చంబల్ లోయకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా మాచర్లలో దారుణాలు • ఒక్కొక్కటి బయట పడుతున్న పిన్నెల్లి, అతని సోదరుడి అరాచకాలు • బూత్ ఏజెంట్ గా కూర్చున్నాడని దళితుడిపై దాడి… అతని భార్య బిడ్డలను చంపేందుకు యత్నం • దళిత నా కొడకా బూత్ ఏజెంట్ లో కూర్చునే దైర్యం ఎక్కడిదిరా అంటూ దారుణ దూషణలు • మరో టీడీపీ ఏజెంట్ దుర్గంపూడి వెంకట్రెడ్డి, అతని కుమారులపై హత్యాయత్నం • […]
Read Moreవైసీపీ రిగ్గింగ్ను అడ్డుకోవడం తప్పా?
పోలింగ్ కేంద్రంలోనే కొట్టారు… నా కుటుంబంపైనా దాడి చేశారు కాళ్లు పట్టుకుని బతిమాలినా వినలేదు పిన్నెల్లి సోదరుల కంటే కిమ్ బెటర్ వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు ఆవేదన మాచర్ల, మహానాడు : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు ఆదివారం విలేఖరుల సమావేశంలో తనపై, తన కుటుంబంపై జరిగిన దాడిని వివరించారు. వెంకట్రామిరెడ్డి దుర్భాషలాడి అంతుచూస్తామని బెదిరించారు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. టీడీపీ ఏజెంట్గా […]
Read Moreవాట్సాప్ గ్రూప్ ఎగ్జిట్ అయ్యాడని టీచర్ సస్పెన్షన్
కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు ఉపాధ్యాయ వర్గాల్లో పెద్దఎత్తున విమర్శలు విజయవాడ: పాఠశాల వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని ఓ ఉపాధ్యా యుడిని సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ మొగల్రాజపురం బీఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎల్.రమేష్ స్కూల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. దాంతో ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను ఆయన మిస్ అవుతున్నారని భావించి ఆయనను వివరణ అడిగారు. […]
Read Moreఅతనొక్కడే!
1977 లో దారుణంగా ఓడిపోయి 78 లో పార్టీ పోయి..! గుర్తు పోయిన అత్యంత కష్టమైన టైం లో ఈయన ఇందిరా కాంగ్రెస్ లో ఉంటే, అనూహ్యంగా ఆమె మళ్ళీ ప్రధాని అయ్యారు..! అప్పుడే ఆంధ్రాలో రెడ్డి సిండికేట్ పెద్ద నాయకులందరినీ తీసుకుపోతే డిపాజిట్స్ కూడా రావనుకున్న ఇందిరా కాంగ్రెస్ అధికారం చేపట్టింది..ఈయన పోటీ చేసింది ఇందిరా కాంగ్రెస్ లో..! 81 లో ఈయన్ని అల్లుడు చేసుకుంటే, 83 లో […]
Read More5 దశల్లో 50.72 కోట్ల మంది ఓటేశారు
దేశంలో తొలి 5 దశల ఎన్నికల్లో 76.41 కోట్ల మంది ఓటర్లకు గాను 50.72 కోట్ల మంది ఓటు వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 19న 102 ఎంపీ స్థానాలకు 11 కోట్ల మంది, ఏప్రిల్ 26న 88 ఎంపీ స్థానాలకు 10.58 కోట్ల మంది, మే 7న 94 స్థానాలకు 11.32 కోట్లు, మే 13న 96 స్థానాలకు 12.25 కోట్లు, మే […]
Read Moreఇంటిపేరులో సాని ఎలా వచ్చిందంటే..
పెమ్మసాని, చలసాని, మేడసాని, పోసాని వంటి ఇంటిపేర్లు కమ్మవారిలోనూ, ముద్దసాని, కాటసాని, గంగసాని, శూరసాని వంటి ఇంటిపేర్లు రెడ్డివారిలోనూ, ఇంకా బలిజలు, పెరిక బలిజల వంటి అనేక కులాల్లో బొమ్మసాని, కందసాని, ముప్పసాని, శిరసాని, సందసాని, సోమసాని, సుగసాని వంటి ఇంటిపేర్లు తరచుగా వినబడుతుంటాయి. చలసాని అశ్వనీదత్, మేడసాని మోహన్, పోసాని కృష్ణమురళి, ముద్దసాని దామోదర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరుల పేర్లు మనకి సుపరిచితమే. సాని అంటే […]
Read Moreరాష్ట్రంలో 615 మందికి ఒక పోలీస్!
24,247 ఖాళీలు ఉన్నట్లు బీపీఆర్డీ నివేదిక హైదరాబాద్: తెలంగాణలో 615 మంది పౌరులకు ఒక పోలీసు ఉన్నట్లు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) వెల్లడిరచింది. వాస్తవానికి లక్ష మంది పౌరులకు 226 మంది పోలీసులు ఉండాలి. అంటే 442 మందికి ఒకరు ఉండాలి. కానీ లక్ష మంది పౌరులకు 163 మంది పోలీసులు ఉన్నట్లు తేలింది. 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీసు శాఖ […]
Read Moreఛాతీలో దిగిన బాణం!
24 గంటలపాటు విలవిలలాడిన గిరిజన యువకుడు ప్రాణాపాయస్థితిలో హైదరాబాద్ నిమ్స్కు తరలింపు మూడుగంటలు శస్త్రచికిత్స చేసి కాపాడిన వైద్యులు హైదరాబాద్: ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన ఓ గిరిజన యువకుడికి నిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, కార్డియో థెరపిక్ విభాగాధిపతి అమరేశ్వరరావు, సీనియర్ వైద్యుడు గోపాల్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం […]
Read Moreమార్జాల కిశోర న్యాయం – మర్కట కిశోర న్యాయం
వీటినే తల్లిపట్టు, పిల్లపట్టు అంటారు. ముక్తిని కోరుకునే భక్తులు పాటించాల్సిన రెండు మార్గాలను ఈ రెండు న్యాయాలు వివరిస్తాయి. మార్జాల కిశోరం అంటే పిల్లి పిల్ల. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇవి తెలుస్తూనే ఉన్నాయి. పిల్లి పిల్లను కన్నప్పటి నుంచి ఆ పిల్ల భారం అంతా తానే వహిస్తుంది. పిల్ల కూడా తన అవసరాల కోసం పూర్తిగా తల్లి మీదే ఆధారపడుతుంది. పిల్లి తన పిల్లను మెడమీద నోటితో […]
Read Moreజవహర్రెడ్డి ‘చీప్ సెక్రటరీ’
జగన్రెడ్డికి గులాంగా జీ హుజూర్ అంటున్నారు ఏరోజైనా బాధ్యతలను సక్రమంగా నిర్వహించారా? కుంభకోణం చేసిందీ, లేనిదీ మా ప్రభుత్వం తేలుస్తుంది సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అమరావతి, మహానాడు : విశాఖలో భూ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్పందించారు. జవహర్రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు..చీప్ సెక్రటరీ అంటూ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ […]
Read More