బాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాపింగ్ వెనుక అడిషనల్ ఎస్పీ నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి

– ఈసీ అధికారుల ఫోన్లకే దిక్కులేదు – ఎస్పీ నిషాంత్‌రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డికి రెడ్డికులపిచ్చి – కొంతమంది ఐపీఎస్ అధికారులు వైసీపీ వలంటీర్లుగా పనిచేస్తున్నారు – ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లను ట్యాప్ చేయడమే పని -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కొంత మంది ఐపీఎస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు పాటిస్తూ వైసీపీ వలంటీరుల్లా వ్యవహరిస్తున్నారని.. గతంలో అనేక ఘటనల్లో వీరు […]

Read More

ప్రత్తిపాడు తెదేపా ఇంఛార్జ్ రామాంజనేయులుపై వైకాపా గూండాల దాడి హేయం

– ఎన్నికల నియమావళిని పాటించాలని చెప్పడం రామాంజనేయులు చేసిన తప్పా? – తాడేపల్లి ప్యాలెస్ అండతో రెచ్చిపోతున్న వైకాపా నాయకులారా ! తస్మాత్ జాగ్రత్త -తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్ధి బాలసాని కిరణ్ కుమార్ తన రౌడీలను పంపి తెదేపా ఇంఛార్జ్ రామాంజనేయులుపై దాడి చేయించడం అత్యంత హేయమని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ తీవ్రంగా విమర్శించారు. […]

Read More

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

• 49,993 మంది విద్యార్ధులు నమోదు.. పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరు • అందుబాటులో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు • 22 మార్చి, 2024న ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక – ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి డా.మహేష్ కుమార్ రావిరాల డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని […]

Read More

ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు

• 46,165 పోలింగ్ కేంద్రాలకు గాను కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు • 85ఏళ్ళు నిండినవారు,వికలాంగులు ఇంటినుండే ఓటుహక్కు వినియోగానికి అవకాశం • ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెద్దఎత్తున చర్యలు • నిరంతరం నిఘాకై 60 ఇంటిగ్రేటెడ్ సహా మొత్తం 121 చెక్ పోస్టులు ఏర్పాటు • జనవరి నుండి ఇప్పటి వరకూ రూ.176 కోట్ల విలువైన నగదు,మద్యం స్వాధీనం • […]

Read More

‘కమలం’లో సీట్ల కుమ్ములాటలు

– గెలవని సీట్లు ఎవరిని గెలిపించేందుకో? – బలం లేని విజయనగరం, విజయవాడ ఎందుకు? – విజయనగరం బదులు రాజంపేట కావాలంటున్న సీనియర్లు – హిందూపురం సీటుపై అగ్రనేతల కుట్రలు – పరిపూర్ణానంద స్వామి భుజంపై సత్యకుమార్ వైపు తుపాకీ – పరిపూర్ణ వస్తే ముస్లిములు ఓటేయరన్న ప్రచారం – ఓ కీలకనేత రాజకీయంపై సీనియర్ల ఆగ్రహం – కైకలూరు సోముకు వద్దంటూ అభ్యంతరం – ‘తపన’ పడేవారికోసం ఓ […]

Read More

దెందులూరులో బడుగులపై వైసీపీ ఎమ్మెల్యే దాడి

ఏలూరు : దెందులూరులో బీసీలపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అనుచరులతో దాడి చేయించారు. వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు మండలం, తిమ్మన్న గూడెం గ్రామంలో “నేను సిద్ధం” కార్య క్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తన అనుచరులతో కలిసి పర్యటించారు. అనంతరం గ్రామ కూడలిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద బెంచ్‌పై కూర్చుని ఉన్న గ్రామ యువకులు […]

Read More

ప్రజాసంక్షేమం టీడీపీతోనే సాధ్యం

పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాణ్యం : రాష్ట్రానికి చంద్రబాబు లాగా ప్రజలకు మంచి చేసే నాయకుడు కావాలని, జగన్‌ లాగా దోచుకునే నాయకుడు వద్దని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గ, గడివేముల మండల కేంద్రంలో గౌరు చరిత రెడ్డి పర్యటించారు. బీసీ కాలనీలో సూపర్‌ సిక్స్‌ బాబు డోర్‌ టు డోర్‌ శంఖారావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ, జనసేన […]

Read More

తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం

-మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలుపు చారిత్రక అవసరమని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఇరువురి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. గెలుపు అనివార్యమైన పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా […]

Read More

ఇంటింటికి టిడిపి మేనిఫెస్టో

-పల్నాడులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు పల్నాడు : టీడీపీతోనే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని 31 వార్డు రెడీనగర్‌ లో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయూబ్‌ ఖాన్‌ అధ్యక్షతన ఇంటింటి […]

Read More

వరదా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

వరదా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశంపార్టీలో చేరారు. అధికారపార్టీ గడిచిన ఐదేళ్ళలో అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు పట్ల విసుగు చెంది టీడీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. వైసీపీకి చెందిన కడప జిల్లాకు చెందిన గాలిపోతుల సుదర్శన్‌తో పాటు 60మంది యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజుపాలెం మండలం మాజీ ఎంపీపీ […]

Read More