పరిశుభ్రత జీవన విధానంలో భాగం కావాలి

– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్టణం: పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఏ జె. కళాశాల ఆవరణలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్యక్రమంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ద్వారానే సాధ్యమన్నారు. […]

Read More

పేదలకు ఇచ్చిన మాటను నెరవేర్చిన బాబు

– తలారి గంగమ్మ, కవిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం – ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పుచ్చకాయలమడ గ్రామానికి చెందిన తలారి గంగమ్మ కుమారుడు అశోక్ కుమార్ కు ఎలక్ట్రికల్ ఆటో, కవిత భర్త వైద్యం ఖర్చులకు సిఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందచేసిన జిల్లా కలెక్టర్, పత్తికొండ ఎమ్మెల్యే కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. మీ కష్టాలు […]

Read More

తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోండి

– డెడ్‌లైన్‌… 4వతేదీ మధ్యాహ్నం ఒంటి గంట! – ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి విశాఖపట్నం, మహానాడు: విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన నాలుగు వేల మంది కార్మికులను ఈ నెల నాలుగోతేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోపు విధుల్లోకి తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బుధవారం బైఠాయించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే… […]

Read More

ఇది మంచి మద్యం కాదంటున్న బాబు..ఈ మూడు నెలలు అవే బ్రాండ్లు ఎందుకు అమ్మారు?

– కొత్త మద్యం పాలసీ ప్రజలకు అనర్థం – ముడుపుల కోసమే ఈ మద్యం పాలసీ – ప్రైవేటు రంగంలో మద్యం విక్రయాలు సరికాదు – మళ్లీ సిండికేట్‌లు. దోపిడీలు మొదలవుతాయి – మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉండదు – లిక్కర్‌మాల్స్‌ ఆలోచన కూడా సరి కాదు – మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పష్టీకరణ తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ‘గాంధీ జయంతి రోజున తెచ్చిన బ్రాందీ […]

Read More

నిబద్ధతతో పనిచేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి

– ప్రతి సెక్టార్ లోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలి – భక్తుల మనోభావాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలగాలి – ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ: ఈనెల మూడవ తేదీ నుంచి జరిగే దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో, నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు.బుధవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దసరా […]

Read More

కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారు

– నాకు కుటుంబం, భార్య, పిల్లలు లేరా? – సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా? – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడి ‘‘మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం, భార్య, పిల్లలు లేరా? మొదట కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలి. కొండా సురేఖపై సోషల్ […]

Read More

హీరోయిన్లపై కేటీఆర్ ట్రాప్

– వారికి డ్రగ్స్ అలవాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్లు – అది వాళ్లకు వినిపించి లోబరచుకునేవాళ్లు – సమంత-చైతన్య విడాకులకు కేటీఆరే కారణం – కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత నాదగ్గర రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడు – నాగార్జున, నాగ చైతన్య మాట్లాడి సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారు – అది భరించలేక సమంత విడాకులు తీసుకుంది – రకుల్ హడావిడి […]

Read More

బందరు పోర్టును 2025 నాటికి పూర్తిచేస్తాం

– అవసరమైన భూమిని అందిస్తాం – బందరు పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు మచిలీపట్నం, మహానాడు: 2025 నాటికి బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రూ.3,669 కోట్ల అంచనాతో చేపట్టిన పోర్టును వైసీపీ ప్రభుత్వంలో 24 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. బందరుపోర్టు పనులను బుధవారం పరిశీలించిన సీఎం… పనుల పురోగతిపై పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో […]

Read More

ఖాదీ…. గాంధీ చూపిన దారే!

– చేనేత కార్మికులకు అండగా ఉందాం – ఎంపీ సీఎం రమేష్‌ విశాఖపట్నం, మహానాడు: ఖాదీ… గాంధీ చూపిన దారేనని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. గాంధీ జయంతి, సేవాపక్షోత్సవాలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇక్కడి కేంద్ర కార్యాలయ ఆవరణలో బుధవారం ఖాదీ సంతను నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం రమేష్ హాజరయ్యారు. ముందుగా కూటమి నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా […]

Read More

అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ మా ప్రభుత్వ లక్ష్యం.. విజయవాడ వరదల సమయంలో భద్రత బలగాల కృషి అనిర్వచనీయం సీఎం నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు 12 ఏళ్లు  హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి, అక్టోబర్, 02: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగని విధంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర […]

Read More