కౌంటింగ్‌ కేంద్రాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయా లని అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడానికి ఒక వైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో కంప్యూటర్లను […]

Read More

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవంతో వైసీపీ భూస్థాపితం

జూన్‌ 4న ప్రజా తీర్పుతో, కూటమి విజయంతో స్పష్టం కాబోతోంది -పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారు -ఇది అర్థమయ్యే పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం బాక్స్‌ను ధ్వంసం చేశాడు -22 ఓట్లు టీడీపీకి, 6 ఓట్లు వైసీపీకి పడటంతో విధ్వంసానికి తెరలేపాడు – సెన్సిటివ్‌ బూత్‌లలో కేంద్ర బలగాలు ఉంటే ఆయనను కాల్చేసేవారు – రాష్ట్రంలోని మిగిలిన 174 నియోజకవర్గాల్లోనూ నిశ్శబ్ద విప్లవం వచ్చింది -జగన్‌రెడ్డి అహంకార, అరాచక, నేరపూరిత […]

Read More

సన్యాసినిగా మారిన శ్రీరెడ్డి?

-రెడ్డమ్మ..శ్రీరెడ్డి పీఠం పెడుతోందా? -సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) హలో.. ఈ ఫొటో ఎవరిదో చూశారా? కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉందా? ఇంకొంచెం కళ్లు పెద్దవిచేసి చూడండి. ఈ స్వామి ఎవరో తె లుస్తుంది. ఏంటీ ఇంకా అర్ధం కాలేదా? ఆయన స్వామి కాదు. సన్నాసామె! సారీ.. సన్యాసామె!! ఇంకా మీకు వెలగలేదా? అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో! జీకెలో అంత పూరయితే కష్టం కదండీ. సినిమాలే కాదు. […]

Read More

కౌంటింగ్‌ రోజైనా భద్రతకు భరోసా ఇవ్వాలి

ఎన్నికల కమిషన్‌ తగిన ఏర్పాట్లు చేయాలి వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : పోలింగ్‌ రోజు హింసాత్మక ఘటనల అనుభవాల నేపథ్యంలో కౌంటింగ్‌ రోజైనా భద్రతకు ఎన్నికల సంఘం, పోలీస్‌ వ్యవస్థ భరోసా ఇవ్వాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా సహా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ ఇప్పటినుంచే చర్యలు తీసుకోకపోతే వైసీపీ రౌడీమూకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన […]

Read More

శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌

తిరుమల, మహానాడు : తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ శుక్రవారం తిరుమల శ్రీవారి ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, కూటమి గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్‌ 9న ప్రమాణస్వీకారం చేయాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట సింగంశెట్టి సుబ్బరామయ్య, చుక్క ధనుంజయ్‌ యాదవ్‌, కిరణ్‌ తదితరులు ఉన్నారు.

Read More

ఆరుగురు మైనింగ్‌ అధికారులపై వేటు

మాతృసంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు హైదరాబాద్‌: గనులు, భూగర్భ శాఖలో డిప్యుటేషన్‌పై జీఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్‌ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్లు దశరథం, తోట శ్రీధర్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌లను మాతృసంస్థలకు బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంది.

Read More

రాజమండ్రిలో ఫుడ్‌ ఎక్స్‌పో

రాజమండ్రి, మహానాడు : నగరంలో శుక్రవారం ఫుడ్‌ ఎక్స్‌పో జరిగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.వి.స్వామి, సెక్రటరీ నాగరాజు, రాజమండ్రి సుబ్బరాజు, సిటీ ప్రెసిడెంట్‌ సూర్యనారాయణరాజు, సెక్రటరీ రాయుడు వెంకటస్వామి(బాబ్జి), హోటళ్ల యజమానులు పాల్గొన్నారు.

Read More

ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్లు

– జిల్లాల నుంచి తాజా లెక్కలతో సమాచారం ` మొత్తం 5,39,189 ఓట్లు పోలైనట్లు వెల్లడి – ఆయా జిల్లాల్లో కౌంటింగ్‌ టేబుళ్లపైనా నిర్ణయం – అత్యధికంగా శ్రీకాకుళంలో 38,865 ఓట్లు ` అత్యల్పంగా నరసాపురంలో 15,320 ఓట్లు ` ఆర్వో సీల్‌ లేని వాటిని లెక్కించాలని టీడీపీ వినతి అమరావతి, మహానాడు: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదయ్యాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన లెక్కలతో […]

Read More

తెలంగాణ అవతరణ వేడుకల నిర్వహణకు ఈసీ ఓకే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధశాఖల అధికారులను ఆదేశించారు.

Read More

కారుచౌకగా కిడ్నీలు కొట్టేస్తున్న ముఠా

-హైదరాబాద్ టు ఇరాన్..వయా.. కేరళ- బెంగళూరు కిడ్నీరాకెట్ -కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ -హైదరాబాద్ వైద్యుడి హస్తం -ఇరాన్‌లోనే కిడ్నీ మార్పిడి -ఇప్పటిదాకా 20 మందిని ఇరాన్ తీసుకువెళ్లినట్లు నిందితుడి ఒప్పుకోలు హైదరాబాద్: ఇది ఒళ్లుజలదరించే వార్త. అవసరంలో ఉన్న పేదవారే లక్ష్యంగా కొన్నేళ్లుగా సాగుతున్న కిడ్నీ రాకెట్ అనే అమానవీయ వికృత వ్యాపారం. మన దేశంలో కిడ్నీలను ఇడ్లీలంత కారుచౌకగా కొనుగోలు చేసి, ఇరాన్‌లోకి కిడ్నీ రోగులకు […]

Read More