రాత్రి పూట బాలినేని చీరలు కట్టుకుంటాడేమో!

పెన్షన్ అందకుండా జగన్ రెడ్డి కుట్రలు ఈసీ ఉత్తర్వులివ్వగానే జగన్ రెడ్డి పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నాడు వాలంటీర్లు పెన్షన్ ఇచ్చే విధానంలో పొరపాటుందని చీఫ్ ఎన్నికల కమిషన్ గమనించింది పెన్షన్ల పంపిణీ సజావుగా సాగాలని, ఏ ఒక్క పెన్షన్‌దారుడు కూడా ఇబ్బందిపడకుండా చూడాలని చంద్రబాబు సీఎస్‌కు, సీఈవోకు లేఖలు రాశారు 1వ తేది నుంచి 5 తేది వరకు ప్రత్యామ్నాయ మార్గంలో పెన్షన్ సజావుగా అందేటట్లు చూడవలసిన బాధ్యత సీఎస్ […]

Read More

రెండు లక్షల రుణ మాఫీ ఏమైంది?

ఇదేనా మీ తెలివి? – ఉన్నవాటిని వాడుకునే సోయి లేదా? – దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు – ఏప్రిల్‌ 6న వరి పంటకు బోనస్‌ కోసం దీక్షలు – బోనస్‌ ఇచ్చే దాకా కాంగ్రెస్‌ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదు – వరి పంటకు రూ.500 బోనస్‌ ఇయ్యాలె – వాళ్లకు తెలివిలేదు – నాలుగు నెలల తర్వాత నా గొంతు విప్పుతున్నా – రేవంత్ సర్కారుపై నిప్పులు కురిపించిన […]

Read More

సింగర్ మంగ్లీకి మరో అరుదైన గౌరవం

జానపద గీతాలతో ప్రాచుర్యం లోకి వచ్చిన మంగ్లీ.. సినిమా పాటల తోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే స్వధా ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్‌లో ఉషా ఉతుప్‌, సుధా రఘునాథన్‌ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌’ యువ పురస్కారానికి ఎంపికైంది.  

Read More

అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న పురస్కారం అందజేసిన రాష్ట్రపతి

భాజపా అగ్ర నేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ కి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన […]

Read More

అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా

మూడు గేట్లు పెట్టలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి – అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి : మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 2వ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం,బాలత్రిపుర సుందరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు, స్థానిక మహిళలు గుమ్మడికాయ తో దిష్టితీసి హారతులు […]

Read More

చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు

•పర్చూరులో అభివృద్ధిని పునః ప్రారంభిస్తా •అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే నా లక్ష్యం •పేదలందరికీ నివేశన స్థలాలు అందిస్తా •పర్చూరును రోల్ మోడల్ గా చేస్తా •తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతి బాట పట్టించే సత్తా ముందుచూపు చంద్రబాబుకే ఉందని, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు […]

Read More

టీడీపీకి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలి

ఒంగోలు పుష్పాకు మీరు ఓటు వేస్తారా? మన కులపోడు అని ఓటు వేస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా మానేశాడా? మన మతం వాడు అని ఓటేస్తే వాళ్లకు మాత్రం లిక్కర్, నిత్యావసర ధరలు తగ్గించారా? అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా చేస్తా పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్ ను ఏమనాలి.? వెలుగొండకు పునాది వేసింది నేనే.. పూర్తి చేసి నీరందించేదీ నేనే గోదావరి నీళ్లు సాగర్ కాల్వకు […]

Read More

ఆశీర్వదించండి..అనుక్షణం అండగా ఉంటా

-ఈసారి ఎన్నికలు మన పల్నాడు అభివృద్ధి గురించే… -ప్రతిఒక్కరూ మనసు పెట్టి కలిసికట్టుగా పనిచేయాలి -మాచర్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి -గెలిచిన వెంటనే దుర్గి నీటి సమస్యను పరిష్కరిస్తాం -నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు -దుర్గి మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం దుర్గి, మహానాడు:ఈ ఎన్నికలు మన పల్నాడు ప్రాంత అభివృద్ధికి సంబధించినవి అని, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కలసికట్టుగా పనిచేస్తేనే మాచర్ల […]

Read More

పింఛన్ల సొమ్ము దారి మళ్లించి ఈసీపై నిందలా?

-యుద్దప్రాతిపదికన వెంటనే పంపిణీ చేయించాలి -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు  పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: పింఛన్ల డబ్బును కూడా సొంతానికి మళ్లించింది కాక ఆ నెపం ఈసీపైకి నెట్టాలని చూస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. వినుకొండ ఒకటో వార్డు సిద్ధార్థ నగర్‌కు చెందిన 29 కుటుంబాల వారు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వినుకొండ పార్టీ కార్యాలయంలో […]

Read More

పంటలు ఎండి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

– కెసిఆర్ కరువు పర్యటనపై టీడీపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కరువు పర్యటన 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. కెసిఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అతివృష్టి అనావృష్టి తో పంటలు నష్టపోయిన రైతులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కరువు వచ్చి ఎండిపోయిన పంటలను ఎప్పుడైనా పర్యటించి […]

Read More