– స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ సచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర మహిళలు ముందుకు రావాలని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మహిళా ఉద్యోగులకు గురువారం స్విమ్స్ శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజి […]
Read Moreవ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి రాజీకి యత్నం!
• ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు అరాచకం • అమరావతిలో పొలం ఉందంటూ భారీ టోకరా! • భూముల కబ్జాపై పోటెత్తిన భూ బాధితులు మంగళగిరి, మహానాడు: అల్లూరి జిల్లా రంపచోడవరం, నియోజకవర్గం కూనవరం మండలంలో శాఖా నాగూ అనే వ్యక్తిపై వైసీపీ నేతలు పెట్రోల్ పోసి నిప్పంటించారని.. ఒళ్లంతా సగానికిపైగా కాలిపోయినా 18 శాతమే కాలినట్టు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం స్థానిక పోలీసులు కూడా చిన్న కేసు పెట్టి చేతులు […]
Read Moreఅన్నదాత జోలికొస్తే ఊరుకోం!
– కోల్డ్ స్టోరేజ్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలి – ఎస్పీ, బ్యాంకర్లతో ఫోన్ లో మాట్లాడిన పెమ్మసాని గుంటూరు, మహానాడు: అన్నదాత జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని రూరల్ డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరులోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం కొందరు రైతులు పెమ్మసాని ని కలిసి కోల్డ్ స్టోరేజ్ […]
Read Moreఅలసత్వాన్ని సహించం
– రైల్వే ప్రాజెక్టులు ఆలస్యంపై పెమ్మసాని సీరియస్ – అండర్ పాస్ లో డ్రైనేజ్ పైపులు లీకులు – సమస్యలకు గల కారణాలపై ఆరా! – ప్రతి నెలా సమీక్షించి, చర్యలు తీసుకుంటాం – రైల్వేస్టేషన్ ను పరిశీలించిన క్రమంలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: రైల్వే ప్రాజెక్టు పనులపై అలసత్వం వహిస్తే సహించం. అండర్ పాస్ లో డ్రెయినేజీ లీకులను 20 రోజుల్లో అరికట్టాలి. నిధులున్నా రైల్వే కాంట్రాక్ట్ పనులు […]
Read Moreదుర్గమ్మకు అజ్ఞాతవాసి స్వర్ణ కిరీటం బహూకరణ
విజయవాడ, మహానాడు: బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని అజ్ఞాతవాసి బహూకరించారు. అమ్మవారు గురువారం నుంచి ఈ కిరీటంతో దర్శనం ఇస్తున్నారు. రూ. 2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో కిరీటం తయారు చేయించారు. ఈవజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
Read Moreగుడ్ షార్ట్ ఫిల్మ్… ‘Tomorrow Will Not Take Care of Itself’
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: పర్యావరణ పరిరక్షణ గొప్పతనాన్ని చాటుతూ, సామాజిక స్పృహతో కూడిన ‘Tomorrow Will Not Take Care of Itself’ అనే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే… తెలుగు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్ […]
Read Moreఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ కు ఆద్యుడు ఎన్టీఆర్
– కె.ఎస్. రామారావు హైదరాబాద్, మహానాడు: ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ఈ రోజు దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని అధ్యక్షుడు కె. ఎస్. రామారావు తెలిపారు. 2024 – 25 సంవత్సరాలకు ఎఫ్. ఎన్. సి. సి అధ్యక్షుడిగా ఎన్నికైన కె. ఎస్. రామారావు ను ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా కె. ఎస్. […]
Read More4 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత!
– చంద్రబాబు మోసాలతో ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం – పరిపాలన కుప్పకూల్చి, దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు – వీళ్ల పనులకు దేవుడూ మెట్టికాయలు వేస్తున్నాడు – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి, మహానాడు: ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది. సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవన్ లేదు. అబద్ధాలు మోసం కింద మారి అవి ప్రజల కోపంగా మారుతున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తున్నాం. అన్ని […]
Read Moreపమిడిపాడు శివారులో మహిళ హత్య!
నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, పమిడిపాడు శివారులో దారుణం జరిగింది. భార్య త్రివేణి(32)ని కత్తితో పొడిచి భర్త మురళి హత్య చేశాడు. అనంతరం పారిపోతుండగా కారంపూడి మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన మురళీని నరసరావుపేట లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. భర్త మురళి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. త్రివేణి స్వగ్రామం బెల్లంకొండ మండలం […]
Read Moreరైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసి అమలుపై నిర్లక్ష్యం!
– పట్టణ ప్రణాళిక అధికారులు, సూపరింటెండెంట్, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు – నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు రైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసి అమలుపై నిర్లక్ష్య వైఖరి కనబరిచిన ప్రణాళిక అధికారులకు, సంబంధిత సూపరింటెండెంట్, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ […]
Read More