– యువనేత లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం తాడేపల్లి: “చిన్నకోడలు వచ్చాక పెద్దకోడలు విలువ తెలిసినట్లుగా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారి విలువ తెలిసింది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి అభివృద్ధి శూన్యంగా మారింది” అని ఒక పెద్దాయన యువనేత లోకేష్ ఎదుట మనోభావాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లి అమరావతి ఐకాన్ అపార్ట్ మెంటు వాసులతో యువనేత సమావేశమైనపుడు ఎవివి రాజు అనే ప్రొఫెసర్ […]
Read Moreగుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత
అనారోగ్య కారణాలతో బాధపడుతూ, నరసరావుపేట లోని మహాత్మా గాంధీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతు జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత..గత 30 సవత్సరాల గా టీడీపీ లో మంచి హోదాలో ఉన్న గుంటుపల్లి నాగేశ్వరావు..
Read Moreరాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలి
–కుర్చీ దిగిపోయే ముందూ వైసీపీ హింసా రాజకీయాలు -గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలను ఖండించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండి […]
Read Moreతండ్రికి మించిన తనయుడు… ప్లానింగ్ బాగానే ఉంది?
సినీ ఇండస్ట్రీలో ఒక్కప్పటి ఆలోచనలు ఇప్పుడు ఉండడం లేదు. జనరేషన్ మారింది. ఆలోచనా విధానం కూడా చాలా వరకు మారింది. అప్పట్లో నిర్మాతలు, హీరోలు ఎక్కడ సంపాదించామో ఆ డబ్బులు అక్కడే ఖర్చు పెట్టాల అనుకునేవారు ఇప్పుడు ఆ పాత చింతకాయ సామెత లేదు. విజయమో ఓటమో కోట్ల రూపాయల సొమ్ముని సినిమాల్లోనే పెట్టుబడిగా పెట్టేవారు. మురళీమోహన్, శోభన్ బాబు లాంటి స్టార్లు రియల్ ఎస్టేట్ లో అద్భుతాలు చేసిన […]
Read Moreవార్2లో ఎన్టీఆర్ పాత్ర రివీల్
ఓవైపు ‘దేవర’ మరో వైపు ‘వార్ – 2’ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు తారక్. వరుస పాన్ ఇండియా చిత్రాలతో భవిష్యత్ సంచలనంగా మారబోతున్నాడు. ప్రస్తుతం కొరటాలతో దేవరపై వందశాతం ఫోకస్ చేసిన తారక్ షూటింగ్ కోసం గోవా వెళ్లాడు. ఎన్టీఆర్ ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించగానే అతడి ప్రయాణంపై ఆరాలు మొదలయ్యాయి. అతడు గోవా షెడ్యూల్ కోసం బయలుదేరారని తెలిసింది. గోవా విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలో […]
Read Moreరాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలి!
*ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి సారించాలి *మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలని తాను కోరుకుంటున్నట్లు యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ వాసులను యువనేత మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, […]
Read Moreనటిస్తే ఓకే… ప్రశ్నించకూడదు?
సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా `టిల్లు స్క్వేర్`. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. మార్చి నెలాఖరున సినిమా రిలీజవుతోంది. వేసవిలో మొదటి సినిమాగా ఈ చిత్రం రిలీజవుతోంది. తాజాగా ప్రమోషనల్ ఈవెంట్లో చిత్రబృందం మీడియాతో క్యూ అండ్ ఎలో పాల్గొంది. ప్రశ్నోత్తరాల్లో పలు ప్రశ్నలకు టిల్లు బృందం ఆసక్తికర సమాధానాలిచ్చింది. అయితే ఒక ప్రశ్న మాత్రం టిల్లును కొంత […]
Read Moreజపాన్లో జక్కన్న
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించడమే జపాన్ లాంటి దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒకప్పుడు రజినీకాంత్ ని జపాన్ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించేవారు. ఇప్పుడు జక్కన్న సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలకి సంబందించిన అప్డేట్స్ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. అక్కడ థియేటర్స్ కు జక్కన్న […]
Read Moreసంజన అన్నే దర్శకత్వంలో క్రైమ్ రీల్
అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం. ఇటీవల ఈ చిత్ర పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. ఇటీవల విడుదలైన క్రైమ్ రీల్ మూవీ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]
Read Moreటిల్లు స్క్వేర్ పాట రిలీజ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్బస్టర్ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ […]
Read More