-చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రానికి భవిష్యత్ -తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ భేటీ మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చా, తనను ఆశీర్వదించి సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తటస్థ ప్రముఖులను యువనేత లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత నవులూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మంగళగిరి ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి […]
Read Moreసేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు…మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే!!
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు… పదిమందికి సాయపడాలన్న మనసు కూడా ఉండాలి. తాడేపల్లికి చెందిన ఈ దివ్యాంగ సోదరుడి పేరు కోడె కోటేశ్వరరావు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటానంటే కొద్దినెలల క్రితం తోపుడుబండి ఇచ్చాను. ఇలాంటి వేలాదిమందికి గత అయిదేళ్లుగా నేను చేయూతనిచ్చా. మహిళల స్వయం ఉపాధి శిక్షణతోపాటు కుట్టుమిషన్లు ఇచ్చా. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటుచేశా. 29సంక్షేమ […]
Read Moreనేను చేసిన మంచిపనులు చూసి నన్ను ఆశీర్వదించండి!
-మంగళగిరికి పరిశ్రమలు రావని ఆర్కే చెప్పడం హాస్యాస్పదం -పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ తాడేపల్లిః ప్రజలకు సేవచేయాలని మంగళగిరి వచ్చా, గత ఎన్నికల్లో ఓడిపోయినా 4.11 సంవత్సరాలుగా ప్రజల వెన్నంటే ఉండి సేవలందిస్తున్నా, నేనుచేసిన మంచిపనులు చూసి నన్ను గెలిపించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో యువనేత […]
Read Moreరాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కుల,మతాల పేరుతో చీల్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్మోహన్ రెడ్డి అజెండా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైంది. కులముద్ర […]
Read More3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన
-రోడ్ షో, బహిరంగ సభలను జయప్రదం చేయాలి -జనసేన పీఏసీ చైర్మన్, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి, మహానాడు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3 తేదీ తెనాలి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పీఏసీ చైర్మన్, తెనాలి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కోరారు. తెనాలి పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా […]
Read Moreగురజాలలో వైసీపీకి బిగ్షాక్
-ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా -త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటన పల్నాడు జిల్లా గురజాల, మహానాడు: గురజాల నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ బీసీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం గురజా ల నియోజక వర్గం గామాలపాడులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీకి విధేయుడుగా పని చేశానని, 2019లో కాసు మహేష్ […]
Read Moreపింఛను ఇవ్వలేక జగన్ రెడ్డి తిరిగి నాపై బురద జల్లుతున్నాడు
ఖజానాలో ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛను ఇవ్వలేక జగన్ రెడ్డి తిరిగి నాపై బురద జల్లుతున్నాడు రూ.200 ఉన్న పెన్షన్ను రూ.2000 చేసింది నేనే. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దకే తెచ్చి అందించే బాధ్యత నాదే బాపట్లను టూరిజం హబ్గా మారుస్తా. ఆక్వా, ఆర్టికల్చర్ను అభివృద్ధి చేస్తాం బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దోపిడీదారుడు.. ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్ధి సేవాభావం […]
Read Moreరాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి రమేష్ కుమార్ లేఖ
-పింఛన్ల పంపిణీకి అంతరాయం లేకుండా యుద్ధ ప్రాతిపదికన తక్షణచర్యలు తీసుకోవాలి! -సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి! మార్చి నెల సామాజిక పింఛన్ల పంపిణీ కోసం యుద్ధ ప్రాతిపదికన సమర్ధవంతమైన తక్షణ చర్యలు తీసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధానకార్యదర్శి ,రాష్ట్ర ఎన్నికల పూర్వ ప్రధానాధికారి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆమేరకు డా.రమేష్ కుమార్ రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఒక లేఖ రాశారు. “పింఛన్లు సహా అన్ని రకాల […]
Read Moreహైదరాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేశాం
-తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తాం -కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధాని ఖాయం -సికింద్రాబాద్ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్, మహానాడు: రానున్న ఎన్నికల్లో మోదీ ప్రధాని కావటం ఖాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13న తెలంగాణలో నాలుగో దశలో ఎన్నికలు జరుగుతాయి…మోదీకి ఓటు వేయాలని దేశమంతా నిర్ణయించుకుంది…తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామన్నారు. కాంగ్రెస్ […]
Read Moreబాబును కలిసిన జంగా కృష్ణమూర్తి
వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని బాపట్లలో ఆదివారం కలిశారు. త్వరలో గురజాలలో జరిగే శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
Read More