– చెత్త పన్ను రద్దుపై మంత్రి సవిత హర్షం అమరావతి, మహానాడు: చెత్త పన్ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల్లో చెత్త పన్ను ఒకటన్నారు. పేదల నుంచి కూడా చెత్త పనులు వసూలు చేసిన […]
Read Moreవరద సాయం కింద రాష్ట్రానికి 1400 కోట్లు ఇచ్చాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏలూరు: వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 1400 కోట్లు ఇచ్చిందని, గాంధీ జయంతి రోజున మహిళా సాధికారత పురస్కరించుకొని మహిళలకు చెక్కులు పంపిణీలో పాల్గొనటం నా అదృష్టమని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏలూరులో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గాంధీ జయంతి రోజున రూ.1.50 […]
Read More2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్!
– గత ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపిన చెత్తపన్ను రద్దు – పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, శుభకార్యం రోజున చెట్టు నాటండి – మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులను గౌరవించాలి – 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మిస్తాం.. – గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం – గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం… – ఆయన ఆశయాలకు అనుగుణంగా అంతా పనిచేద్దాం […]
Read Moreనాగార్జున,సమంతను ఎన్నిసార్లు రోడ్డుకు ఈడుస్తారు?
– కొండా సురేఖ ఏమైనా బ్రోకర్ పని చేసిందా? – కొండా సురేఖపై పరువు నష్టం దావా – కేటీఆర్ పై ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక చీరేస్తాం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ,మాజీ ఎంపీ మాలోత్ కవిత ,జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ హైదరాబాద్: కేటిఆర్ ను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఏమి పని లేకనే […]
Read Moreమంగళగిరి వైసీపీ సమన్వయకర్త దొంతి రెడ్డితో జోగి రమేష్ భేటీ
– న్యాయపరమైన అంశాలపై లీగల్ సెల్ న్యాయవాదుల చర్చ మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డు లోని మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డిని, మాజీ మంత్రి జోగి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి ని కలిసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]
Read Moreస్వచ్ఛత మనందరి బాధ్యత
– పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం – మరిన్ని సౌకర్యాల కల్పనకు మున్సిపల్ మంత్రితో చర్చిస్తాం – ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: ‘పారిశుద్ధ్యం అంటే వీధులు శుభ్రపరచడం మాత్రమే కాదు. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవం నిలబెట్టడం మా బాధ్యత. కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్వచ్ఛ దివాస్ […]
Read Moreపారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తాం
– ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ కు అభినందన అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏఎమ్ఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు మంత్రి లోకేష్ ను కలిశారు. ఇటీవల పారిస్ లో నిర్వహించిన పారాలింపిక్స్ లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ ను ఈ సందర్భంగా మంత్రి […]
Read Moreపవన్ కళ్యాణ్ “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపుకు బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘీభావం…
అమరావతి: గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు పిలుపుమేరకు “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపు పాదయాత్ర ర్యాలీకి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్న బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వివాదం విధితమే,ఈ నేపద్యంలో రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ తరఫున ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.ఆయన తిరుమలకు కాలినడకన వెళ్లి, వెంకటేశ్వర […]
Read Moreఒకరి పిలుపు శాంతి… మరొకరి పిలుపు జై జవాన్.. జై కిసాన్!
– టీడీపీ సెంట్రల్ ఆఫీసులో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతులు మంగళగిరి, మహానాడు: సత్యమే తన మతమై.. ధర్మమే తన సైన్యమై.. అహింస అనే ఆయుధాన్ని చేతపట్టి.. భారతావనికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛావాయులనందించిన జాతిపిత జయంతి సందర్భంగా బుధవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. అలాగే జై జవాన్.. జై కిసాన్ […]
Read Moreజోగి రమేష్ బంధువులమంటూ జేసీబీ స్వాధీనం
– ఉద్యోగం పేరుతో మోసం… విచారించి న్యాయం చేయండి – మంత్రి నారా లోకేష్ 39వ రోజు ‘ప్రజాదర్బార్’ లో ప్రజల విన్నపాలు – అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటూ మంత్రి భరోసా అమరావతి, మహానాడు: ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ‘ప్రజాదర్బార్’ కు తరలివచ్చిన ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు […]
Read More