-ప్యాలెస్ లో పెద్దనటుడు…మంగళగిరిలో చిన్ననటుడు -పన్నులు విధానాన్ని సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: మంగళగిరి పరిధిలో పెద్దఎత్తున వివిధరకాల పరిశ్రమలు రప్పించడం ద్వారా ఉద్యోగాలు కల్పించి, పేదరికం లేని మంగళగిరిని సాధించడమే తన లక్ష్యమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో యువనేత లోకేష్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… […]
Read Moreకూల్ డ్రింక్ లో పురుగుల మందుల అవశేషాలు
-అవి కూల్ డ్రింక్స్.. కాదు కిల్ డ్రింక్స్! -పురుగుల మందులైన లిండేన్,డిడిటి, మలాథియాన్ -టాయిలెట్ క్లినర్స్ యాసిడ్ తో సమానం -శీతల పానీయాలు అనర్థదాయకం -కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం వేసవి వచ్చిందంటే అన్ని అనర్థాలను దరిద్రాలను ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ప్రజలకు ఎందుకూ పనికిరాని ఐపీఎల్ ప్రసారాలు ఒకవైపు పోరింగ్ పాట్నర్ పేరుతో శీతలపానీయాల అడ్వార్టెజ్మెంట్ మరోవైపు. ప్రజలు కూల్ డ్రింక్ షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో కూల్ […]
Read Moreజగన్ స్వార్థ ప్రయోజనాల కోసమే అవ్వాతాతలతో చెలగాటం!
-ఈసీ మీద వంకతో ఈ నెల పించన్లు ఎగ్గొట్టి ముసలోళ్ళ నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ రెడ్డి కుట్ర -ఒక్క పించన్ కూడా ఆగనివ్వం… చివరి లబ్ది దారునికి పింఛన్ ఇచ్చే వరకు వైసీపీని వదిలిపెట్టం -టిడిపి శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించింది. ఎన్నికల కోడ్ అమలులోకి […]
Read Moreసెయింట్ పాల్స్ చర్చిలో లోకేష్ ప్రార్థనలు
మంగళగిరి: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిని యువనేత నారా లోకేష్ ఆదివారం సందర్శించారు. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. యువనేతను క్రైస్తవ మతపెద్దలు సాదరంగా ఆహ్వానించి ఆశీస్సులు అందించారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి సుఖశాంతులతో జీవించడానికి క్రీస్తుబోధనలు దోహదపడతాయని, శత్రువులపైన కూడా ఏసుక్రీస్తు చూపిన దయ, క్షమాగుణాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు.
Read Moreమట్టి కుండలో నీరు తాగితే ప్రయోజనాలు
సమ్మర్ సీజన్ వచ్చేసింది.. చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాస కోశ సమస్యలు రావని, జీర్ణ క్రియ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించు కోవచ్చు.. జిడ్డు, […]
Read Moreతాటిముంజలతో ప్రయోజనాలు
వేసవి కాలంలో తాటి ముంజలు శరీరానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాటి ముంజల్లో విటమిన్స్, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. వీటిల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగలకుండా దోహదపడతాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి సాయపడతాయని […]
Read Moreకర్మ యొక్క చట్టం నుండి తప్పించుకోలేరు
కొన్నేళ్ల క్రితం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఒడిశాలో పూరీలోగల న్యాయ కళాశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డారు. అయన కాలేజీ ఫంక్షన్కి వెళ్లే ముందు రోజు పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లాడు. జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, సింహద్వారం దగ్గర ఎవరో “రంగనాథ్ బాబు” అని చాలాసార్లు పిలవడం విన్నారు. ఇంత పెద్ద స్వరంతో తనని ఎవరు పిలుస్తున్నారు! అది కూడా గుడి ద్వారం […]
Read Moreవృద్ధాప్యంలో ఏమిటీ గందరగోళం?
“నాల్గవ సంవత్సరం మెడిసిన్ విద్యార్థులకు క్లినికల్ మెడిసిన్ నేర్పించినప్పుడల్లా, ఈ క్రింది ప్రశ్న అడుగబడుతుంది … “వృద్ధులలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి?” కొందరి సమాధానం: “తలలో కణితులు”. జవాబు : కాదు! మెడికల్ విద్యార్థులు : “అల్జీమర్స్ యొక్క ప్రారంభ లక్షణాలు”. జవాబు : కాదు! సమాధానాల తిరస్కరణతో, వారి నుంచి స్పందన ఆగిపోయింది. సరియైన సమాధానం విని వాళ్లంతా నోరు తెరిచేసారు. జవాబు : -నిర్జలీకరణం (డీహైడ్రేషన్) […]
Read Moreగోదావరి జలాలను సాగర్ కుడి కాల్వకు చేర్చేలా చర్యలు
– పల్నాడు రైతుల సమస్యలు పరిష్కరిస్తా – కొండవీడులో తాగునీటి సమస్యపైనా రాజకీయం చేశారు – అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే వారికే ఓటేయండి – నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు – కొండవీడు, పుట్టకోటలో ఎన్నికల ప్రచారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట 30 మహానాడు న్యూస్: వ్యవసాయాధారితమైన పల్నాడులో పంట సీజన్కు తగ్గట్టుగా నీరు అందక రైతన్నలు ఇబ్బంది పడుతున్నా రని నరసరావుపేట టీడీపీ ఎంపీ […]
Read Moreజెడ్ క్యాటగిరీ భద్రతలో లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2016 ఏఓబి ఎన్కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సి( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) సిఫార్సు చేసింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్ భద్రత తగ్గింపుపై విమర్శలు వెల్లువెత్తాయి. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులు పక్కన పెట్టి లోకేష్ […]
Read More