గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురజాల, మహానాడు: పల్నాడు వైసీపీ నేతల పొగరు త్వరలోనే దించుతామని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. మాచవరం పట్టణంలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరా వు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో […]
Read Moreప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
చిత్ర పరిశ్రమంలో విషాదం నెలకొంది. తమిళ, తెలుగు భాషాల్లో విశ్వేశ్వర రావు అనేక సినిమాల్లో నటించారు. తన నటనతో అందరిని నవ్వించారు. విశ్వేశ్వర రావు మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించినట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. విశ్వేశ్వర రావు మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. ఆయన కెరీర్లో దాదాపు […]
Read Moreనరసరావుపేటలో ఆర్యవైశ్య సభ్యులతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశం
నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పట్టణం తిరుమల అపార్ట్మెంట్లో ఆర్యవైశ్య సభ్యులతో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు సమావేశమయ్యారు. నరసరావుపేటలో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. వ్యాపారాలు సవ్యంగా జరిగేందుకు సహకరిస్తామని, నిత్యం అందుబాటులో ఉండి సమస్యల్లో తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేగా తమను ఆశీర్వదిం చాలని విజ్ఞప్తి చేశారు.
Read Moreవృద్ధుల పెన్షన్లతో రాజకీయం నీతిమాలిన చర్య
-ఖజానాలో డబ్బు లేకనే పంపిణీ చేయలేదు -సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఖాయం: జి.వి.ఆంజనేయులు గుంటూరు, మహానాడు న్యూస్: వృద్ధుల పెన్షన్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూడటం జగన్ మానుకోవాలని, ఇది నీతిమాలిన చర్య అని మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు […]
Read Moreజివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ‘డియర్’ నుంచి భలే వెడ్డింగ్ పాట విడుదల
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. తాజాగా […]
Read Moreవైసీపీకి రాజకీయ సమాధి కట్టాలి
-బటన్లు నొక్కటమే తప్ప అభివృద్ధి లేదు -మద్యనిషేధమని చెప్పి నాసిరకంతో రేట్లు పెంచారు -సహజవనరులను అడ్డగోలుగా దోచుకుంది -నారాకోడూరు బహిరంగ సభలో డాక్టర్ పెమ్మసాని -అరాచక పాలనను అంతం చేయాలని ధూళిపాళ్ల పిలుపు గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు న్యూస్: వైసీపీకి, జగన్కు రాజకీయ సమాధి కట్టాలని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ధూళిపాళ్ల నరేంద్రతో […]
Read Moreమద్య నిషేధమని చెప్పి నాసిరకం మద్యంతో దోపిడీ
-పేదల ఉసురుతీసి వారి జీవితాలతో చెలగాటం -సైకో జగన్ ఇంటికి పోవటం ఖాయం -ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతారో నిలదీయండి -చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు -నాదెండ్ల మండలం చందవరంలో ప్రచారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్ జగన్ పాలనలో పేదలు బలయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ ఎన్నికలతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి […]
Read Moreదళితులపై జగన్ రెడ్డి కపట ప్రేమ
• దళితద్రోహి జగన్ రెడ్డి • జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి • గుంటూరులో ఎస్సీ యువకుడి కిడ్నాప్, వేధింపుల వెనుక మంత్రి విడదల రజనీ హస్తం • యువతిని ప్రేమించడమే దళిత యువకుడు చేసిన నేరమా? • యువకుడిని మంత్రి భర్త బెదిరించడం దేనికి సంకేతం? • మంత్రి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , హత్యాయత్నం కేసు నమోదు చేయాలి • టీడీపీ […]
Read Moreచేనేతలు నా ఆత్మ బంధువులు…మీ బాధ్యత నాదే!
-అన్నివిధాలా అండగా ఉంటా… ఆశీర్వదించండి -మంగళగిరి ప్రముఖులతో నారా లోకేష్ వరుస భేటీలు మంగళగిరి: మంగళగిరి చేనేతలు నా ఆత్మబంధువులు… మీ సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది, కుటుంబసభ్యుడిలా అన్నివిధాలా అండగా నిలుస్తా, రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని యువనేత నారా లోకేష్ కోరారు. మంగళగిరి పట్టణానికి చెందిన పలువురు చేనేత కార్మికులను యువనేత లోకేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు మంగళగిరి […]
Read Moreతక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోండి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధాన అధికారికి చంద్రబాబు ఫోన్ -టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి :- రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు జవహర్ రెడ్డితో చంద్రబాబు నాయుడు మంగళవారం ఫోనులో మాట్లాడారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదన్న విషయాన్ని […]
Read More