– ఘన నివాళులర్పించిన మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ న్యూఢిల్లీ: అనునిత్యం దేశ సేవలో తరించిన కార్యశీలి, ప్రతిక్షణం భరతమాతను స్మరించిన భాగ్యశాలి, నిరాడంబరుడు, అజాత శత్రువు, సహనం ఆయన ఆయుధం, శాంతం ఆయన ఆభరణంగా కలిగిన మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజపేయి వర్ధంతి న్యూఢిల్లీలో శుక్రవారం జరిగింది. పార్టీ నాయకులు, సహచర కేంద్ర మంత్రిలతో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి […]
Read Moreఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్, మహానాడు: గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ గార్లతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం తన ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, విప్ బిర్లా ఐలయ్య, ఎంఎస్ ప్రభాకర్ రావు, లేజిస్లేచర్ సెక్రెటరీ […]
Read Moreటాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేష్ భేటీ!
ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం ఎయిర్ పోర్టు వరకూ వెళ్లి చంద్రశేఖరన్ కు వీడ్కోలు పలికిన మంత్రి లోకేష్ అమరావతి: టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయం వచ్చిన చంద్రశేఖర్ తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, […]
Read Moreఅన్న క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టాం
కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోపే హామీని నిలబెట్టుకున్నాం పేదవారిని ఎగతాళి చేసేలా వైకాపా ఎమ్మెల్యే మాట్లాడటం బాధాకరం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం నులకపేట, మంగళగిరి పాతబస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి లోకేష్ సామాన్యులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి మంగళగిరి: అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా […]
Read Moreపారమ్మకొండ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి
– 1.60 కోట్ల నిధులతో అభివృద్ధి పారమ్మకొండ రోడ్డుకు 1.60 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందని విమర్శించారు. తాము ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే పారమ్మకొండ రోడ్డు మంజూరు చేశామని అన్నారు. పారమ్మకొండ రోడ్డుకు నిధులు వెంటనే మంజూరు చేసినందుకు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు […]
Read Moreనందిగామలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన దేవినేని ఉమా
పేదలతో కలిసి భోజనం నందిగామలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరరావు స్వయంగా భోజనాన్ని వడ్డించి, అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… చంద్రబాబు నేతృత్వంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ అన్న క్యాంటీన్లు పునరుద్ధరించబడినట్లు […]
Read Moreఅన్న క్యాంటీన్ ను ప్రారంభించిన చల్లా రామచంద్రారెడ్డి
ఈరోజు పుంగనూరు పట్టణం నందు మదనపల్లి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ ను పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అన్న క్యాంటీన్ లను ప్రారంభించి పేదల ఆకలని తీర్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే […]
Read Moreఅన్నార్తుల ఆకలి నింపడమే అన్న క్యాంటిన్ల ఏర్పాటు లక్ష్యం
-రాష్ట్ర గృహ నిర్మాణ.సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -అన్న క్యాంటిన్ లో అల్పాహారాన్ని ప్రజలకు వడ్డించి, వారితో కలిసి భుజించిన మంత్రి పార్థసారధి ఏలూరు/నూజివీడు, ఆగష్టు, 16 : అన్నార్తుల ఆకలి నింపడమే ‘అన్న క్యాంటిన్ల’ ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు పట్టణంలోని రామాయమ్మారావు పేటలో ‘అన్న క్యాంటిన్ ‘ ను మంత్రి కొలుసు […]
Read Moreగుడివాడలో రెండో అన్న క్యాంటీన్ ప్రారంభం
-అన్న క్యాంటీన్లలో ఆహారం కోసం క్యూ లైన్లలో బారులు తీరుతున్న ప్రజలు -పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు ఎంతగానో తోడ్పడుతున్నాయి -ఎన్డీఏ కూటమి నాయకులు -పేద ప్రజలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్ లను స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణం ఏజీకే స్కూల్ సెంటర్లో టిడిపి రాష్ట్ర నాయకుడు కొనకల్ల బుల్లయ్య, మరియు ఎన్డీఏ పార్టీల నాయకులతో […]
Read Moreటాటా సన్స్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ టాటా సన్స్ ప్రతినిధి బృందంతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ఆర్థికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047కు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ సమావేశాన్ని “గొప్ప అనుభవం”గా అభివర్ణించారు. అమరావతిలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అయిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి […]
Read More