-మూడురోజుల పాటు కార్యక్రమాలు -విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపు హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడురోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ దగ్గర అమర జ్యోతి […]
Read Moreమూర్తి యాదవ్పై న్యాయపరమైన చర్యలు
న్యాయవాదులతో జవహర్రెడ్డి సంప్రదింపులు అమరావతి: ఇటీవల విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై చేసిన ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిఎస్ జవహర్ రెడ్డి న్యాయనిపుణులతో సంప్రదించారు. గతంలో న్యాయపరంగా తగిన చర్యలు తీసుకుందామని న్యాయ నిపుణులు వివరించారు. ఈ నిరాధార, అవాస్తవ ఆరోపణలపై విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్కు త్వరలో లీగల్ నోటీసు జారీ చేయనున్నారు.
Read Moreజవహర్రెడ్డి నిబద్ధతను నిరూపించుకోవాలి
-గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం: సీఎస్ జవహర్రెడ్డి నిబద్ధతను నిరూపించుకోవాలని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎస్ జవహర్రెడ్డి, అతని కుమారుడిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రొసీజర్ను పక్కనపెట్టి పనులు చక్కపెట్టుకున్నారని, 596 జీవో ఇచ్చాక ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఎవరికి ఇచ్చారో మొత్తం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. […]
Read Moreసీఎస్, ఆయన కుమారుడిపై సీబీఐ విచారణ జరిపించాలి
-భూబాగోతాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తాం -టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్గోపాల్ మంగళగిరి:నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్ జవహర్ రెడ్డి విశాఖ పరిధిలో రూ.2 వేల కోట్ల విలువైన 800 ఎకరాల అసైన్డ్ భూములు కుంభకోణానికి పాల్పడ్డారని, ఆయనతో పాటు కుమారుడిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి […]
Read Moreనేటికి జగన్ ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్ళు పూర్తి..
చైర్లు లేని చైర్మన్లు నిజం లేని మాటలు డబ్బులు లేని జీవోలు మడతపెట్టిన హామీలు ఆధారాలు లేని కేసులు ఫలితాలు లేని సమీక్షలు నీళ్ళు లేని జలప్రాజెక్టులు నిధులు లేని కార్పొరేషన్లు పుస్తకాలు లేని కళాశాలలు అధికారాలు లేని పదవులు ఆమోదముద్ర లేని చట్టాలు విశ్వసనీయత లేని రాతలు ఉపయోగం లేని విధానాలు శంఖుస్థాపన కూడా లేని కొన్ని మెడికల్ కాలేజీలు సకాలంలో ధాన్యం కొనుగోలు నిధులు ఇవ్వని ఆర్బీకేలు […]
Read More48 గంటలు గడువిస్తున్నాం..విత్తనాలు తెప్పించాలి
-లేదంటే రైతుల తరపున ఉద్యమిస్తాం -ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హైదరాబాద్: అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్రంలో విత్తనాల కొరతపై స్పందిం చారు. రైతులకు సరిపడా విత్తనాలు ఇచ్చే స్థితి లేదు. ఏ జిల్లాలో ఏ విత్తనాలు కావాలో ప్రభుత్వానికి అవగాహన లేదు. భార్య పిల్లలతో లైన్లో నిలబడితే కానీ విత్తనాలు దొరికే పరిస్థితి లేదు. అదిలాబాద్లో డూప్లికేట్ […]
Read Moreబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
-హిందూ ధర్మం కోసం పనిచేయరాదని హెచ్చరిక -చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ -రేవంత్ నెంబర్ వారికి ఇచ్చా హైదరాబాద్: తనకు బెదిరింపు కాల్స్ చేసిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, తెలంగాణ డీజీపీకి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. వివిధ నెంబర్ల నుంచి కాల్ చేసి చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని, హిందూ ధర్మం కోసం పనిచేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. నాకు వచ్చిన […]
Read Moreఅయోధ్య రామయ్యకు ఈటెల పూజలు
అయోధ్య: బీజేపీ నేత ఈటెల రాజేందర్ గురువారం అవతారపురుషుడు, అయోధ్య రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి గోపాల్ జీని సన్మానించారు. అనంతరం గోపాల్ జీ కూడా ఈటెలను సన్మానించారు. ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, రామారావు పటే ల్, బీజేపీ నేతలు గిరివర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, ఆనంద్ కృష్ణ, గంగాధర్ గౌడ్, తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.
Read Moreప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్ బండ్
-తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు -ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు హైదరాబాద్: తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ను సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. జూన్ 2న ఆవిర్భావ వేడుకలకు సీఎం […]
Read Moreహజ్ యాత్రకు రెండో బృందం
గన్నవరం: పవిత్ర హజ్ యాత్ర రెండో బృందానికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ బుధవారం మధ్యాహ్నం గన్నవరం ఈద్గా జామా మసీద్ హజ్ క్యాంప్ దగ్గర పచ్చ జండా ఊపి ప్రారంభించారు. 322 మందితో విమానంలో జెడ్డా బయలుదేరివెళ్లారు. వక్ఫ్ బోర్డ్ సీఈవో, హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హజ్ కమిటీ సభ్యులు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీం బాషా, దూదేకుల […]
Read More