-వ్యవస్థలను కుప్పకూల్చి అవినీతిమయం చేశారు -సాగునీటి ప్రాజక్టుల పేరుతో దండుకుని దివాళా తీయించారు -కంపెనీల నుంచి కమీషన్లు నొక్కారు -ప్రతి పథకంలో గోల్మాల్, దోపిడీ రాజ్యం -అన్నింటా మీ కుటుంబమే బాగుపడింది -రైతుల నోట్లో మట్టిగొట్టి పరామర్శకు వెళుతున్నారా? -తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్కరినైనా ఆదుకున్నారా? -కేసీఆర్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ హైదరాబాద్, మహానాడు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా స్పందిం చారు. […]
Read More‘జల్ జీవన్ మిషన్’ పథకానికీ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు
– తన వాటా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు – ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ – ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఓడించాలని పిలుపు గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివారం సర్పంచులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షు డు వై.వి.బి.రాజేంద్రప్రసాద్, ఇతర పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం […]
Read Moreఅర్చకులకు రక్షణ కల్పించకపోతే దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి
-బిక్కవోలు వినాయక ఆలయ అర్చకులకు ఈవో వేధింపులు -బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి, మహానాడు: అర్చకులకు రక్షణ కల్పించకపోతే కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరించారు. ఆదివారం విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉన్న శతాబ్దాల నాటి బిక్కవోలు వినాయకుడి దేవస్థానం అర్చకులను స్థానిక ఈవో […]
Read Moreజగన్మోహన్ రెడ్డి దృష్టిలో 1000 కోట్లు ఉన్నవారు కూడా బీదలే
సాక్షి రాసే ముష్టి రాతలను విశ్వసించొద్దు జగన్మోహన్ రెడ్డి మాయలో ప్రజలు పడొద్దు జగన్మోహన్ రెడ్డేమో దేశ సేవకుడైనట్టు… ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్, సిటిజన్స్ ఫోరం లు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నట్లుగా బిల్డప్ ఇటువంటి నాన్సెన్స్ కబుర్లను ప్రజలు నమ్మొద్దు వాలంటీర్లు ఇళ్లల్లోకి వెళ్లి పింఛన్లు ఇవ్వకపోతే ఏమిటి? పెద్దగా పని లేకుండానే ప్రతీ గ్రామంలో సచివాలయ సిబ్బంది ఉండనే ఉన్నారు ప్రత్యామ్నాయంగా గ్రామ, వార్డు సచివాలయ […]
Read Moreరాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే ముగింపు
-నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య -వైసీపీ నుంచి 15 కుటుంబాలు చేరిక నందిగామ, మహానాడు: రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే ముగింపు పలికే రోజులు దగ్గర ఉన్నాయని నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం నందిగామ పట్టణం కాకానినగర్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా అనాసాగరం గ్రామంలో ఉండవెళ్లి శ్యామల, గుండాల నాగమణ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ […]
Read More650 హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు
-కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీతో పొత్తు -పేదలకు రాజ్యాధికారం ఉండకూడదా? -దేవినేని అవినాష్ విజయం తథ్యం -విజయవాడ వైసీసీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని -తూర్పు నియోజకవర్గంలో పర్యటన విజయవాడ, మహానాడు: విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్లో ఆదివారం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, దేవినేని అవినాష్ పర్యటించారు. గాంధీ కాలనీ నుంచి […]
Read Moreబీసీలకు అండగా నిలబడినది టీడీపీ
-నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు -మాచర్ల నియోజకవర్గ వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం మాచర్ల, మహానాడు: బీసీ అంటే టీడీపీ… టీడీపీ అంటే బీసీ అని, బీసీలకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నా రు. ఆదివారం మాచర్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి వడ్డెర్ల ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
Read Moreబూతుల బొల్లా…చాల్లే ఆపిక!
-వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బూతు పురాణం -టీడీపీ నేతలపై పరుష పదజాలంతో దాడి -అసహ్యించుకుంటున్న నియోజకవర్గ ప్రజలు -ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం వినుకొండ 31, మహానాడు న్యూస్: వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు బూతు పురాణంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్దమైంది. తాజాగా ఆదివారం వినుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మరోసారి బూతు పురాణం విప్పారు. […]
Read Moreపించన్లు ఎవరిస్తే ఏమిటి?
పెన్షన్పై వైసీపీకి టెన్షన్ ఎందుకు? – వాలంటీర్లతో వద్దని సీఈసీ ఆదేశం – గతంలో వైసీపీ ఫిర్యాదుపై ఈసీ స్పందించలేదా? – సీఎస్, డీజీపీ, ఏజీడీలను తొలగించలేదా? – ఇప్పుడూ నిబంధనల ప్రకారమే చర్యలు – గత ప్రభుత్వాలు వాలంటీర్లతో ఇవ్వలేదు కదా? – ఇప్పుడు ఇవ్వమన్నది కూడా ఉద్యోగులతోనే కదా? – ఉద్యోగులను వైసీపీ నమ్మడం లేదా? – వాలంటీర్లే పించన్లు ఇవ్వాలా? – వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు […]
Read Moreరాజకీయ లబ్ధి కోసమే వైసీపీ విమర్శలు
– పింఛన్ల పంపిణీపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పింఛన్ల పంపిణీపై వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశపూర్వకంగా వ్యహరిస్తోంది.1.65 లక్షల మంది సచివాలయం సిబ్బంది 60 లక్షల పెన్షన్లు పంచడమంటే ఒక్కొక్కరు 40 మంది కి ఇవ్వాలి. ఒక గ్రామంలో , వార్డ్లో 40 మందికి ఇంటి దగ్గర కెళ్ళి ఇవ్వడానికి 10 రోజులు కావాలని ప్రధాన కార్యదర్శి చెప్పడం రాజకీయ ప్రేరేపిత […]
Read More