అన్నదాతల గోడు పట్టని ప్రభుత్వం

రాష్ట్రంలో రైతులు పడరాని కష్టాలు పడుతున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రైతులంటే ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అన్నారు. ఉన్న పంటలు ఎండుతున్నా, వడగండ్లు వాన ముంచెత్తుతున్నా రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. రాష్రంలో పరిపాలన గాలికొదిలేసి ఢల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పరిపాటిగా మారిపోయిందన్నారు. ఆన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి రైతాంగం సమస్యలు […]

Read More

కలకలం రేపిన జంటహత్యలు

వివాహేతర సంబంధం కారణంగా కాకినాడ జిల్లాలో జరిగిన జంటహత్యలు కలకలం రేపాయి. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతులు పొలం వద్ద కలిసి ఉన్నారనే పక్కా సమాచారంతో ప్రత్యర్థి లోక నాగబాబు పథకం ప్రకారం కత్తితో దాడి చేసి హతమార్చినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. గత కొంతకాలం నుంచి […]

Read More

కాంగ్రెస్‌లో ప్రముఖుల చేరిక

అమరావతి, మహానాడు : ఏపీసీసీ చీఫ్‌ షర్మిలారెడ్డి సమక్షంలో పలువురు ప్రముఖులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి టెంపుల్‌ మాజీ చైర్మన్‌, పోతుగుంట గురువయ్య నాయుడు తనయుడు, డాక్టర్‌. పోతుగుంట రాజేష్‌ నాయుడు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి కృష్ణలకు ఏపీసీసీ చీఫ్‌ షర్మిలారెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్‌ నాయుడు కి శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉంది. దివంగత నేత […]

Read More

మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తా!

-చేనేతలకు కొత్త మగ్గాలు, మార్కెట్ సదుపాయం -చేనేత సొసైటీల ప్రతినిధులతో భేటీలో నారా లోకేష్ అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో చేనేతకు పూర్వవైభవం తీసుకువస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో చేనేత సొసైటీల ప్రతినిధులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి. ఒడిదుడుకుల్లో ఉన్న చేనేత రంగానికి చేయూతనిస్తాం. ఇప్పటికే మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటుచేసి ఉపాధి కల్పించడం జరిగింది. టాటా తనేరియాతో […]

Read More

మాఫియాల పొత్తు లేకుండా పెద్దరెడ్డి నిలబడలేడు

-స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో ఓడిపోతాడు -హత్యకు బలైన వారిచే పెద్దిరెడ్డే వికలాంగుడౌతారు -వైకాపాకు సత్తా ఉంటే పొత్తులపై ఎందుకు విషం కక్కుతున్నారు? -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ పెద్దిరెడ్డి రామకృష్ణా రెడ్డి అహంకార పూరితంగా నోరుపారేసుకున్నాడు. పెద్దిరెడ్డి ఎన్నో హత్యలు చేయించాడు. ఈ హత్యలకు బలైన కుటుంబాల చేతుల్లో ఎప్పుడో ఒకప్పుడు పెద్దిరెడ్డి వికలాంగుడౌతాడేమోనని అతని అంతరాత్మ చెబుతున్నట్టున్నది. అందుకే పెద్దిరెడ్డి తన […]

Read More

ఆ జడ్జి బదిలీ

– ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం ఢిల్లీ లిక్కర్ కేసును వింటున్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జిగా కావేరీ బవేజాను నియమించారు. ఢిల్లీ హయ్యర్ జ్యూడిషియల్ సర్వీసెస్‌ లోని 27 మంది జడ్జిలను బదిలీ చేశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వచ్చాయి.జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాఖలైన […]

Read More

గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.ఇటీవల తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతను అదనంగా అప్పగించారు.

Read More

అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ రెండు నెలల్లో రూ. లక్షకు మించి జమ, విత్‌ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్‌ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని అన్ని బ్యాంకులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్షకు మించి జమ, డిపాజిట్‌ చేసిన అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది. రూ. 10 […]

Read More

లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు గెజిట్ నోటిఫికేషన్ జారీ

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ.. కాగా నామినేషన్ల పరిశీలన 28వ తేదీ.. నామినేషన్ల ఉప సంహకరణకు 30 […]

Read More

ఇంతకీ వీరిద్దరి రిపీటెడ్‌ కాంబో ఉందా… లేదా?

సుధా కొంగర జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకున్న దర్శకురాలు. హీరో సూర్య సుధౄ కాంబినేషన్‌లో వచ్చిన ఆకాశం నీహద్దురాకి ఈ అవార్డు దక్కింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుంది. పురాననూరు టైటిల్ తో భారీ మల్టీ స్టారర్ గా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నజ్రియా, విజయ్ వర్మ లాంటి టాలెంటెడ్ తారాగణాన్ని సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇది రెగ్యులర్ […]

Read More