ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలాడుతున్నారా?

– ‘సామాజిక న్యాయం’ పేటెంట్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే – పార్లమెంట్‌ స్థానాల్లో జగన్ 70 శాతం బలహీనవర్గాలకే సీట్లిచ్చారు.. – బీసీల కోసమే పుట్టినట్టు చెప్పుకునే టీడీపీలో బీసీలకు సీట్లేవి..? – చంద్రబాబు మార్క్‌తో ఓటడిగే దమ్మూధైర్యం ఉందా..? – పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టి టిడిపి పైశాచిక ఆనందం.. – డీఎస్సీని అడ్డుకుని చంద్రబాబు ఏం లాభపడతాడు..? – పేదల ప్రయోజనాలపై పనిగట్టుకుని పిటీషన్లు వేయడం […]

Read More

చంద్రాయపాలెంలో ఉద్రిక్తత

– పోలీసులపై గిరిజనుల దాడి ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుంది. పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకున్నారు.. అయితే అడ్డుకున్న పోలీసులపైనే గిరిజనలు దాడికి దిగారు. పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు. ఈ క్రమంలో సతత్తుపల్లి సీఐ కిరణ్‌, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో […]

Read More

కాలేజీ విద్యార్ధికి ఐటీ శాఖ షాక్‌

– రూ.46 కోట్లకు ఐటీ నోటీసు -కళ్లు తేలేసిన విద్యార్ధి -పాన్ కార్డు,ఆధార్ కార్డు లింక్స్ తో జాగ్రత్త (శివ శంకర్. చలువాది) కాలేజీ విద్యార్ధికి ఐటీ శాఖ షాక్‌ ఇచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయల్ల లావాదేవీలు జరిపినందుకు గానూ రూ.46 కోట్లకు ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఆదాయ పన్ను నోటీసులు జారీ చేశారు. కాలేజీలో చదువుకునే తనకు అన్ని కోట్ల పన్ను ఎలా వచ్చిందో తెలియక […]

Read More

తుంగతుర్తిలో రైతులకు కేసీఆర్ పరామర్శ

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (M) వెలుగుపల్లి గ్రామ శివారు లోని 365 జాతీయ రహదారి పక్కన ఎండిపోయిన వరి పొలాలను ఆదివారం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన వరి పొలాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, […]

Read More

కష్టకాలంలో కేకే పార్టీని వీడివెళ్లడం విచారకరం

-రేవంత్ పాలనలో కరెంట్,సాగు,తాగునీరు లేవు -కేసీఆర్ పాలనలో ఎండాకాలం కూడా చెరువులు, కుంటలు నీళ్లతో నిండుగా ఉండేవి -ఎండిన పంటలకు ఎకరాకు 25వేల చొప్పున నష్టపరిహారం అందించాలి -గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా గొప్పగా అభివృద్ధి చెందింది – ఎంపీ రవిచంద్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో చెరువులు, కుంటలు,వాగులు,వంకలు నిండుగా నీళ్లతో కళకళలాడేవని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.పాలేరు రిజర్వాయర్ […]

Read More

సొంత కాంట్రాక్టర్లకు ఫించన్ల సొమ్మును ఊడ్చిపెట్టిన జగన్‌రెడ్డి

-సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమిషన్ కాదు -ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా యుద్దప్రాతిపదికన ఫించన్ల పంపిణీ చేయాలి -టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటివద్దకే నెలకు రూ. నాలుగు వేల పింఛన్‌ అందిస్తోంది -సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదు -ఖజానాను ఒట్టి కొండను చేసింది నిజం కాదా సజ్జల! – టిడిపి జాతీయ అధికార […]

Read More

ఇంటింటికీ వెళ్లి పెన్షన్ లు ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, లబ్దిదారులకు రేపు పెన్షన్ లు అందేలా చూడాలి.వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో… లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ […]

Read More

వినుకొండ టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు

వినుకొండ, మహానాడు: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురు ఆదివారం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకటవ వార్డు పరిధిలోని సిద్ధార్థ నగర్‌కు చెందిన వారికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి జి.వి. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

జగన్ రెడ్డి ఇచ్చేది గోరంత…ప్రచారం కొండంత

• పెన్షన్ డబ్బు బినామీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టే అధికారం జగన్ రెడ్డికి ఎవరిచ్చారు? • ఏప్రిల్ 1వ తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందించాలి • సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీకి ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలి • రేపు తెల్లవారుజామున పెన్షన్ ఇవ్వకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తాం – టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఒకటో తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందేలా ఏపీ […]

Read More

ఏసు ప్రభువు పుట్టిన రోజు సాక్షిగా జగన్ ఏం చదివారో చెప్పాలి

-టీడీపీ పేదల పక్షం -వైసీపీ భూస్వాములు, పెత్తందారుల పక్షం -నా దగ్గర జగన్ బచ్చా -చట్టపరంగా కులగణన…దామాషా ప్రకారం నిధులు ఖర్చు -సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం -చివరి ఆయకట్టుకూ సాగునీరందించి వలసలు నివారిస్తాం -కురబ, బుడగజంగాలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి -సీమ ప్రాజెక్టులకు మేం రూ.12వేల కోట్లు ఖర్చు… జగన్ చేసిన ఖర్చు రూ.2వేల కోట్లు -ఎంపీటిసీకి ఎంపీ సీటు […]

Read More