జన్మభూమికి బ్రేక్‌ పడింది

ప్రయాణీకులకు ఆ మూడుగంటలు నరకమే విశాఖపట్నం: ట్రైన్‌ బోగీ లింక్‌ కట్‌ అవ్వడంతో జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ మూడుగంటలుగా నిలిచిపోయింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్‌ కట్స్‌ దగ్గర్ద ఏసీ బోగీ లింక్‌ తెగిపోయి ఆగింది. దీంతో అధికారులు ట్రైన్‌ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్‌లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు.

Read More

ఐదు నెలల కాంగ్రెస్‌ పాలన నిరాశాజనకం

హామీలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి బోనస్‌పై మంత్రులు పూటకో మాట చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా పనితీరు మాత్రం పూర్తి నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్‌ అభయ హస్తం అక్కరకు రాని నేస్తంగా మారింది. సీఎం రేవంత్‌ మంత్రులకు దేని మీద స్పష్టత లేదు. తలో […]

Read More

బీసీ డిక్లరేషన్‌ ఏమైంది రేవంత్‌?

-లక్ష కోట్ల బడ్జెట్‌ అమలు చేస్తున్నారా? -రిజర్వేషన్లను 55 శాతానికి పెంచుతారా? -సివిల్‌ కాంట్రాక్టులు, వైన్స్‌లో రిజర్వేషన్లు ఇస్తున్నారా? -బీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు ప్రశ్నలు హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీల కిచ్చిన హామీలు తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ మరచిపోయిందన్నారు. స్థానిక […]

Read More

ధాన్యం మొలకెత్తుతున్నా కొనరా?

తరుగు పేరుతో మరో మోసమా? మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం కొనుగోలు కేంద్రం సందర్శన సిద్దిపేట, మహానాడు : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడు తూ తుఫాన్‌ ప్రభావంతో వచ్చే మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు. చిన్నకోడూరు […]

Read More

రేవ్‌ పార్టీతో విజయవాడకు లింకులు

విజయవాడ :  బెంగుళూరు రేవ్‌ పార్టీతో విజయవాడకు లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసుది విజయవాడ కాగా క్రికెట్‌ బెట్టింగ్‌లో ఆరితేరాడని చెబుతున్నారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాలతో సంబంధం ఉందని అంటున్నారు. క్రికెట్‌ బుకీ వ్యవస్థ నడిపిస్తూ ఇటీవల వాసు గ్యాంగ్‌ ఖరీదైన స్థలాలు కొన్నట్లు సమాచారం. బెంగుళూరులో రేవ్‌ పార్టీకి వాసు అండ్‌ టీమ్‌ కూడా పనిచేసినట్లు గుర్తించారు.

Read More

మొలకెత్తిన వడ్లను కొనండి

రైతుకు మద్దతుగా హరీష్‌రావు ట్వీట్‌ ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం హైదరాబాద్‌, మహానాడు : ఐదు రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో ఆవేదనకు గురైన సంతోష్‌ అనే రైతుకు మద్దతుగా ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్‌ జిల్లాకు చెందిన సంతోష్‌ అనే రైతు కష్టాలే నిదర్శనమన్నారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్‌ గ్రామానికి […]

Read More

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్‌

హైదరాబాద్‌ :  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహే శ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించి మొత్తం 17 స్థిర, చరాస్తులను గుర్తించారు.. ఘట్‌కేసర్‌లో 5 ప్రాపర్టీలను కనుగొన్నారు. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.3 కోట్ల పైనే ఉంటుందని అంచనా.

Read More

మంచోడంటే.. ఈవీఎం పగలకొట్టడమా జగనన్నా?

-సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న జగన్ కితాబు వీడియో -ఇలాంటి మంచోడేనా ఈవీఎం పగులకొట్టిందంటూ సోషల్‌మీడియాలో చతుర్లాడుతున్న నెటిజన్లు ( అన్వేష్) ‘‘మాచర్ల నుంచి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు. చాలా మంచివాడు. రామకృష్ణారెడ్డిని గెలిపించండి. మీ అందరికీ ఒకమాట చెబుతున్నా. ఇంకా పైస్థానానికి తీసుకువెళతా’’నని హామీ ఇచ్చిన, ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్ పాత వీడియో ఇప్పుడు వైసీపీ దుంపతెంచుతోంది. పోలింగ్‌బూత్‌లోకి చొరబడి, అక్కడి ఈవీఎంను […]

Read More

కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా?

-లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ -మరో నలుగురి ప్రమేయంపై వాదనలు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో నలుగురి ప్రమేయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా? లేదా? అనే అంశంపై తీర్పును ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 29కి రిజర్వ్‌ చేసింది. కవితతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున గోవాలో ప్రచారం […]

Read More

కమీషన్ మరియు కౌన్సిల్ అనే పదాలను ప్రభుత్వేతర సంస్థలు వాడడం చట్టవిరుద్ధం

 -పౌరసరఫరాల శాఖ కమీషనర్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారులు స్వచ్చంద సంస్థలు లేదా సంఘాలు తమ సంస్థ పేరులో కౌన్సిల్ మరియు కమీషన్ అనే పదాలను ఉపయోగించడం జరుగుతుందని, దీనికి సంబంధించిన పలు ఫిర్యాదులు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చినవి. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని చాప్టర్-II మరియు IV లో ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల ప్రకారం, జాతీయ, రాష్ట్ర మరియు […]

Read More