, వేధింపుల వెనుక మంత్రి విడదల రజనీ హస్తం • యువతిని ప్రేమించడమే దళిత యువకుడు చేసిన నేరమా? • యువకుడిని మంత్రి భర్త బెదిరించడం దేనికి సంకేతం? • మంత్రి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , హత్యాయత్నం కేసు నమోదు చేయాలి – […]

Read More

జవహర్ రెడ్డి.. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించొద్దు

జగన్ ఉండేది మరో నలబై రోజులే ఈసీ ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఆపిందని సాక్షిలో విష ప్రచారం సిగ్గుచేటు కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు ఖజానా దోచిపెట్టి జగన్ రెడ్డి డ్రామాలు సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికీ పింఛన్లు పంపిణీ ఎందుకు చేయరు? ఇంటి వద్దకే వెళ్లి పించన్ ఇచ్చే వరకు ఎన్డీయే కూటమి జగన్ రెడ్డిని వదలి పెట్టదు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు […]

Read More

విద్యుత్ ఛార్జీల బాదుడు ద్వారా జనం నుంచి కొట్టేసింది రూ.27,442 కోట్లు

– జగన్ రెడ్డికి మే 13న ప్రజలు జగన్ రెడ్డికి షాక్‌ ఇస్తారు – ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపుతో జనం నుంచి కొట్టేసినంత విలువ కూడా జగన్ రెడ్డి అమ్మఒడి పథకానికి ఖర్చు చేయలేదు – రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పులు, వడ్డీలు కట్టలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు. ఆర్.ఈ.సి నుంచి రూ.38,666 కోట్ల అప్పులకు నెలవారీ వడ్డీలు రూ.1516 కోట్లు […]

Read More