-భవన నిర్మాణ కార్మికుల సొమ్మునూ వదలని జగన్ -సంక్షేమ బోర్డు నిధులు రూ.2500 కోట్ల మింగేశారు -అధికారంలోకి వచ్చాక చంద్రన్న భీమా పునరుద్దరిస్తాం -మంగళగిరి అడ్డాకూలీలతో యువనేత నారా లోకేష్ భేటీ మంగళగిరి: జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని 30లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు పనులులేక రోడ్డున పడ్డారని యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి గ్రేట్ ఇండియా సెంటర్ లో అడ్డాకూలీలతో మంగళవారం ఉదయం […]
Read Moreతప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందే నీచమైన తీరు జగన్ డీఎన్ఏలోనే ఉంది
– ప్రజలారా కుట్రలను ఛేదించండి – వృద్ధులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అవసరమా? – గెలిచిన వెంటనే ఇంటి దగ్గరే రూ.4 వేల పెన్షన్ – టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డిఎన్ఎలోనే ఉంది. పెన్షన్ లు […]
Read Moreగుండ్లకమ్మ-దర్శి కొత్త రైల్వే లైన్ ప్రారంభం
– పుష్కరం తర్వాత పూర్తయిన రెండో దశ పనులు ప్రకాశం జిల్లా, మహానాడు: గుండ్లకమ్మ – దర్శి మధ్య కొత్త రైల్వే లైన్ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. నడికుడి – శ్రీకాళహస్తి సెక్షన్లో 27 కిలోమీటర్ల లైన్ నిర్మాణం పూర్తి చేశారు. కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. విద్యుదీకరించని రైలు విభాగంలోని రైళ్లు గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో నడపడానికి అనుమతించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. […]
Read Moreఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా కాజల్ అగర్వాల్
ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా సినిమా, క్రికెట్ అండ్ సోషల్ మీడియా వీటి చుట్టునే తిరుగుతుంది ప్రపంచం. అంటే నేటి యువత ఎక్కువగా ఈ మూడిటి మధ్యనే జీవిస్తున్నారు. ఇకపోతే మీమ్స్, జోక్స్ అన్నీ కూడా ప్రధానంగా వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఐపీఎల్ టైం వచ్చిందంటే క్రికెట్, సినిమాలు మిక్స్ చేసి మోత మోగిస్తుంటారు మన నెటిజన్లు. ఇందుకోసం హీరోలు, కమెడియన్లనే కాదు.. హీరోయిన్లను కూడా బాగానే ఉపయోగించుకుంటారు. తాజాగా […]
Read Moreరౌడీహీరోకి కష్టాలా…దిల్రాజు ఆదుకున్నాడా?
రౌడీ హీరో అనగానే టాలీవుడ్లో గుర్తొచ్చేది విజయ్దేవరకొండ. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయట. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడట. అప్పటికి సినిమా కమిట్ కాకపోయినా తనకు సాయం చేసినట్లు విజయ్ తాజాగా వెల్లడించాడు. దిల్ రాజు బేనర్లో విజయ్ సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చలు నడుస్తున్నాయి. ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్తో వీరి […]
Read Moreషాంపూ అయిపోతే బాటిల్లో నీళ్ళు పోసి వాడతా- చిరంజీవి
చిరంజీవి టాలీవుడ్ టాప్ హీరో ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది. కష్టం..స్వయంకృషి.. ఇవే కనుక లేకపోతే ఆయేన ఈ రోజు ఆ రేంజ్లో ఉండేవారు కాదు. ఇక ఈ విషయం తెలియనివారు లేరు. ప్రస్తుతం తన జీవితంలో స్థిరపడిపోయి ఎంతో సంపాదించారు. అయినప్పటికీ… ఆయన ఎంతో పొదుపుగానే వ్యవహరిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన… తన మూలాలను మరిచిపోకుండా తన జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా […]
Read Moreబాబు, పవన్, రాజు, షర్మిల ఫోన్లపైనా ‘దొంగచెవులు’
కేసీఆర్ జమానాలో వారి ఫోన్లూ ట్యాపింగ్? – బాబు ఇంటి సమీపంలో ట్యాపింగ్ వాహనం? – హైదరాబాద్లోని ఏపీ టీడీపీ నేతల ఫోన్లపైనా నిఘా – రేవంత్ ఇంటిదగ్గరే ట్యాపింగ్ పరికరాలు – షర్మిల నివాసం వద్ద కూడా నిఘా వాహనం? – బీజేపీ నేత రఘునందన్, ఈటల ఫోన్ పైనా నిఘా – నాటి మంత్రి ఆదేశాలతో కొండా సురేఖ, మురళి ఫోన్ల ట్యాపింగ్? – కాంగ్రెస్-బీజేపీకి విరాళాలిచ్చే […]
Read Moreఫ్రెష్గా ఉండే ‘భరతనాట్యం’ : డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర
సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో దర్శకుడు కెవిఆర్ మహేంద్ర విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘దొరసాని’ తర్వాత కొంచెం […]
Read Moreఅభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 9 ఏప్రిల్ 9న టైటిల్ అనౌన్స్ మెంట్
టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన అభిషేక్ పిక్చర్స్ ఎల్లప్పుడూ ఎక్సయిటింగ్ కాన్సెప్ట్లతో ముందుకొస్తుంది. ప్రొడక్షన్ బ్యానర్ వారి ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేసింది. సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ అఘోరాలు ఫెరోషియస్ గా నడుస్తున్నట్లు చూపిస్తుంది. పుర్రెలు, అగ్ని, మంచు పర్వతాలు, యూనివర్స్ ను అద్భుతంగా చూపిస్తున్న ఈ పోస్టర్ మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలున్నాయని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. పోస్టర్పై స్మరామి నారాయణన్ […]
Read Moreదిగ్విజయంగా 37వ ఏడాదిలో అడుగుపెట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్
తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవం తీసుకొచ్చిన సినిమాలు నిర్మించిన నిర్మాణ సంస్థల జాబితాలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పేరు తప్పకుండా ఉంటుంది. నట సింహం నందమూరి బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, నానితో ‘జెంటిల్మన్’, సుధీర్ బాబుతో ‘సమ్మోహనం’, సమంతతో ‘యశోద’ వంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ ప్రేక్షకులకు అందించారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఆయన శ్రీదేవి మూవీస్ సంస్థను స్థాపించి నేటికి 36 వసంతాలు. చంద్ర మోహన్, […]
Read More