భయభ్రాంతులను చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర దళిత అభ్యర్థిపై దాడిచేస్తుంటే చోద్యం చూస్తారా? వైసిపి గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోండి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నది వైసిపి గూండాల ఆలోచనగా […]
Read Moreఎన్నికల గెలుపులో మేనిఫెస్టోల పాత్ర ఎంత ?
(ఏఎన్ఎస్) మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాయి. మేనిఫెస్టోల అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.వాటిని నమ్మి జనాలు ఓటు వేస్తారు, అధికారాన్ని అందిస్తారు అని రాజకీయ పార్టీలు గాఢంగా విశ్వసిస్తూంటాయి.అందుకే అభ్యర్ధుల విషయంలో చేసే సీరియస్ కసరత్తునే ఎన్నికల మేనిఫెస్టో విషయంలో కూడా చేస్తూ ఉంటాయి. ఇక ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లే ముందు మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దడం అన్నది […]
Read Moreఅవినీతిపరులను అడ్డుకుందాం…రాష్ట్రాన్ని కాపాడుకుందాం
– ధైర్యంగా బయటకు వచ్చి న్యాయంకోసం నిలబడాలి – రాష్ట్రం పరువు తీసిన వారిని ఇంటికి సాగనంపాలి – కార్యకర్తలకు భువనేశ్వరి పిలుపు రాష్ట్రంలో తిష్టవేసిన అవినీతిపరులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని…వారి చేతిలో నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా కార్యకర్తలతో భువనేశ్వరి మాట్లాడుతూ…చంద్రబాబు పాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుపొందిన […]
Read Moreకిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో విజయం సాధించగలరా ?
(ఏఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బీజేపీ 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కంచుకోటల్లో ఒకటయిన రాజంపేట ఎంపీ స్థానం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014, 2019ల్లో రాజంపేట లోక్ సభా స్థానంలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ […]
Read Moreజర్నలిజం గౌరవాన్ని కాపాడాలి
-మీడియా అకాడమీ చైర్మన్ కెఎస్ఆర్ భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్ లో నిర్మించిన క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ మీడియా సంస్థ భవన సముదాయాన్ని బుధవారం నాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసలే […]
Read Moreఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాల్సిందే
-పంటల బీమాను అమలు చేయాల్సిందే -రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయరు? -ఎకరాకు రూ.15 వేల సాయం అందించాల్సిందే -కౌలు రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇవ్వాల్సిందే -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ డిమాండ్ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. అందులో భాగంగా ఎకరాకు రూ.25 […]
Read Moreమొన్న చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ పై గొడ్డలి వేటు
నిన్న గిద్దలూరులో గిరిజన యువకుడు మునెయ్యపై గొడ్డలి వేటు ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి 5 ఏళ్ల వైసీపీ పాలనలో 600 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను పొట్టన పెట్టుకున్నారు – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగూల్ మీరా ఎద్దేవా […]
Read Moreజనం నమ్మకం కోల్పోయిన జగన్…ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నాడు
వైసీపీ ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలూ భాగస్వాములు కావాలి సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలి ఏప్రిల్ 15 వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలి ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు అమరావతి:- 5 ఏళ్ల తన పాలనపై సీఎం జగన్ కు నమ్మకం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్తిస్థాయిలో జనం నమ్మకం, […]
Read Moreజగన్ రెడ్డి బీసీలకు ఇచ్చింది 41 సీట్లే
– సామాజిక న్యాయానికి గొంతు కోసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి – సీమ, నెల్లూరులోని 62 సీట్లలో బీసీలకిచ్చింది 7 మాత్రమే -4 శాతం ఉన్న తన వర్గానికి 49 సీట్లు – రిజర్వ్ సీట్లను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి – శాసనమండలి మాజీ చైర్మన్ ఎం .ఎ.షరీఫ్ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రజలు సిద్ధమైపోయారు. […]
Read Moreరాక్షస పాలన మళ్లీ రాకూడదు
-డేగల ప్రభాకర్ గుంటూరు, మహానాడు : సైకో జగన్ రాక్షస పాలన మళ్లీ రాకూడదన్న ధృడనిశ్చయంతో ప్రజలున్నారని తెదేపా గుంటూరు నగర అధక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్లతో ప్రభాకర్ మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 5 ఏళ్లలో 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, […]
Read More