వైసీపీ పాలనపై విసుగుచెంది టీడీపీలోకి 75 కుటుంబాలు

కండువా కప్పి ఆహ్వానించిన యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, 31 మహానాడు న్యూస్‌: పిడుగురాళ్ల పట్టణంలోని 6వ వార్డుకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 75 కుటుంబాలు వైసీపీ పాలనపై విసుగు చెంది ఆదివారం టీడీపీలో చేరారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో 6వ వార్డు పార్టీ ఇన్‌చార్జ్‌ బిజ్జిలి వెంకట్రావు ఆధ్వర్యంలో వారంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. […]

Read More

అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూత

నిమ్మాడ : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా అచ్చెన్నాయుడికి విషయం తెలియడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లారు. కళావతమ్మ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు తెలుగుదేశం […]

Read More

వాకర్స్‌తో పెమ్మసాని మాటామంతీ

గుంటూరు, మహానాడు: గుంటూరులోని స్థానిక కొరిటపాడు ట్యాంక్‌ బండ్‌ వాకర్స్‌, గుజ్జనగుండ్ల వాకర్స్‌ గ్రౌండ్‌లో ఆదివారం గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నా రు. వాకర్‌లతో మాటామంతీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో మంచి చేసే వారికే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.

Read More

యువతకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం

-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ -తెలుగునాడు విద్యార్థి, ఐటీడీపీ ప్రతినిధులతో సమావేశం గుంటూరు, మహానాడు:టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు రాజకీయ ప్రాధాన్యం కల్పించేలా కృషి చేస్తానని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలుగునాడు విద్యార్థి విభాగం, ఐటీడీపీ సంయుక్త సమావేశంలో ముఖ్యఅతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు […]

Read More

ఈస్టర్‌ వేడుకల్లో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి పట్టణం అంబేద్కర్‌ నగర్‌లోని ఎఫ్‌జీఏజీ చర్చి ప్రతినిధుల ఆహ్వానం మేరకు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ ఈస్టర్‌ పండుగ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఏసు ప్రభువు తన పునరుజ్జీవం ద్వారా మనలో మార్పును ఆశిస్తూ సన్మార్గంలో నడిపించాలని కోరుకున్న పవిత్రమైన రోజు ఈస్టర్‌ పర్వదినమని, అందరూ క్రీస్తు మార్గంలో నడవాలని సందేశమిచ్చారు. అనంతరం క్రైస్తవ సోదరులకు ఈస్టర్‌ […]

Read More

ఖాన్ గ్రెస్ కనీసం 100 సీట్లు గెలుస్తుందా?

పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ 14% నుండి 15% వరకు ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 350 నుంచి 400 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2024లో ఈ సంఖ్య దాదాపు 250 సీట్లకు పడిపోయింది. స్ట్రైక్‌రేట్‌ అలాగే ఉంటే కాంగ్రెస్‌ 35 దాటడం చాలా కష్టం. పశ్చిమ బెంగాల్, యుపి, బీహార్, ఢిల్లీ, ఒడిస్సాలలో కాంగ్రెస్ ఉనికిలో లేదు. ఈ అన్ని రాష్ట్రాలలో పార్టీ స్వంతంగా లేదా […]

Read More

పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని […]

Read More

భారత్‌లో సీఏఏ..

కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్‌లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్‌ వైపు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. దీనిని గాంధీజీ, ప్రథమ ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌, జనసంఫ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 75 ఏళ్ల క్రితమే ఊహించారు. ఆ దేశాల నుంచి వచ్చిన […]

Read More

బీసీలపై సానుభూతి లేని జగన్‌ ప్రభుత్వం అవసరమా?

-అడ్డగోలుగా దోచుకుని ఆస్తులు తనఖా పెడుతున్నారు -రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అధోగతిపాలు చేశారు -సచివాలయం తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు? -నాసిరకం మద్యంతో ఛిద్రమైన బతులకు ఎవరు సమాధానం చెబుతారు? -ప్రజలకు చేసిన మోసాలు, అవినీతిని ఎండగడతాం -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, మహానాడు: నా బీసీలు అంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. […]

Read More

ఐపీఎల్ బెట్టింగుతో జేబు గుల్లైపాయె!

-ఐపీఎల్ తో సామాన్య జీవితాలు బుగ్గిపాలు -నిర్వీర్యం అవుతున్న యువత -ఆట తక్కువ జూదం ఎక్కువగా మారిన ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ లీగ్. ఇది 2008లో బిసిసిఐ స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మరియు లాభదాయకమైన క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని ఎనిమిది నగరాలకు ప్రాతినిధ్యం వహించే ఎనిమిది జట్లు ఉన్నాయి. టోర్నమెంట్ ప్రతి సంవత్సరం మార్చి […]

Read More