గుంటుపల్లి నాగేశ్వరరావు మృతి బాధాకరం

– పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, జాతీయ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ఆత్మీయంగా పలకరించే వ్యక్తి ఇక లేరు అనే వార్త ఆందోళనకు గురి చేసింది. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువ చేయడానికి చేసిన కృషి అనిర్వచనీయం. […]

Read More

ఎమ్మెల్సీ కవిత అరెస్టు దురుద్దేశంతో కూడుకున్నదే

– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ హైదరాబాద్‌, మహానాడు : కెసీఆర్‌ను, కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మద్యం పాలసీ కేసులో అసెంబ్లీ ఎన్నికల ముందు సాక్షిగా ఉన్న కవితను పార్లమెంటు ఎన్నికలకు ముందు నిందితురాలిగా మార్చడం రాజకీయ కుట్రలో భాగమే. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమే. […]

Read More

జగన్‌పై ‘ఫ్యామిలీ’ ఫైట్

– పిన్నమ్మ పులివెందుల.. చెల్లెమ్మ కడప.. – పులివెందుల కాంగ్రెస్ అభ్యర్ధిగా వివేకా భార్య సౌభాగ్యమ్మ? – జగన్‌పై పిన్నమ్మను బరిలోకి దించుతున్న కాంగ్రెస్ – కడప ఎంపీగా బరిలో దిగనున్న షర్మిలారెడ్డి? – అక్క-తమ్ముళ్ల సవాల్ – షర్మిలను ఒప్పించిన కాంగ్రెస్ నాయకత్వం – ఎంపీ పోటీపై సందిగ్థంలో షర్మిల? – కడప ప్రచారానికే పరిమితం కావలసి వస్తుందన్న షర్మిల – రాష్ట్రమంతా తిరిగి జగన్ అన్నను ఓడించాలన్నదే […]

Read More

కోడ్ వచ్చినా కటౌట్లు తీయరా?

అధికారులు ఏం చేస్తున్నారు? జొన్నాడ వంతెనపై జగన్ భారీ కటౌట్ స్వయంగా వెళ్లి పరిశీలించిన ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ జగన్ కటౌట్‌తో ట్వీట్ ప్రవర్తనా నియమావళి అమలును మొక్కుబడి తంతుగా చేయవద్దు! సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి! అమరావతి , మార్చ్ 19: అది తూర్పు గోదావరి జిల్లా అంబే ద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి. అక్కడ […]

Read More

ఓటమి భయంతో తట్టుకోలేక వైసీపీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు

-వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం అసన్నమైంది -మంత్రి అంబటి రాంబాబుకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కౌంటర్ బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభ జన ప్రభంజనంలా చారిత్రాత్మకమైన సభలా జరిగింది. బొప్పూడి సభకు 12 కిలోమీటర్ల దూరంలో నేను ట్రాఫిక్‍లో ఇరుక్కుపోయానంటే.. సభకు ఎంత భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారనేది అర్థం చేసుకోవాలి. సభకు ఎటూ సూచినా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. […]

Read More

ఆగ‘మేఘా’లపై కేసులెందుకో?

– ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో తెరపైకొచ్చిన మేఘా కంపెనీ – సోషల్‌మీడియా వార్తలపై కలవరమెందుకో? – మేఘాపై ఆరోపణలు చేసిన షర్మిలపై కేసు పెట్టరా? – కేసీఆర్‌కు కమిషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందారంటూ సోషల్‌మీడియాలో కథనాలు – మూడు రాష్ట్రాల సీఎంలకు కాసులిచ్చేందుకు హామీ ఇచ్చారంటూ ప్రచారం – దానిపై మనస్తాపం చెందిన మేఘా కంపెనీ యాజమాన్యం – సోషల్‌మీడియా వార్తలపై చర్యలు తీసుకోవాలని వినతి – కోర్టుకు ఎస్‌బీఐ […]

Read More

కొండ, రైల్వేస్థలాల్లో నివాసితులకు శాశ్వత పట్టాలిస్తాం!

పేదల ఇళ్లు కూల్చేసిన పెత్తందారులు జగన్, ఆర్కే! తాడేపల్లి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ తాడేపల్లి: వచ్చే ఎన్నికల్లో టిడిపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో కాలువ, కొండ పోరంబోకు, అటవీ, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లస్థలాలను రెగ్యులరైజ్ చేసి, గౌరవంగా బట్టలుపెట్టి మరీ పట్టాలిస్తామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం […]

Read More

వైసీపీకి షాక్.. .. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది.  

Read More

‘సీ-విజిల్’ యాప్ తో ఎన్నికల అక్రమాల అడ్డుకట్ట

ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది.ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు.ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

Read More

అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా

– యువనేత లోకేష్ సమక్షంలో టిడిపి లోకి 130 కుటుంబాలు అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ మంగళగిరిలో పేదరికం లేకుండా చేయడమే తన ధ్యేయమని అన్నారు. మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. యువనేత మాటలకు ఆకర్షితులైన వివిధపార్టీల […]

Read More